WhatsApp Image 2024-02-15 at 1.36.28 PM Viral

గ్రామీణ బంద్, పారిశ్రామిక సమ్మె కై సిద్ధం కండి…

బీ.జే.పీ. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని రైతు కార్మిక ప్రజా అనుకూల విధానాలకే పోరాడాలని సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పిలుపునిచ్చాయి. ఈ పిలుపును కాకినాడ జిల్లాలో పూర్తిస్థాయిలో అమలుపరిచేందుకు ఏ.ఐ.టీ.యు.సీ., బీ.కే.ఎం.యు., ఏ.ఐ.కే.ఎస్. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏ.ఐ.టీ.యూ.సీ. సీనియర్ నాయకులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల సత్యనారాయణ అధ్యక్షతన సమ్మె వాల్ పోస్టర్ ను సామర్లకోటలోని విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాలు వద్ద […]

WhatsApp Image 2024-02-15 at 2.05.55 PM Viral

నిర్మాణ కార్మికుల బ్రతుకులకు భరోసా కరువైంది…

సామర్లకోట తాపీ పనివారాల సంఘం అధ్యక్షులు దూదింపూడి రాజు ఇటీవలే అనారోగ్యం కారణంగా మృతి చెందారు. ఏ.పీ. బిల్డింగ్ & కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ది రెడ్ల సత్యనారాయణ, తదితరులు కలిసి సామర్లకోటలో ఉంటున్న రాజు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. ముందుగా దూదింపుడి రాజు చిత్రపటానికి పూలతో నివాళులర్పించి, జోహార్ కామ్రేడ్ దుదింపూడి రాజు, జోహార్ అంటూ నినాదాలు చేశారు. సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-02-15 at 3.33.38 PM Exclusive

వైభవంగా శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట…

కాకినాడ నగరం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. సాంబమూర్తి నగర్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబ సభ్యుల విరాళంతో నిర్మించిన శ్రీ వైభవ వెంకతేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమం అత్యం కన్నుల వైకుంఠంగా ప్రముఖ దేవాలయాల నుండి వచ్చిన రుత్విక్ ల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ […]

WhatsApp Image 2024-02-15 at 3.29.46 PM Exclusive

కోనసీమకే తలమానికం…

అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ ను 45 కోట్ల రూపాయలతో అత్యాధునికంగా నిర్మిస్తున్నట్లు ఆర్టిసి ఎండి ద్వారకా తిరుమలరావు అన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తో కలిసి అమలాపురం ఆర్ టిసి డిపో లో ఆధునిక బస్ కాంప్లెక్స్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మంజూరైన ఐదు కోట్ల తో పాటు మరో మూడు కోట్లు వెచ్చించి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.

WhatsApp Image 2024-02-15 at 11.10.33 AM Exclusive

గ్రామ ప్రధమ పౌరురాలిపై వివక్ష…

దళిత మహిళా సర్పంచ్ పై అక్కసు కక్కుతున్న గ్రామపంచాయితీ కార్యదర్శి పై పిఠాపురం మండలం నవాఖంద్రవాడ గ్రామ సర్పంచ్ బళ్ళ రజనీ వాణి జిల్లా పంచాయితీ అధికారినీ కలసి తమ గ్రామంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యకలాపాలు ప్రజల సమస్యల సమాచారాన్ని తనకు తెలియకుండా ఏకపక్షంగా చర్యలు చేపడుతున్న గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సంబంధించి పంచాయతీలో నిర్వహించే పాలకవర్గ సమావేశం తనకు […]

WhatsApp Image 2024-02-15 at 11.08.26 AM Exclusive

పోరుబాటలో ప్రభుత్వోద్యోగులు

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకి వ్యతిరేకంగా మరోసారి ప్రభుత్వ ఉద్యోగులు దశలవారీ పోరాటానికి సిద్ధమవుతున్నారు ఇందుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఎస్పీ సతీష్ బాబుకు, కాకినాడ ఆర్డిఓ కిషోర్ కు బుధవారం సాయంత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి తమకు రావలసిన రాయితీలు తాము […]

WhatsApp Image 2024-02-15 at 9.33.53 AM Exclusive

కాకినాడలో తిరుమల శ్రీవారి లడ్డూ గుబాళింపు…

కాకినాడ నగరంలో తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ పరిమళ సువాసనలు వెదజల్లాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కాకినాడ నగరానికి సుమారు 50 వేల లడ్డూలు ప్రత్యేక వాహనంలో కాకినాడ చేరాయి. దీంతో గుడారగుంట లక్ష్మి హాస్పిటల్ వెనుకున్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గెస్ట్ హౌస్ ప్రాంగణం పవిత్ర ప్రదేశం లో ఈ లడ్డూలను దిగుమతి చేసుకున్నారు. దిగుమతి చేసుకున్న లడ్డూలను సుమారు రెండువందల మంది మహిళలు నిష్టగా ప్రత్యేక ప్యాకింగ్ చేసి […]

WhatsApp Image 2024-02-14 at 2.57.20 PM Sport

జిల్లాస్థాయి కో-కో పోటీలకు సర్వం సిద్ధం…

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఖో-ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో YSR మెమోరియల్ 56వ ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల సీనియర్స్ ఖో-ఖో ఛాంపియన్షిప్ 2024 పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీలు ఫిబ్రవరి 24, 25, 26 తేదీలలో జరుగుతాయని వెళ్లడించారు. ఈ టోర్నమెంట్ లో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన పురుషుల విభాగంలో 14 సర్వీస్ ఎంప్లాయిస్ టీంతో కలిపి, మహిళల విభాగంలో 13 జిల్లాల జట్లు ఛాంపియన్షిప్ కోసం పోటీ పడనున్నాయి. వైయస్సార్ మెమోరియల్ పేరిట నిర్వహించనున్న ఈ […]

Vishwaroop Political

నూతన బస్ కాంప్లెక్స్ శిలాఫల ఆవిష్కరనలో మంత్రి విశ్వరూప్…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సుమారు రూ 45 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేయనున్న నూతన బస్ కాంప్లెక్స్ టెర్మినల్ భూమి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్, ఏ.పీ.ఎస్. ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సి.హెచ్. ద్వారకా తిరుమలరావు, జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కే. గోపీనాథ్ రెడ్డి లు ముఖ్య అతిథులగా విచ్చేసారు. మొదట శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమి పూజ నిర్వహించారు. ఈ […]