WhatsApp Image 2024-02-09 at 7.56.23 AM Kakinada

గ్రేటర్ కాకినాడగా ప్రకటించాలి… -దూసర్లపూడి రమణ రాజు-

ఫెన్షనర్స్ ప్యారడైజ్ గా వున్న కాకినాడ ను ఓడరేవులు సముద్ర పర్యాటక రంగాల బలాన్ని ఉపయోగించుకుని ఆర్థికఅభివృద్ధి కేంద్రం గా మారుస్తామన్న స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఫలితాలు జీరో స్థాయిగా నిలిచి పోయాయని నగరపౌర సంక్షేమ సంఘం పేర్కొంది. పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు మాట్లాడుతూ… వ్యర్థ జలాల శుద్ది కేంద్రాన్ని మాటలకు మాత్రమే పరిమితం చేయడం అమానుషం అన్నారు. నగరానికి అదనంగా లభించిన పౌరసౌకర్యాల ప్రయోజనం ఆదాయ వనరుల వృద్ది ఆస్తుల విలువ […]

R (7) Kakinada

బి.సి. లకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి…. -చొల్లంగి వేణు గోపాల్-

ఈ నెల 10వ తేదీన (శనివారం) మ. 2.00 గంటలకు కాకినాడ జిల్లాలో గల సర్పవరం జంక్షన్ కూరగాయల మార్కెట్ సమీపంలో ఎస్.ఆర్.ఎం.టీ. గెస్ట్ హౌస్ ఎదుట ఉన్న వలసపాకలు రోడ్ లో శ్రీ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ నందు బి.సి. ల రాజకీయ ప్రాతినిథ్యం పై సమావేశం ఏర్పాటు చేసారని బీ.సీ. సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు చొల్లంగి వేణు గోపాల్ పిలుపుపిచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… బి.సి. లకు రాజకీయ ప్రాతినిధ్యం, రాజకీయ పార్టీలు […]

WhatsApp Image 2024-02-08 at 3.16.25 PM Trending News

జిజిహెచ్ శానిటేషన్ వర్కర్లకు న్యాయం చేయాలి…???

ఆంద్ర ప్రదేశ్‌ రాష్ట్ర జిజిహెచ్ శానిటేషన్ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 8వ రోజైన గురువారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలక వెంకట రమణ మాట్లాడుతూ… కాకినాడ జిల్లా తో పాటు చుట్టుపక్కల జిల్లాల రోగులకు వైద్య సేవలు అందించడం లో జి.జి.హెచ్. అద్భుతమైన సేవలు అందిస్తుందన్నారు. అయితే ఈ కృషిలో శానిటేషన్ వర్కర్లు తనవంతు పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. శానిటేషన్ వర్కర్లు […]

08GNRAO-ASHA WORKERS-01 (2) Political

24గంటల్లో 4సార్లు ఆశా వర్కర్ల అరెస్ట్…!!!

ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆశ వర్కర్లు యూనియన్ సి.ఐ.టి.యు. పిలుపు మేరకు విజయవాడ బయలుదేరిన ఆశలను పోలీసులు ద్వారా జగన్ ప్రభుత్వం అరెస్టులు చేయించింది. నిర్బంధానికి వ్యతిరేకంగా ఆశలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 చెల్లించాలని, యాప్స్ పేరుతో చేయించుకుంటున్న పని భారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఆశా కార్యకర్తలకు అమలు చేయాలని, తదిర అంశాల డిమాండ్లపై గురువారం తలపెట్టిన చలో విజయవాడ ధర్నా కార్యక్రమం ఉద్రిక్తలకు దారితీసింది. బుధవారం తెల్లవారుజామునుండే సచివాలయ […]

Kodi-Kathi-Srinu1707378195 Exclusive

కోడి కత్తి శ్రీనుకి బైల్ మంజూర్….

కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనుకు బెయిల్‌ పట్ల ఆర్.పి.ఐ. (అంబెడ్కర్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జాతీయ కార్యదర్శి డాక్టర్ పిట్టా వర ప్రసాద్ హర్షం వ్యక్తం చేసారు. జగన్ ను కోడి కత్తితో పొడిచినందుకు జైలు పాలయిన శ్రీను ఐదేళ్లుగా జైల్లోనే మగ్గుతున్నారు. ఇటీవల హైకోర్టు అతనికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిందని ఆయన తెలిపారు. అతని తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు, దళిత సంఘలు, రాజకీయ పార్టీలు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా […]

WhatsApp Image 2024-02-08 at 7.32.52 PM Crime

ప్రత్తిపాడు ఎస్.బీ.ఐ. బేంక్ లో చోరీ…

కాకినాడ జిల్లాలో ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో గత రాత్రి చోరీ జరిగింది. మేనేజర్ తమ సిబ్బందితో బ్యాంక్ ఓపెన్ చేసే క్రమంలో దొంగతనం జరిగినట్టు గుర్తించి స్థానిక పోలీసులకు సమాచార అందించారు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు ప్రత్తిపాడు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ సతీష్కు మార్, పెద్దాపురం డిఎస్పి లతాకుమారితో పాటు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, బృందాలు పరిశీలించారు. […]

WhatsApp Image 2024-02-08 at 3.59.48 PM Crime

5,450 కేజీల పి.డి.ఎస్‌ బియ్యం సీజ్…???

కాకినాడ జిల్లాలోని జగ్గంపేట గ్రామం మండల పరిధిలో పి.డి.ఎస్‌ (రేషన్ బియ్యం) తో వెళ్ళుతున్న రెండు వాహనములను విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి తనిఖీ చేసారు. అందులో ఒక వాహనం నెం. AP39 UD 5453 ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా సదరు వాహనం నందు 56 బస్తాలలో సుమారు 2800 కేజీల పి.డి.ఎస్‌ బియ్యంను గుర్తించినట్లు తెలిపారు. పెద్దాపురం మండలం గొరుంట్ల గ్రామమునకు చెందిన శ్రీ బావిశెట్టి కనకరాజు, […]

WhatsApp Image 2024-02-08 at 4.02.30 PM Education / Career

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరిక్షలు తేదీ కరార్…

ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ వ్రాతపరీక్షలు ప్రధమ ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి మార్చి ఒకటో తేదీ నుండి 20వ తేదీ వరకు ఒక ప్రణాళిక సమన్వయంతో నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి సి.హెచ్. సత్తిబాబు పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులకు సూచించారు. గురువారం స్థానిక కలెక్టరేట్ కార్యలయంలో డి.ఆర్.ఓ. చాoబర్ నందు ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులతో పరీక్షల నిర్వహణ ముందస్తు ఏర్పాటుచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రశ్నాపత్రాల భద్రత, తరలింపు అంశంలో […]

Trending News

అక్కడ… డెమో సెక్షనేలేదు..!!!

అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో కుంటుపడ్డ ఐఈసీ కార్యక్రమాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విభజనలో భాగంగా ఏర్పడ్డ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు డెమో సెక్షన్‌ ఏర్పాటు పెద్ద సమస్యగా తయారైంది. అధికారుల అలసత్వం… ఉద్యోగుల రాజకీయ ఫైరవీలు… వెరసి ఆ జిల్లాకు డెమో సెక్షన్‌ లేకుండా చేశాయి. పర్వవసానంగా ఆ శాఖ ప్రచార, ప్రసార కార్యక్రమాలు కుంటుపడ్డాయి. నూతనంగా ఏర్పడ్డ జిల్లాకు ఏది అవసరమైనా తక్షణం ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం పట్టనట్టు […]

dead_body_hospital_1562068579_725x725_5f0d9c503ef82 Viral

ప్రత్తిపాడు లో కలకలం రేపిన మృతదేహం…

కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలో గుర్తుతెలియని ఒక మృతదేహం కలకలం రేపింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రమంలో బావిలో ఉన్న మృతదేహం ఆలస్యంగా వెలుగులోకివచ్చింది. మృత దేహాన్ని అదిచూసి అక్కడ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దానితో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకి తీసి ధర్యప్తుకు పంపించినట్లు ఎస్.ఐ పవన్ కుమార్ వెళ్లడించారు. జరిగిన ఘటన పై అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.