OIP (17) Exclusive

ధవలేశ్వరం బ్యారేజ్ మరో 5రోజులు ట్రాఫిక్ మళ్లింపు…!!!

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ పరిదిలో ఉన్న ధవలేశ్వరం బ్యారేజ్ యొక్క మరమత్తు పనుల కోసం ఈ నెల 10వ తేదీ వరకూ ట్రాఫిక్ ను మళ్లించిన విషయం తెలిసిందే. అయితే పనులు పూర్తి కానందున మరో 5 రోజులు పొడిటించి 15వ తేదీ వరకు ట్రాఫిక్ ను మళ్లించాలని ఉత్తర్వులు జారీచేసినట్లు కలెక్టర్ కే. మాధవీలత తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… పరిశర ప్రాంత వాసులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రభుత్వానికి సహకరించాలని […]

OIP (16) Crime

పాస్టర్ మాటలలో ప్రాణాలు కోల్పోయిన 200 మంది…!!!

కెన్యా దేశం లో వింత ఆచారంతో 200 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కెన్యాలో ఉన్న మెకంజీ చర్చ్ ఫాదర్ తీవ్రమైన ఆకలితో మరణించినవారందరూ పరలోకపు ప్రభువయిన యేసుకు కలిసే అవకాశం పొందుతారని ప్రచారం చేయడంతో వారందరూ తమ ప్రాణాలను త్యాగం చేసారు. కుటుంబ సభ్యులు సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. నెల రోజులుగా వెతికి 201 మంది మృత దేహాలను గుర్తించారు. ఒక్క రోజులోనే 22 శవాలను వెళికి తీసినట్లు అధికారులు తెలిపారు. చర్చ్ ఫాదర్ […]

WhatsApp Image 2024-02-10 at 5.25.36 PM Viral

సామర్లకోటలో బైక్ ను ఢీకొన్న టిప్పర్…!!!

కాకినాడ జిల్లాలోని సామర్లకోట పట్టణంలో బ్రౌన్ పేట సెంటర్ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సెంటర్ దగ్గర ఒక బైకును ఆదే దారిలో వెళ్తున్న ఒక టిప్పర్ వేగంగా ఢీకొట్టింది. దానితో ఒక యువకుడు గాయాలకు గురయ్యారు. బైక్ పై వెళ్తుండగా యువకుడిని స్థానిక బ్రౌన్ పేట దుర్గాదేవి ఆలయ సమీపంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి భాదితుడిని సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. […]

WhatsApp Image 2024-02-10 at 4.26.18 PM Education / Career

శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఎన్.సి.సి. “ఎ” సర్టిఫికెట్ పరీక్ష…!!!

కాకినాడ జాల్లా పెద్దాపురం రామారావు పేటలో ఉన్న శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో ఎన్.సి.సి. విద్యార్ధులకు “ఎ” సర్టిఫికెట్ సంభందిత అర్హత పరీక్షను సుబేదార్ మేజర్ హేమంత్ కుమార్, హవల్దర్ లు రఫిజైన్ మరియు కేమ్ రాజ్ తాపా ఆధ్వర్యంలో కాకినాడ పద్దెనిమిదవ బెటాలియన్ కల్నల్ వివేక్ సావన్ గురుదర్ నిర్వహించారు. ఈ పరీక్షకు పెద్దాపురం, హంసవరం, ప్రత్తిపాడు వంటి ఐదు పాఠశాలల నుండి సుమారు 150 విద్యార్థులు పాల్గొన్నారు. కాకినాడ గ్రూప్ కమాండర్ కల్నల్ సవ్యసాచి […]

WhatsApp Image 2024-02-10 at 4.47.25 PM (1) Exclusive

వికటించిన ఇంజక్షన్… 7గురు చిన్నారులు అస్వస్థత

ఇంజెక్షన్ వికటించడంతో ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కృష్ణ జిల్లా మచిలీపట్నంలోని సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పిల్లల విభాగంలో మొత్తం 15 మందికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. శుక్రవారం రాత్రి వైద్యులు చిన్నారులకు రోజువారి ఇంజెక్షన్ చేసారు. ఇంజక్షన్ చేసిన అర గంట తర్వాత 15 మంది చిన్నారుల్లో 7గురికి విపరీతమైన చలి జ్వరం రావడంతో వైద్యులు అప్రమత్తమై క్షణ కాలంలోనే వారిని ఐ.సీ.యూ. కు తరలించారు. ప్రస్తుతం […]

OIP (15) Political

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ పొత్తులు…!!!

రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, జన హితానికే జనసేన పార్టీ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని, విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పొత్తుల దిశగా ముందుకు వెళ్తుందని పార్టీ అధినేత పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పొత్తులకు సంబంధించి చర్చలు కొనసాగుతున్న నేపద్యంలో పార్టీ నాయకులు భావోద్వేగాలతో ఎలాంటి వ్యాఖ్యానాలు చేయవద్దని అన్నారు. పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలూ ప్రచారం చేయవద్దన్నారు. ఇటువంటి ప్రకటనల వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు […]

OIP (14) Movies

యామీ గౌతమ్ గర్భినిపై కంగనా వ్యాక్యలు…

యామీ గౌతమ్ మరియు ఆదిత్య ధర్ తమ రాబోయే చిత్రం ‘ఆర్టికల్ 370’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా తమ గర్భాన్ని విషయాన్ని బయటకు వెళ్లడించారు. ఆ వార్త పై కంగనా రనౌత్ స్పందిస్తూ వారిద్దరికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ‘ఆర్టికల్ 370’ ట్రైలర్‌ను కూడా ప్రశంసించారు. ఈ సందర్బా ఆమె మాట్లాడుతూ… వారిద్దరూ బాలీవుడ్‌లో నా అభిమాన జంట అని అన్నారు.

ap-logo-e1606291482937 Exclusive

ఏ.పీ. వాలంటీర్స్ కు గుడ్ న్యూస్…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉన్న 2.5 లక్షల గ్రామ వాలంటీర్లకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రతీ సంవత్సరం వాలంటీర్లుకు ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఇస్తున్నటువంటి సేవా పరిష్కారాలకు సంబంధించిన అమౌంట్ ను రెట్టింపు చేయబోతున్నారని సమాచారమిచ్చింది. ప్రతీ సంవత్సరం సేవా పురస్కారాల కోసం 250 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఈ సారి రెట్టింపు చేసి 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ప్రతీ […]

OIF (2) Viral

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… 6రు దుర్మరణం…

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. నెల్లూరులోని కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఆగి వున్న లారీని వెనక నుంచి మరో లారీ వేగంగా ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఆ లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే దుర్మరణం చేందారు. మరో 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని […]

ప్రపంచం విస్తుపోయో నిజం…!

Aral Sea (ఆరల్‌ సముద్రం) మాయం…!!! అవును మీరు చూస్తున్నదీ… చదువుతున్నదీ నిజమే. ప్రపంచం విస్తుపోయో ఈ నిజం తెలిస్తే ఒక్క క్షణం గుండె లయ తప్పుతుంది. వాతావరణంలో పెనుమార్పుల కారణంగా… పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల పర్యవసానంగా 68,900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన Aral Sea (ఆరల్‌ సముద్రం) మాయమైపోయింది. ఆ ప్రాంతమంతా లోతైన ప్రాంతంగా దర్శనమిస్తోంది. కజికిస్థాన్‌ – ఉజ్బెకిస్థాన్‌ దేశాల సరిహద్దులలో ఉన్న ఈ సముద్రం నిర్జీవంగా మారింది. మానవ నివాసయోగ్యంకాని ఆ […]