2065412-bigthumbnail Viral

ఇండోనేషియా ఫుట్ బాల్ గ్రౌండ్ లో విషాదం…!!!

ఇండోనేషియా దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు పడి ఒక ప్లేయర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎఫ్.బీ.ఐ. సుబాంగ్ మరియు 2 ఫ్లో ఎఫ్.సీ. బాండుంట్ టీమ్లు ఫుట్ బాల్ మ్యాచ్ లో ముఖాముఖి తలపడ్డారు. ఆ రెండు టీములు గ్రౌండ్ లో ఆడుతుంటే ప్రేక్షకులు ఆశక్తిగా వీక్షిస్తున్నారు. అక్కడ ఆడుతున్న ఒక ఆటగాడిపై అకస్మాత్తుగా పిడుగు పడడంతో ప్రాణాలు కోల్పోయాడు. దానితో అక్కడి వారందరూ బెంబెలెత్తిపోయి అక్కడినుంచి పరుగులు తీసారు.

WhatsApp Image 2024-02-12 at 4.25.49 PM Viral

బ్యాంక్ రోబరీ పై సామర్లకోట పట్టణంలో దర్యాప్తు…!!!

ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలోని స్టేట్ బ్యాంకులో ఈ నెల 7వ తేదీన జరిగిన బ్యాంకు చోరీ కుంభకోణంలో అనుమానితులు జాడపై పోలీసులు ఆదివారం అర్ధరాత్రి వరకూ సామర్లకోట పట్టణంలో దర్యాప్తు చేపట్టారు. కాకినాడ ట్రైనింగ్ డిఎస్పి సాయి ఈశ్వర్, యశ్వంత్ ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు నిర్వహించారు. సామర్లకోట-పిఠాపురం రోడ్డు లోని మసీదుల సమీపంలో ముస్లిం ఏరియాలో ఐదుగురు వ్యక్తులు ఒక రూమును అద్దెకు తీసుకుని బ్యాంకు దోపిడీకి ప్రణాళిక రచించిన వారిలో ఉన్నట్టు అనుమానం వ్యక్తం […]

WhatsApp Image 2024-02-12 at 3.00.47 PM Viral

మద్దతు ధర లేక రైతుల ఆంధోళన…!!!

నాగర్ కర్నూల్ జిల్లాలో అచ్చంపేట మార్కెట్ యార్డులో ఉద్రిక్తత నెలకొంది. కడుపు మండి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అరుణను రైతులు బయటకు లాక్కెళ్లారు. వ్యాపారులు, మార్కెట్ సిండికేట్ ఒకటయ్యి తమను ఆగం చేస్తున్నారని రైతన్న ఆగ్రహం వ్యక్తం చేసారు. వేరు శనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయంపై వేరుశెనగ రైతులు దాడి చేశారు. దీంతో అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. మార్కెట్ కమిటి చైర్మన్ ఛాంబర్ లోకి దూసుకెళ్లిన […]

WhatsApp Image 2024-02-12 at 1.37.13 PM Crime

మొబైల్ చోరీలపై నిఘా… ఇద్దరు అరెస్ట్… !!!

రైల్వే స్టేషన్ లలో చోరీలకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు పలు రైల్వే స్టేషన్ లలో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా కాకినాడ జిల్లాలోని తుని రైల్వే స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుతున్న శ్రీను, పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీలు చేసి వారినుంచి తొమ్మిది మొబైల్ ఫోన్లను, నగదును స్వాధీనం చేసుకున్నామని జీ.ఆర్.పీ. ఎస్.ఐ. అబ్దుల్ మారుఫ్ వెళ్లడించారు. ప్రయాణికులనుంచి దొంగతనం చేసిన 9 ఫోన్లను, 2 లక్షల విలువచేసే నగదు […]

OIP (21) Crime

అంతర్రాష్ట్ర రోబరీల పార్థి గేంగ్ పట్టువేత…!!!

కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్రాలలో ఉన్న పెట్రోల్ బంకుల్లో రోబరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర పార్థి గ్యాంగ్ ను అనంతపూరం జిల్లాకు చెందిన పోలీసులు పట్టుకున్నట్లు వెళ్లడించారు. ఐదుగురు పార్టీ గ్యాంగ్ సభ్యులను, ముగ్గురు రిసీవర్లను అరెస్ట్ తీసుకున్నట్టు తెలిపారు. వీరి నుంచి రూ. 3.50 లక్షల నగదు, రెండు లారీలు, 2 చేతి పంపులు,100 మీటర్ల పైపు, 50 ఖాళీ డీజిల్ క్యాన్లు స్వాధీనం చేసునున్నామని అధికారులు తెలిపారు. వీటి విలువ మొత్తం రూ. […]

WhatsApp Image 2024-02-12 at 12.04.25 PM Viral

కాండ్రకోటలో క్షుద్ర పూజల కలకలం…!!!

