WhatsApp Image 2024-02-08 at 12.50.03 PM Viral

కాకినాడ జిల్లాలో మొబైల్ ఫోన్లు రికవరీ…!!!

ఈ మద్య కాలంలో చాలా మంది తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకుంటున్నారు. వారికోసం ప్రభుత్వం మొబైల్ ట్రాకింగ్ సిస్టంను ప్రవేశపెట్టింది. దీనితో దొంగతనానికి గురయిన ఫోన్లను కనిపెట్టి భాదితులకు అందిస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లాలో ఆయా ప్రాంతలలో ఇప్పటి వరకూ చోరికి గురయిన 1350సెల్ ఫోన్ లను కాకినాడ పోలీస్ అధికారులు రికవరీ చేశారు. ఆ సెల్ ఫోన్లను జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం భాదితులకు అందచేసినట్లు జిల్లా ఎస్.పీ. సతీష్ కుమార్ తెలిపారు. ఈ […]

WhatsApp Image 2024-02-08 at 12.44.07 PM Viral

ఢిల్లీ లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం…

భారత దేశ రాజధాని అయిన న్యూ ఢిల్లీ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక గోకుల్ పూరి మెట్రో స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం చేసుకుంది. అక్కడ మెట్రో బ్రిడ్జి స్లేబ్ హటాత్తుగా కూలి క్రింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయ పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే  ఘటనా స్థలానికి చేరుకొని భాదితుడిని ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనతో అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా భయానికి గురయ్యారు. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు […]

naga4-1549977417 Political

జనసేన-టీ.డీ.పీ తోనే పాయకరావుపేట అభివృద్ధి…!!! -నాగబాబు-

సంఘ సంస్కర్త, మహాకవి గురజాడ అప్పారావు జన్మ స్థలమయిన పాయకరావుపేట నియోజకవర్గంలో దశాబ్దాలుగా డిగ్రీ కాలేజ్ నిర్మాణం కలగానే మిగిలిపోయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పేర్కొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం కార్యకర్తలతో నాగబాబు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వాలు కనీసం పట్టించుకున్న దాకలాలు లేవన్నారు. లక్షలాది మంది మత్స్యకారులు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడంతో రాష్ట్రాన్ని వదిలి  వలసపోతున్నారన్నారు. మత్స్యకారులనుంచి నేవల్ ఆల్టర్నేటివ్ […]

WhatsApp Image 2024-02-08 at 9.36.08 AM Political

పాయకరావుపేట కార్యకర్తలతో నాగబాబు భేటీ…

బుధవారం పాయకరావుపేటలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కరోనా వైరస్ కంటే వై.సీ.పీ. ప్రమాదకరం అనే స్థితికి రాష్ట్ర ప్రజలు వచ్చారని అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నసంవత్సరాలయినా గ్రామాల్లో కనీస మౌలిక వసతులైన రోడ్లు, సాగు, తాగునీరు, డ్రైనేజ్ సదుపాయం కల్పించదన్నారు. కరోనా వైరస్ కంటే వై.సీ.పీ. ప్రమాదకరం అనే […]

WhatsApp Image 2024-02-08 at 9.36.09 AM Political

క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు కోటి బీమా సాయం… -పవన్ కళ్యాణ్-

బుధవారం సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా చెక్కులను అందజేశారు. మొత్తం 20 మంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. కోటి బీమా మొత్తాన్ని అందించారు. ఈ సందర్బంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ… 6.3 లక్షల మంది క్రియాశీలక సభ్యులు జనసేన పార్టీకి ఉన్నారని అన్నారు. ఇప్పటివరకూ మొత్తం […]

WhatsApp Image 2024-02-08 at 9.36.07 AM Political

జనసేన-టీ.డీ.పీ. ప్రభుత్వంలో సంక్షేమ పథకాలాగవు…

జనసేన-టీడీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని ముఖ్యమంత్రి జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యన్ అన్నారు. తన వ్యక్తిగత సంపాదననే ప్రజలు కష్టాల్లో ఉంటే పంచే మనస్తత్వం ఉన్నవాడినని ప్రజలు కట్టిన పన్నులు, ప్రజాధనం ఇంకెంత ఉదారంగా అందిస్తామో ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రస్తుతం కొనసాగుతున్న అన్ని పథకాలు కచ్చితంగా కొనసాగుతాయన్నారు. ఒక్క పథకం కూడా ఆగదన్నారు. జగన్ ఏ రోజూ […]

WhatsApp Image 2024-02-08 at 8.45.56 AM Exclusive

మెగా డీఎస్సీ కోరుతూ ధర్నా చౌక్ దగ్గర ధర్నా…

డీఎస్సీ ఉద్యోగాలు 25 వేల పోస్టులతో మెగానోటిఫికేషన్ ఇవ్వాలని అలాగే జీవో నెంబర్ 117 రద్దు చేయాలని కోరుతూ కాకినాడ ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా డి.వై.ఎఫ్.ఐ. జిల్లా నాయకులు పాండవులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ… జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రాకముందు రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు అమలు చేయడం లేదన్నారు. గత […]

WhatsApp Image 2024-02-07 at 8.22.10 PM Education / Career

ఇన్స్పైర్ మనాక్ సైన్స్ ప్రదర్శనా పత్రిక ఆవిష్కరణ…

అమలాపురంలో స్థానిక బాలురు ఉన్నత పాఠశాల నందు ఈ నెల 14వ తేదీన నిర్వహించే ఇన్స్పైర్ మనాక్ సైన్స్ ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. అందుకు సంబందించి రూపకల్పన పై ముద్రించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. సైన్స్ ఫెయిర్లు నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. కమల కుమారి పేర్కొన్నారు. బుధవారం సమన్వయ కమిటీ సమావేశం బాలుర ఉన్నత పాఠశాల నందు జిల్లా సైన్స్ అధికారి జి.వి.ఎస్. సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నిర్వహించారు. ఈ […]

WhatsApp Image 2024-02-07 at 8.19.21 PM Crime

పి.డి.ఎస్‌ (చౌక బియ్యం) అక్రమ నిల్వలు స్వాధీనం…!!!

పి.డి.ఎస్‌ (చౌక బియ్యం) అక్రమ నిల్వలు, అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారంతో రాజమహేంద్రవరం రీజనల్ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ పరిధిలోని మూడు జిల్లాలలో దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ , సివిల్ సప్లయ్స్ అధికారులు బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. బియ్యం అక్రమ రవాణా జరుగుతున్న బజాజ్ మాక్సిమా ఆటో  నెం. AP39 V 9391 ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయడం జరిగిందని తెలిపారు. ఆ […]

WhatsApp Image 2024-02-07 at 8.28.11 PM Trending News

రాక్తదానంచేసి ప్రాణ దాతకాండి…. -డా. కృతికాశుక్లా-

ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా కోరారు. బుధవారం కాకినాడలోని కలెక్టరేట్ ఆఫీస్ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయం వద్ద రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా, వివిధ అధికారులతో కలిసి లాంఛనంగా ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ప్రతి మూడు నెలలకు ఒకసారి వికాస సంస్థ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఆయా సంస్థలకు రక్తాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన […]