WhatsApp Image 2024-02-06 at 6.55.17 PM Trending News

మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యప్త బంద్… -సి.ఐ.టి.యు-

కాకినాడ కచేరిపేటలో ఉన్న సి.ఐ.టి.యు. కార్యాలయంలో ఐ.ఎన్.టి.యు.సి. ఆంద్ర ప్రదేశ్‌ మరియు తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు అధ్యక్షతన కేంద్ర కార్మిక సంఘాల సమ్మహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా బందును జయప్రదం చేయాలని కాకినిడ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జాతీయ ఉపాధ్యక్షులు జి. బేబిరాణి, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రాజబాబు […]

WhatsApp Image 2024-02-06 at 6.54.05 PM Political

తెలుగుదేశం పార్టీతోనే బీ.సీ. ల ప్రగతి సాధ్యం… -వనమాడి కొండబాబు-

వెనువబడిన కులాలకు అండగా ఉంటానని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నేడు బీ.సి. లకు వెన్నుపోటు పొడిచి మోసం చేశాడని కాకినాడ సిటీ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ బీ.సీ. ల లక్ష్యంగా తీసుకువచ్చిన 30 పైగా పథకాలను జగన్ రెడ్డి రద్దు చేశాడని, జగన్ ప్రభుత్వంలో బీ.సీ. లపై అధిక దాడులు ఎక్కువ అయ్యాయని అన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గం స్థానిక దుమ్ములపేట శ్రీరామ్ సెంటర్ నందు […]

WhatsApp Image 2024-02-06 at 6.53.41 PM Political

జిల్లా ఎస్పీకి జనసేన నేతలు ఫిర్యాదు… కారణమిదే…

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మాదేపల్లి శ్రీనివాసరావు పై జనసేన పార్టీ కార్యాలయం వద్ద గుర్తుతెలియని కొందరు వ్యక్తులు కత్తితో పలు మార్లు రెక్కీ నిర్వహించడంతో జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. కాకినాడలోని జిల్లా పోలీసు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉదయ్, ఎస్పీతో మాట్లాడుతూ… పిఠాపురంలో జనసేన సీనియర్ నాయకుడు […]

WhatsApp Image 2024-02-06 at 4.39.53 PM Exclusive

అమలాపురంలో సెక్టార్ అధికారుల శిక్షణ కార్యక్రమం…

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులది కీలకపాత్రనను పోషస్తారని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్ లో గోదావరి భవన్ నందు ఏర్పాటు చేసిన పోలీస్ సెక్టార్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందుగా సెక్టార్ అధికారులను నియమించి వారికి శిక్షణ ఇవ్వాలని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయన్నారు. రిటర్నింగ్ అధికారులకు ఈ సెక్టార్ అధికారులు అనుసంధానమై ఉంటారని అన్నారు. ఒక […]

1312563-kmc Exclusive

నూతన సి.డి.ఎం.ఎ. అధికారితో ఏ.పీ. కే.ఎం.సీ. కార్యవర్గం భేటీ…

కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సి.డి.ఎం.ఎ.) గా ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీకేష్ బి లత్కర్ నూతనంగా నియమితులై బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయనను ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కమిషనర్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్లకు సంబంధించిన పలు అంశాలను సి.డి.ఎం.ఏ. దృష్టికి తీసుకువచ్చారు. ఆయా అంశాల పట్ల సి.డి.ఎం.ఏ. సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.. సి.డి.ఎం.ఏ. ను కలిసిన […]

WhatsApp Image 2024-02-06 at 2.14.50 PM Political

టి.డి.ఆర్. బాండ్స్ పేరుతో కాకినాడ లో భూ కుంభకోణం…

కాకినాడలో టి.డి.ఆర్. బాండ్లు భూ కొనుగోళ్లకు వినియోగించరాదని, కేవలం రోడ్ల వెడల్పు చేయటం కాలువల నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన వారికి మాత్రమే ఈ టి.డి.ఆర్. బాండ్లను వినియోగించాలని భారతీయ జనతా పార్టీ పేర్కొంది. ఈ సందర్బంగా బీ.జే.పీ. నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ గృహంలో పత్రిక ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో మీడియా ప్యానలిస్ట్ దువ్వూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. టి.డి.ఆర్. బాండ్లను మొట్టమొదటిగా మహారాష్ట్ర ప్రభుత్వం బొంబాయిలో ఉపయోగించిందని, తరువాత ఇది ఇతర […]

