WhatsApp Image 2024-01-31 at 9.31.59 PM Exclusive

జిల్లా పర్యటన నిర్వహించిన ఎస్.టి. కమిషన్ ఛైర్మన్…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్.టి. కమిషన్ ఛైర్మన్ డా. డి.వి.జి. శంకర రావు బుధవారం జిల్లా పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే.ఎస్. జ్యోతి స్వాగతం పలికారు. బుధవారం ఉదయం స్థానిక జే.ఎన్. రోడ్ లోని గాయత్రి నగర్ లోని ప్రవేటు విడిది గృహంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ను జిల్లా  గిరిజన సంక్షేమ అధికారి కే. ఎస్ జ్యోతి, గిరిజన […]

WhatsApp Image 2024-02-01 at 9.14.05 AM Political

కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే పై ఫైర్ అయిన ద్వారంపూడి…

కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు అవగాహన రహిత ఆరోపణలు ప్రజలు పట్టించుకోవలసిన అవసరం లేదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక గాంధీనగర్ పార్క్ సమీపంలో బహిరంగ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యాపార వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న కాకినాడ నగరానికి ప్రత్యేక విద్యుత్ సబ్స్టేషన్ అవసరం ఉన్న నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు కాకినాడ బాగుకోసం ముందుకొచ్చి సుమారు 5 ఎకరాల స్థలాన్ని ఇవ్వడాన్ని అభినందించాల్సిన […]

WhatsApp Image 2024-02-01 at 9.06.31 AM Exclusive

పీ.ఎఫ్. బకాయిలు వెంటనే చెల్లించాలి…!!!

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టీ.ఎఫ్.) రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్ధిక బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ కాకినాడ జిల్లా కేంద్రం ధర్నా చౌక్ రోడ్ లో జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 3వ తేదీ వరకు రిలే నిరాహారదీక్ష లు ప్రారంభించారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షులు వి.వి. రమణ అధ్యక్షతన ప్రారంభించడం జరిగింది. కరప, పెదపూడి , జగ్గంపేట , ప్రత్తిపాడు , పిఠాపురం , పిఠాపురం టౌన్ […]

WhatsApp Image 2024-02-01 at 8.56.29 AM (1) Education / Career

జే.ఎన్.టీ.యు. లో ఘనంగా నిర్వహించిన పదవ స్నాతకోత్సవం….

కాకినాడ జవహర్‌లాల్‌ నెహ్రు సాంకేతిక విశ్వవిధ్యాలయం పదవ స్నాతకోత్సవం బుధవారం యూనివర్శిటీ అలూమ్ని ఆడిటోరియంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌, యూనివర్శిటీ కులపతి ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిదిగా హాజరయ్యారు. కాగా మాజీ నేవీ రియర్‌ అడ్మిరల్‌ ఎస్‌ వెంకట శేషాచారి మరో ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ ఇ సర్వీసెస్‌ ప్రెసిడెంట్‌ వి. రాజన్నకి గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేశారు. […]

WhatsApp Image 2024-01-31 at 10.49.53 PM Exclusive

కాకినాడ కొత్త కమిషనర్‌ గా జె. వెంకటరావు నియామకం…

కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్‌ గా జె. వెంకటరావు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన పార్వతిపురం మన్యం జిల్లా లో జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నారు. పూర్తి అదనపు బాధ్యతలతో కమిషనర్ గా పనిచేస్తున్న సి.హెచ్. నాగ నరసింహ స్థానంలో ఆయన నియమితులయ్యారు.

WhatsApp Image 2024-01-31 at 7.29.03 PM Viral

రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి.. -జేసీ ప్రవీణ్ ఆదిత్య-

జిల్లా ప్రజలు, అధికారుల సహకారంతో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని కాకినాడ జిల్లా నూతన సంయుక్త కలెక్టర్(జే.సీ.) సీ. ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిపాలన అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనను రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా జే.సీ. గా నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.‌ అనంతరం జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి రెవెన్యూ […]

WhatsApp Image 2024-01-31 at 6.54.01 PM (1) Konaseema

ఆడదాo ఆంధ్రా టోర్నమెంట్ సజావుగా నిర్వహించాలి…

క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక జి.ఎం.సి. బాలయోగి స్టేడియం నందు జిల్లా స్థాయిలో ఆడదాo ఆంధ్రా టోర్నమెంట్ సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటన ద్వారా అధికారులకు సూచించారు. ఈ క్రీడల నిర్వహణ నిమిత్తం కొంత మంది అధికారులకు విధులు బాధ్యతలు కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించాలని ఆయన సూచించారు. 15 ఏళ్లు పైబడిన పురుషులు మరియు స్త్రీల కోసం విడి విడిగా ఐదు క్రీడాంశాలలో […]

Untitled_5_f810f31ca3 Exclusive

సంక్షేమ పథకాలు పొందినవారే ఓటేస్తారు…

2024 ఎన్నికల్లో 175/175 సీట్లుతో వైస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అని మంత్రి విశ్వరూప్ జోస్యం చెప్పారు.

WhatsApp Image 2024-01-31 at 9.39.39 PM Trending News

పంచాయితీ వ్యవస్థ నిర్వీర్యం…

స్థానిక ప్రజాప్రతినిదులను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిన అంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి హయాంలో స్థానిక స్వపరిపాలన సన్నగిల్లి సచివాలయాలకు మాత్రమే పరిమితమైందని దీనిపై హక్కులు అధికారాల కోసం సర్పంచ్‌ల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం నేటికీ కొనసాగుతూనే ఉంది. సర్పంచులకు ప్రధాన డిమాండ్లుగా ఉన్న 16 అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్స్ ఆఫ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియారం సెంటర్లో మంగళవారం నిరసన దీక్ష […]

Chalamalasetty-Sunil Political

1… 2… 3… ఇప్పుడు నాలుగవసారి …

కాకినాడకు చెందిన చలమలశెట్టి సునీల్‌ నాలుగోసారి ఎన్నికల బరిలో సిద్దమయ్యారు. గతంలో మూడు సార్లు వరుస పరాభవాలతో విసుగెత్తిపోయిన ఆయన ఫాలోవర్స్‌ మరోసారి ఆయన వెనుక నడిచేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. 2019లో ఓటమిపాలవడంతో ఇక రాజకీయ సన్యాసం మంచిదని అతని సహచరులే చెప్పడం అప్పట్లో కాకినాడలో హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో చలమలశెట్టి సునీల్ పేరును తెలియని వారుండరు. ఎన్ ఆర్ ఐ గా, వ్యాపారవేత్తగా అందరికీ సుపరిచితుడే . […]