కాండ్రకోటలో గత కొన్ని రోజులుగా క్షుద్ర పూజల కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. అయితే నేడు భూపాలపట్నంలోనూ జరిగిందంటూ కిర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. ఎస్. తిమ్మాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి ఆటో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ రోజు తెల్లవారుజామున  అతను భూపాలపట్నం ఆటో కిరాయి నిమిత్తం భూపాలపట్నం గ్రామానికి వెళ్లగా ఆటో నిలిపిన వీధిలో రోడ్డుపై ముగ్గు వేసి, పసుపు, కుంకుమ, ఎండుమిర్చి, కొబ్బరికాయ మరియు ఒక బొమ్మ […]

BB1i81F4 Viral

యూ.పీ. లో మోసపోయిన మహిళా పోలీస్… బయటపడ్డ నిజం…!!!

ఉత్తరప్రదేశ్‌లో మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారిణి ని ఐ.ఆర్‌.ఎస్. అధికారిగా నటించి మోసంచేసి పెళ్లి చేసుకొని లక్షల రూపాయల మేర దోచుకున్నాడు. 2012-బ్యాచ్ ఐ.పీ.ఎస్. అధికారిణి అయిన శ్రేష్ఠ ఠాకూర్ 2018లో మ్యాట్రిమోనియల్ సైట్‌లో పరిచయమైన రోహిత్ రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. తన పదునైన పోలీస్ నైపుణ్యంతో రోహిత్ రాజ్ రాంచీలో డిప్యూటీ కమిషనర్‌గా 2008-బ్యాచ్ ఐ.ఆర్‌.ఎస్.అధికారి అని తెలుసుకుంది. ఆ తర్వాత అతడిని పెళ్లి చేసుకుంది. అయితే ఆ తర్వాత […]

WhatsApp Image 2024-02-12 at 9.59.32 AM Viral

హైదరాబాద్ లో వింత ఘటన… బైక్ దిగని కస్టమర్‌…!!!

హైదరాబాద్ నగరంలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తన ఇంటికి వెళ్లడానికి రేపిడోను బుక్ చేసుకున్నాడు. రేపిడో వచ్చి ఆ వ్యక్తిని పిక్ చేసుకుంది. అయితే వెళ్తున్న దారిలో బైక్ లో పెట్రోల్ లేకపోవడంతో మార్గం మధ్యలోనే ఆగిపోయింది. రాపిడో డ్రైవర్ సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వరకు నడుచుకుంటూ రావాలని కస్టమర్ ని కోరాడు. కాని అతను నిరాకరించడంతో ఏంచెయ్యాలో తెలియక అతన్ని తన బైక్ మీద కుర్చోబెట్టకొని నెట్టుకుంటూ పెట్రోల్ బంక్ […]

9e4a72a0b735667bbf3733002823a835 Political

వై.సీ.పీ. కి మరో షాక్…

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకి ప్రజల్లోకి మరింత చేరువవుతూ వారి ఆధరన మరియు అభిమానాలు పొందతుంది. ఇందుకు నిదర్శంగా ఇటీవల డాక్టర్ బి.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలో రాయవరం మండలం సోమేశ్వరం గ్రమానికి చెందిన కొందరు యువకులు వై.సీ.పీ. నుంచి టీ.డీ.పీ. లోకి చేరారు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వై.ఆర్.కే. పరమహంస ఆధ్వర్యంలో మండపేట పార్టీ కార్యలయంలో ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు వారందరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాక్షస […]

WhatsApp Image 2024-02-12 at 8.44.44 AM Exclusive

మృతురాళి కుటుంబానికి జనసేన ఆర్ధిక సాయం…

అన్నవరపు లంక గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గోన శేషకుమారి కుటుంబాన్ని జనసేన పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ఈ సందర్బంగా గ్రామ జనసేన శ్రేణులు సమీకరించిన రూ.1.2 లక్షల ఆర్థిక సాయాన్ని ఆమె కుటుంబానికి అందచేశారు. మృతురాలికి ఇద్దరు చిన్నారులు ఉన్నారన్న విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న ఆయన పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కనిగిరి లంకకు చెందిన మేకా ప్రవీణ్ అనే జనసేన క్రియాశీలక సభ్యుడు […]