OIP (22) Viral

రామచంద్రపురం అంబేత్కర్ గురుకుల పాఠశాలలో విషాదం…!!!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న అంబేత్కర్ గురుకుల పాఠశాలలో మధ్యాహన బోజనం కలుషితం కావడంతో అది తిన్న 52 మంది విద్యార్థులు ఆసుపత్రిపాలయ్యారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేసి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని పీ.డీ.ఎస్.యు. నాయకులు బి. సిద్ధూ కోరారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.వి. నాగేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… స్థానిక ఆదివారపుపేట అంబేద్కర్ […]

WhatsApp Image 2024-02-12 at 5.08.26 PM Viral

రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు…

రోడ్డు ప్రమాదాల్లో అపారమైన ప్రాణ నష్టం, ధన నష్టం కలుగుతుందని రహదారులపై ప్రయాణించే ప్రయానికులందరూ భద్రత నియమాలు పాటించడం ద్వారా చాలా ప్రమాదాలను అరికట్టవచ్చని మోటార్ వెహికల్స్ ఇన్స్పిక్టర్ కె.వి.ఎస్. ప్రసాద్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లను ఉప రవాణా కమిషనర్ ఎస్. శాంతకుమారి అధ్వర్యంలో వట్లూరు సి.ఆర్. రెడ్డి మహిళా కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జీబ్రా […]

WhatsApp Image 2024-02-13 at 10.00.36 AM Exclusive

అధికజన మహాసంకల్ప సభ విజయవంతం చేయండి…!!!

గుంటూరులో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ప్రాంగణం నందు ఫిబ్రవరి 14 వ తేదీన అధికజన మహాసంకల్ప సభ నిర్వహిస్తునట్లు డాక్టర్ పి.వి.వి. సత్యనారాయణ తెలిపారు. ఈ సభకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి ఎస్సీ, ఎస్టీ, బీ.సీ., మైనార్టీలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా ఆయనల మాట్లాడుతూ… పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ఐ.ఏ.ఎస్. ఉద్యోగాన్ని సైతం వదిలి […]

WhatsApp Image 2024-02-12 at 7.57.27 PM (1) Political

టీ.డీ.పీ. లోకి చేరిన వై.సీ.పీ. నాయకులు…!!!

కాకినాడ నగరంలో జగన్నాధపురం 20 వ డివిజన్ కు సంబందించిన వై.సీ.పీ. నాయకులు ఆకుల దుర్గాప్రసాద్ (జాన్ వెస్లీ) తన అనుచర వర్గం 200 మందితో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు వారికి పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. కొండబాబు మాట్లాడుతూ… గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే, జగన్‌ రెడ్డి తన అరాచకాన్ని విధ్వంసాన్ని అభివృద్ధి చేసుకున్నాడని […]

WhatsApp Image 2024-02-12 at 5.09.52 PM Kakinada

రూ 8.14 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం…

ఆంద్ర రాష్ట్ర ప్రజలకు నాణ్యమయిన విద్యుత్ ను సరఫర చేయడమే లక్ష్యంగా సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెళ్లడించారు. ఇందులో భాగంగానే కాకినాడలోని పరలో పేటలో రూ. 8.15 కోట్లా రూపాయిలతో 33/11 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ను నిర్మించారన్నారు. నూతనంగా నిర్మించిన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కాకినాడ అర్బన్ ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్ర శేకర్ రెడ్డి విచ్చేసారు. తొలత శిలాఫలకాన్ని ఆవిష్కరించి సబ్ […]

WhatsApp Image 2024-02-12 at 5.11.12 PM Kakinada

11వ రోజు జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్స్ ఆందోళన…

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 11వ రోజు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా యూనియన్ సహాయ కార్యదర్శి వి.వి.ఎన్. కుమార్, కార్మికురాలు దేవి మాట్లాడుతూ… కాంట్రాక్ట్ సంస్థ వారు తమతో చర్చలు ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు.  గత 24 సంవత్సరాలు గా ఎన్నడూ లేని విధంగా యజమానులు చెల్లించవలసిన పి.ఎఫ్., ఈ.ఎస్.ఐ.  తమ జీతాలు నుండి కోత విధిస్తున్నారని ఆవేదన […]

WhatsApp Image 2024-02-12 at 7.57.27 PM Political

టీ.డీ.పీ. పాలనతోనే రాష్ట్రం సురక్షితం…

కాకినాడ జిల్లాలో కాకినాడ అర్బన్ జగన్నాధపురం 20 వ డివిజన్ ఎన్టీఆర్ స్కూల్ వద్ద జయహో బీ.సీ. సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… చంద్రబాబు పాలనతోనే ఆంధ్ర రాష్ట్రం సురక్షితంగా ఉంటుందని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో నేడు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అభాసుపాలైoదని రానున్న ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారధ్యంలో […]

WhatsApp Image 2024-02-12 at 4.37.08 PM Exclusive

జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు… -సానా సతీష్ బాబు ఫౌండేషన్-

కాకినాడ జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం జిల్లా వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. కాకినాడ రూరల్ ప్రాంతంలోని వాకలపుడి గ్రామంలో వైద్య శిబిరాన్ని ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ప్రజలకు బీ.పీ., షుగర్, ఇతర ఆరోగ్య పరీక్షలను ఫౌండేషన్ వైద్యులు ఉచితం చేశారు. అనంతరం వారికి ఆరోగ్య పరిరక్షణ కోసం పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు […]

1626264541338 Exclusive

ఉద్యోగయోపరిమితి 47 సంవత్సరాలకు పెంచాలి…

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనరల్ అభ్యర్థులకు ఉద్యోగయోపరిమితి 44 సంవత్సరాల నుండి 46 కు పెంచింది, మరొక ఐదు సంవత్సరాలు కలిపి ఎస్సీ, ఎస్టీ, బీ.సీ. లకు 51 కి చేరింది. అదే విదంగా ఏ.పీ. నిరుద్యోగులు గత ప్రభుత్వ కాలం నుంచే ఉద్యోగ నోటిఫికేషన్లు చాలా తక్కువ ఖాళీలతో విడుదల చేయడం జరుగుతుందని అందువల్ల ఉద్యోగయోపరిమితి 47 సంవత్సరాలకు జనరల్ అభ్యర్థులకు పెంచమని వేడుకుంటున్న విషయం తెలిసిందే. డీఎస్సీ పరిక్షకు టెట్ పరిక్షకు మధ్య కనీసం […]

WhatsApp Image 2024-02-12 at 4.32.25 PM Exclusive

పట్టాల రిజిస్ట్రేషన్ను అడ్డుకున్న లబ్దిదారులు…

కాకినాడ జిల్లాలోని సామర్లకోట మండలం వెంకటకృష్ణ రాయపురం గ్రామంలో అందరికీ శాశ్వత ఇళ్ళు పధకంలో చేపడుతున్న పట్టాల రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని లబ్ధిదారులు అడ్డుకున్నారు. తమకు అప్పగించని స్థలాలకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారాని లబ్ధిదారులు వారి పట్టాలను చూపించి అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన మహిళలు మాట్లాడుతూ… గ్రామంలో సుమారు 350 ఇంటి స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే తమకు ఇప్పటి వరకూ స్థలాలు అప్పగించలేదన్నారు. ఈ పట్టాలు రిజిస్ట్రేషన్ కొరకు సచివాలయానికి రమ్మని అధికారులు […]