WhatsApp Image 2024-02-06 at 1.08.54 PM Viral

చిరుతను ఢీ కొట్టిన గుర్తుతెలియని వాహనం…???

శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుకొండ గ్రామం 44వ జాతీయ రహదారి ఆర్టీవో చెక్పోస్ట్ వద్ద గుర్తుతెలియని వాహనం చిరుత పులిని వేగంగా ఢీకొట్టి అక్కడినుంచి వెళ్లిపోయింది. దానితో పులికి తీవ్ర గాయాలు అయ్యాయి. అటు వెళ్తున్న వాహనదారులు చూసి చిరుత ప్రాణాలతో ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి ఫారెస్ట్ అధికారులు 6:30 గంటలకు చేరుకుని గాయాలతో లేవలేని స్థితిలో ఉన్న చిరుతను ఆటోలో చికిత్స నిమిత్తం జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ […]

OIF (1) Political

సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టిన ఉత్తరాఖండ్ సీ.ఎం. …

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం రాష్ట్ర శాసనసభలో యూనిఫాం సివిల్ కోడ్ (యు.సి.సి.) బిల్లును ప్రవేశపెట్టారు. అసెంబ్లీ దానిని ఆమోదించి చట్టంగా మారిన తర్వాత, స్వాతంత్య్రానంతరం యు.సి.సి. ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరిస్తుందని ఆయన అన్నారు. దేవభూమి ఉత్తరాఖండ్ పౌరులకు సమాన హక్కులు కల్పించే లక్ష్యంతో ఈ రోజు అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు ప్రవేశపెట్టబడుతుందన్నారు. ఇది ప్రజలందరికీ గర్వకారణమని చెప్పారు. యు.సి.సి. ని అమలు చేసే దిశగా […]

Parvatha-Poornachandra-Prasad Political

కొత్తపల్లి గ్రామంలో కొత్త సచివాలయాన్ని ప్రారంభం…

కాకినాడ జిల్లాలో శంఖవరం మండలం కొత్తపల్లి గ్రామంలో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. కొత్తగా నిర్మించిన సచివాలయా ప్రారంభోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రరంభోత్సవంలో ప్రత్తిపాడు ఎం.ఎల్.ఏ. పర్వత పూర్ణ చంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన మొదట ప్రజ్వలన వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వం అధికారంలోకి వచ్చావ సచివాలయ వ్యవస్తను ఏర్పాటుచేసి ప్రజల దగ్గరకే పాలనను తీసుకొచ్చారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళి జగన్ మోహన్ రెడ్డినే గెలిపించాలన్నారు. […]

WhatsApp Image 2024-02-06 at 9.00.35 AM Political

గన్నవరం నియోజక వర్గం ఇంఛార్జ్ గా గిడ్డి సత్యనారాయణ…

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంఛార్జ్ గా గిడ్డి సత్యనారాయణను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నియామక పత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కోనసీమ ప్రాంతంలో జనసేన పార్టీకి పట్టున్న నియోజకవర్గం పి. గన్నవరం అని నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. తదనంతరం ఇంచార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు […]

gandhinagar-congress-president-rahul-gandhi-addresses-at-party-rally-in-802369 Political

మోదీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు…???

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం లోక్‌సభలో తన ప్రసంగంలో ప్రతిపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెనుకబడిన వర్గాన్ని విస్మరించినందుకు మరియు ప్రభుత్వంలోని OBCల సంఖ్యను మాత్రమే లెక్కించినందుకు కాంగ్రెస్‌ను ప్రధాని మోదీ లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. కానీ ఆయన “అతిపెద్ద OBC” తనను తాను సూచించడాన్ని చూడలేకపోయానన్నారు. ఈ విషయంలో మోదీ తన మనస్తత్వాన్ని మార్చుకోవాలని ప్రధానిని కోరుతూ ఆయన వ్యాఖ్యపై మండిపడ్డారు. లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద […]

