రామచంద్రపురం అంబేత్కర్ గురుకుల పాఠశాలలో విషాదం…!!!
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న అంబేత్కర్ గురుకుల పాఠశాలలో మధ్యాహన బోజనం కలుషితం కావడంతో అది తిన్న 52 మంది విద్యార్థులు ఆసుపత్రిపాలయ్యారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని పీ.డీ.ఎస్.యు. నాయకులు బి. సిద్ధూ కోరారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.వి. నాగేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… స్థానిక ఆదివారపుపేట అంబేద్కర్ […]









