WhatsApp Image 2024-02-16 at 10.16.27 AM Exclusive

వైఎస్‌ఆర్‌సీ ప్రభుత్వానికి ఉద్యోగులు జలక్‌…!!!

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలవుతున్నా ప్రభుత్వం నేటికి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపకపోవడం శోచనీయమని ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టడం జరిగిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు జి రామ్మోహన్ రావు పేర్కొన్నారు.

WhatsApp Image 2024-02-16 at 9.23.57 AM Political

ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం…

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో కొనసాగిస్తున్న పాలనను ఇంటికి పంపించేందుకు మేమూ సిద్ధమే అంటూ నినాదాలు చేస్తు ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాలతో తొమ్మిదవ వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్ వాద్రేవు లోవరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కరెంటు ధరలు పెంచడంతో ఒక్కో కుటుంబం సుమారు 15 వేల రూపాయల నష్టపోతుందన్నారు. […]

WhatsApp Image 2024-02-16 at 8.31.44 AM Crime

ఆ కుటుంబంలో చిచ్చుపెట్టిన అనుమానం…!!!

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలంలో విషాదం చోటుచేసుకుంది. కడియపుసావరంలో నివసిస్తున్న ఒక కుటుంబంలో భర్త అనుమానంతో భార్యను చంపి తాను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… కడియపుసావరంకు చెందిన దూళ్ల సూరిబాబు (40) అదే గ్రామానికి చెందిన సత్య శ్రీ (33) లు 16 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి వెంకన్న బాబు, వైష్ణవి అనే అమ్మాయి ఉంది. ఆ కుటుంబం అంతా సజావుగా సాగిపోతుందనుకునే సమయంలో సూరిబాబుకు భార్యపై అనుమానం వచ్చింది. ఫోన్లో […]

WhatsApp Image 2024-02-15 at 5.46.17 PM Exclusive

సకల సౌకర్యాలతో సేవలందించనున్న ట్రినిటీ ఆసుపత్రి…

పవరలో నిర్మించిన ట్రినిటీ మల్టీస్పెషాలిటి ఆసుపత్రి మొదటి వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కౌశిక్ మాట్లాడుతూ… ఈ ఏడాది చివరిలోగా ట్రినిటీ ఆసుపత్రిలో అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నమని తెలిపారు. ఆసుపత్రి ప్రారంభమైన ఏడాదిలోనే 1200 మంది ఇన్ పేషెంట్లు, 8వేల మంది ఔట్ పేషెంట్లకు వైద్య సేవలు అందించామన్నారు. అందులో 800 సర్జరీలకు గాను సుమారు 300 సర్జరీలు ఆరోగ్యశ్రీలోనే […]

WhatsApp Image 2024-02-15 at 7.58.03 PM Exclusive

గుంటూరులో ఘనంగా వాలంటీర్ల అభినందన కార్యక్రమం…

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్న వాలంటీర్ల ఉత్తమ సేవలకు గాను వారికి అవార్డులు ఇవ్వడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి విచ్చేసారు. ఉత్తమ గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవా మిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ప్రధానం చేసారు. […]

WhatsApp Image 2024-02-15 at 5.46.07 PM Exclusive

చేయూత స్వచ్ఛంద సేవాసంస్థ సేవలు అభినందనీయం…

చేయూత స్వచ్ఛంద సేవాసంస్థ సమాజానికి అందిస్తున్న సేవా కార్యక్రమాలతో ఎంతో మంది లబ్ది పొందుతున్నారు. ఆ సంస్థకు తన వంతు సహకారాన్ని అందించాలన్న ఆశయంతో సోల్మేట్స్ వ్యవస్థాపకులు, రోటరి గోల్డెన్ జూబ్లి క్లబ్ పూర్వాధ్యక్షులు బి. అజయ్ రెడ్డి యాభైవేల రూపాయల చెక్కును బ్రదర్ షఫీ ద్వారా చేయూత వ్యవస్థాపకులు రవికి అందజేసారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ… సోల్మేట్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను తాము నిర్వహిస్తున్నామని తెలిపారు. అయితే మూడు సంవత్సరాల పాటు క్రమం […]

WhatsApp Image 2024-02-15 at 5.45.58 PM Political

కాకినాడ రూరల్ లో శెట్టిబలిజలకే సీట్లు ఇవ్వాలి…

కాకినాడ రూరల్ లో అసెంబ్లీ నియోజవర్గం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆ నియోజకవర్గంలో సుమారుగా అరవై వేల పైబడి ఉన్నారని అందువలనే ఆ సీటును అన్ని రాజకీయ పార్టీలు శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కాకినాడ రామారావు పేటలో ఉన్న శెట్టిబలిజ సంఘ భవనంలో శెట్టిబలి సంఘ నాయకులు కండిపల్లి వెంకటరమణ, వాసంశెట్టి రాజేశ్వరరావు, రాయుడు దుర్గ, వాసంశెట్టి త్రిమూర్తులు, కాకరపల్లి చలపతిరావులు కలిసి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.. ఈ […]

WhatsApp Image 2024-02-15 at 6.08.29 PM Exclusive

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి…

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నర ఏల్లవుతున్నా ప్రభుత్వం నేటికి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మార్గం చూపకపోవడం శోచనీయమని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏ.పీ. ఎన్జీవో అధ్యక్షులు జి. రామ్మోహన్ రావు పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పోరుబాట పట్టడం జరిగిందని ఆయన అన్నారు. తమ న్యాయపరమైన డిమాండల పరిష్కారం కోసం ఏ.పీ. ఎన్జీవో, జే.ఏ.సీ. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ఐక్య పోరాట సమితి ఆధ్వర్యంలో దశల వారి ఉద్యమం చేపట్టారు. […]

WhatsApp Image 2024-02-15 at 5.27.56 PM Political

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లను పరిశీలించిన కలెక్టర్ కృత్తికా శుక్ల…

కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం, అందలి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు పారదర్శకంగానూ, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల తెలిపారు. గురువారం రోడ్లు భవనాల శాఖ రెవెన్యూ అధికారుల సమన్వయంతో రూపొందించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లను భద్రపరిచే ఇనుప గెడంచీలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని పార్లమెంటరీ ఏడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి జరిగే పోలింగ్ ప్రక్రియ లో జిల్లాలో ఉన్న […]

WhatsApp Image 2024-02-15 at 1.36.05 PM Viral

కొప్పుల వెలమ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ…

కాకినాడలోని టీ.డీ.పీ.-జనసేన ఉమ్మడి కాకినాడ ఎం.పీ. అభ్యర్థి సానా సతీష్ బాబు క్యాంప్ కార్యాలయంలో ఆంధ్ర కొప్పుల వెలమ సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం లాంఛనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానకి సంఘం జాతీయ కన్వీనర్ రావు సంబంగితో పాటు ఇతరుల సభ్యులతో కలిసి సానా సతీష్ బాబు పాల్గొని క్యాలెండరును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంఘం సభ్యులకు తనవంతు సహాయసహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని భరోస ఇచ్చారు. వారందరూ తనకు […]