WhatsApp Image 2024-02-06 at 8.30.27 AM Political

వై.సీ.పీ. పై ఫైర్ అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుకోటి…

ఆంధ్ర రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న నేపథ్యంలో చూసి ఓర్వలేక అధికార వై.సీ.పీ. నాయకులు విమర్శలు చేయడం సరికాదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుకోటి పాండురంగారావు ఖండించారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రంలో కూడా పార్టీ బలోపేతం దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఏ.పీ.సీ.సీ. అధ్యక్షురాలుగా వై.ఎస్. షర్మిల […]

WhatsApp Image 2024-02-05 at 7.52.10 PM Exclusive

ధర్నాస్థలి అభ్యంతరాలపై ఆర్.డి.ఓ. కిషోర్ సమావేశం…

కాకినాడ లో ఉన్న ధర్నాస్థలి అభ్యంతరాలపై అఖిల పక్షం బృందం తో కాకినాడ ఆర్.డి.ఓ. కిషోర్ గంటన్నర పాటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో అందరి అభిప్రాయాలను విని వారినుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అఖిల పక్షం సూచనల పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. మూడు రోజుల్లో డి.ఎస్.పి., కమీషనర్ మొదలగు అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి అఖిలపక్షాన్ని మరోసారి ఆహ్వనిస్తామని ఆర్.డి.ఓ. తెలిపారు. తదనంతరం జిల్లా కలెక్టర్ కు తుది నివేదిక సమర్పిస్తామని పేర్కొన్నారు. జిల్లా […]

WhatsApp Image 2024-02-05 at 8.06.10 PM (1) Viral

భారీ శబ్దాలిచ్చే బుల్లెట్ వాహనలు సీజ్…!!!

కాకినాడ నగరంలో వాహనాలకు సైలెంసర్లు మార్చి భారీ శబ్దలతో రోడ్లపై వెళ్తున్న ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న బుల్లెట్ బైక్లు పై కాకినాడ ట్రాఫిక్ పోలీసులు ఉక్కు పాదం మోపారు. ట్రాఫిక్ సీ.ఐ. రమేష్ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ నగరం, రూరల్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదుల మేరకు ట్రాఫిక్ ఎస్.ఐ. లు పి. కిషోర్ కుమార్, సి.హెచ్. కిషోర్ కుమార్, అప్పలరాజు, వెంకటరత్నం, ఏసుబాబు ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో బుల్లెట్ వాహనాలు […]

WhatsApp Image 2024-02-05 at 6.48.59 PM Education / Career

పదవ తరగతి ప్రజ్ఞా వికాసం పరీక్షను జయప్రదం చేయండి…

కాకినాడ జిల్లా వ్యాప్తంగా ప్రిబవరి 10,11,12 వరకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ.) ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూ.టీ.ఎఫ్.) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగబోయే పదవ తరగతి ప్రజ్ఞా వికాసం పరీక్షను జయప్రదం చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి నాగమణి, ఎస్.ఎఫ్.ఐ., యూ.టీ.ఎఫ్. నాయకులు కోరారు. ఇందులో భాగంగా జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో సంభందిత పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి నాగమణి మాట్లాడుతూ… పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షలో […]

WhatsApp Image 2024-02-05 at 3.24.28 PM Political

కాంగ్రెస్ తోనే ప్రజాస్వామ్య పాలన సాద్యం… -ముషిణి రామకృష్ణారావు-

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకడుతుందని ప్రజలు ఆశతో కాంగ్రెస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని రాష్ట్ర కాగ్రెస్ ఉపాధ్యక్షుడు ముషిణి రామకృష్ణారావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ పాలనతో ప్రజలు విసిగి వేసారిపోయారని ఆయన అన్నారు. కొత్తపేట అసెంబ్లీ నియోజక వర్గంలో గతవారం రోజులుగా ఇంటింటా కాంగ్రెస్ పేరున కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ప్రజలను స్వయంగా కలసి వచ్చే ఎన్నికల్లో తప్పక కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు. 2019 ఎన్నికల్లో తాను […]