WhatsApp Image 2024-02-06 at 3.32.27 PM Exclusive

లాల్ నీల్ ఐక్యతతోనే దళిత హక్కులు పరిరక్షిణ….

కేంద్ర రాష్ట్ర పాలకులు దేశంలో దళిత బడుగు బలహీన వర్గాల వ్యతిరేక విధానాలు చేస్తున్నారని ఇటువంటి నేపథ్యంలో పేద ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టులు దళిత జాతి కోసం పోరాడే దళిత సంఘాలు లాల్ నీల్ ఏకమై పోరాడినప్పుడే దళిత హక్కులు పరిరక్షించబడతాయని ప్రముఖ న్యాయవాది బార్ మెంబర్ ముప్పాల సుబ్బారావు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం రాజమండ్రి కోర్టు ఆవరణలో దళిత హక్కుల పోరాట సమితి డి.హెచ్.పి.ఎస్. రాష్ట్ర డైరీను సుబ్బారావుతో పాటు దళిత హక్కుల పోరాట […]

OIP (10) Political

వై.ఎస్. షర్మిలా రెడ్డి జిల్లాల పర్యటన షెడ్యూల్ కరార్…

ఈ నెల 7వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు APCC చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నట్లు తెలిపారు. అందుకు సంబందించి ఈ నెల 7 వ తేదీన సాయంత్రం బాపట్ల నియోజక వర్గాన్ని పర్యటించి బహిరంగ సభకు హాజరు కానున్నట్లు తెలిపారు. తరువాత 8 వ తేదీ ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ కార్యక్రమాన్నిహాజరు కానున్నట్లు వెళ్లడించారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరు నియోజక వర్గంలో […]

WhatsApp Image 2024-02-06 at 1.51.16 PM Exclusive

పట్టాలిచ్చారుగానీ … స్థలాలు ఎక్కడండీ…!!

కాపవరం గ్రామానికి చెందిన మహిళలకు బలవంతంగా ఇళ్ళ పట్టాలను ఇచ్చి వేలిముద్రలు వేయించుకున్నారని. దీనిపై మహిళలు పట్టాలు ఇచ్చిన తర్వాత తలాలు చూపించమని ఎన్నిసార్లు అడిగినా స్థానిక ప్రజాప్రతినిధులు గాని, అధికార పార్టీ ఇంచార్జ్ దొరబాబు గాని పట్టించుకోకపోవడంతో మహిళలు ఆవేదనను జిల్లా కలెక్టర్కు విన్నవించుకోవాలనే ఉద్దేశంతో కాకినాడ తరలివచ్చారు. పట్టాలు ఇచ్చి స్థలాలు చూపించకపోవడంతో ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేద మధ్యతరగతి ప్రజలు కష్టాలను పట్టించుకునే నాధుడే లేరని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైకాపా […]

WhatsApp Image 2024-02-06 at 1.44.00 PM Political

వై.ఎస్‌.ఆర్‌.సీ. పార్టీ గోద్రేజ్‌ తాళాలు సిద్దం చేసుకోవాల్సిందే…

ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్నందున చూసి ఓర్వలేకనే తమ అధ్యక్షురాలు వై.ఎస్‌. షర్మిళ పై వై.సీ.పీ. నాయకులు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ… అధికారం అండ చూసుకొని రాష్ట్రాన్ని అడ్డుగోలుగా దోచేస్తున్న వైకాపా నాయకులకు సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు తుమ్మలపల్లి వాసు, ధనకోటి, వల్లూరి రామ్మోహన్, కభం రాజబాబు, […]