AA1dsCNQ Exclusive

ఎయిమ్స్ భువనేశ్వర్‌లో కొత్త హేలా మెషీన్‌ను ప్రారంభం…

కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా శనివారం ఎయిమ్స్ భువనేశ్వర్‌ లో కొత్త ట్రామా సెంటర్, హై ఎనర్జీ లీనియర్ యాక్సిలరేటర్ (హెలా) యంత్రం మరియు ధర్మశాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎయిమ్స్ జోధ్‌పూర్ నుండి కొత్త మౌలిక సదుపాయాలను వాస్తవంగా ప్రారంభించిన మాండవియా, కొత్త సౌకర్యాలు ఆరోగ్య సంరక్షణ డెలివరీ నాణ్యతను పెంచుతాయని అన్నారు.ఎయిమ్స్ భువనేశ్వర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అశుతోష్ బిస్వాస్ మాట్లాడుతూ ఒడిశా మరియు పొరుగు రాష్ట్రాల ప్రజలకు ఈ సౌకర్యాలు […]

BB1hIeBG Political

ఒడిశాలో రూ.68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ఆవిష్కర…

ఒడిశాలో రూ.68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సంబల్‌పూర్‌లోని ఐ.ఐ.ఎం. యొక్క 400 కోట్ల శాశ్వత క్యాంపస్‌ను ప్రారంభించడంతో పాటు, రాష్ట్రంలో విద్యుత్, రోడ్లు మరియు రైల్వేలు వంటి వివిధ రంగాలలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ఆవిష్కరించారు. ఆయన 2021లో ఐ.ఐ.ఎం. క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 18 ప్రాజెక్టులను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టుల వల్ల ఒడిశా యువతకు మేలు జరుగుతుందని, […]

OIP (7) Exclusive

నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి…

A.P.P.S.C., A.P.D.S.C. ఉద్యోగ వయోపరిమితి ని 44 నుండి 47 కు జనరల్ కేటగిరి వారికి పెంచాలని దీని ద్వారా మిగతా క్యాటగిరి వారికి కూడా పెరుగుతుందని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ కోరారు. పోస్ట్లు సంఖ్య పెంచడానికి అన్ని ఖాళీలను నింపండి, పెద్ద ఎత్తున హామీ ఇచ్చిన పోలీస్ శాఖ 26 వేల ఉద్యోగాలు, డిజిటల్ గ్రంథాలయ శాఖ ఉద్యోగాలు తో పాటు అన్ని విభాగాలలో అవసరమైన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, […]

Telugudesam (1) Political

కార్మిక చైతన్య బస్సు యాత్ర జయప్రదం చేయండి… -టీ.ఎన్.టీ.సీ.యు. రాష్ట్ర అద్యక్షులు-

”కార్మిక కదిలి రా కర్షకా కలసిరా” టీ.ఎన్.టీ.సీ.యు. రాష్ట్ర అద్యక్షులు గొట్టుముక్కల రఘు రామరాజు సారథ్యం లో జరుగుతున్న చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర సుమారు నాలుగువేల కిలోమీటర్లు ముగించుకుని చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ముగుస్తుందని తెలిపారు. ఈ యాత్ర ఆఖరి రోజున అందుబాటులో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు.

WhatsApp Image 2024-02-03 at 10.03.47 PM Exclusive

పారిశుధ్య కార్మికులకు ఆర్ధిక సాయం… -సర్పంచ్ శ్రీమతి బీర వెంకమాంబ-

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి. గన్నవరం మండలం నరేంద్రపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద శనివారం పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్న ఎనిమిది మందికి దుప్పట్లు మరియు కూరగాయల నిమిత్తం 200 రూపాయలు సర్పంచ్ శ్రీమతి బీర వెంకమాంబ గారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సామాజికవేత్త ఐఈ. కుమార్ మాట్లాడుతూ… పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు చాలా అమూల్యమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పట్ల గ్రామ ప్రజలు చాలా సంతోషించారు. ఈ […]

WhatsApp Image 2024-02-02 at 5.47.45 PM Political

ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి… -రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీ.ఈ.వో. ముఖేష్-

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు సక్రమంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారిణి డా. కృతికాశుక్లా ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీ.ఈ.వో. ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల సన్నద్ధత, ఎలక్ట్రోరల్ రోల్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఇన్చార్జి డీఆర్వో, డీఆర్డీఏ పీడీ కె. శ్రీరమణి, ఆయా నియోజకవర్గాల […]

WhatsApp Image 2024-02-03 at 10.54.16 AM Viral

ఆందోళనకారులపై ఉప్పలగుప్పం పోలీసులు చర్యలు…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్. యానం గ్రామం వద్ద ఆందోళన పేరుతో వేదాంత కంపెనీకు చెందినటువంటి రోజు వారి కార్యకలాపాలను అడ్డుకొని, వారి ఉద్యోగులను విధి నిర్వహణలకు వెళ్ళనివ్వకుండా నిరోధించినందుకు గాను, మరియు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గాను సంబంధిత ఆందోళనకారులపై ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో అందర్నీ గుర్తించడం జరుగుతుంది. వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం […]

Jana_sena_TDP_Alliance_Party_Flags_HD Political

బలపడుతున్న టీడీపీ-జనసేన కూటమి…

అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సహకారంతో రాయపురెడ్డి సురిబాబు (రాజా) కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. అన్ని మండల గ్రామాల్లో జనసేన కూటమితో వచ్చే సంకీర్ణంలో రాయపురెడ్డి సురిబాబు రాజా ను నియోజకవర్గం ప్రజలందరు కులమతాలకు అతీతంగా అభిమానించి బ్రహ్మరథం పడుతున్నారు.

Lkadvani Political

భారత్ అభివృద్ధి లో లాల్ కిషన్ అద్వానీ పాత్ర కీలకం… -పురంధేశ్వరి-

భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కిషన్ అద్వానీ బీ.జే.పీ. ఎదుగుదలతో పాటు దేశ అభివృద్ధి లో కీలక పాత్ర పోషించారని బీ.జే.పీ. రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి ఆయన్ని కొనియాడారు. దేశానికి అద్వానీ చేసిన సేవలు దేశ ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. అటువంటి మహోన్నత వ్యక్తి కి భారతరత్న రావడం నాతో సహా భారతీయులందరికీ ఎంతగానో సంతోషమని బీ.జే.పీ. రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి బీ.జే.పీ. రాష్ట్ర కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో […]

maxresdefault (4) Viral

విషతుల్య టేస్టింగ్ సాల్ట్ ను అరికట్టాలి…

నగరంలో టేస్టింగ్ సాల్ట్ (మోనో సోడియం గ్లూటమేట్) వినియోగించకుండా ఆహార తయారీ జరగడం లేదని విష తుల్యం చేసే ఆరోగ్యం పక్షవాతం దిశగా అనారోగ్యం కల్పించే పరిణామాలున్నాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. పలువురు వైద్యులు తెలుపుతున్నప్పటికీ ఆహారకల్తీ నిరంతరంగా జరుగుతున్న దుస్తితి వుందన్నా రు. వంటల్లో రుచి కోసం టేస్టింగ్ సాల్ట్ ను హోటల్స్ రెస్టారెంట్లు ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఆహారపదార్ధా ల్లో విందుభోజనాలు పలు పబ్లిక్ అన్నదానాల్లో వంట తయారీదారులు విరివిగావాడకం చేస్తున్నదుస్తితి అలవాటుగా […]