OIF Movies

ముఖేష్ అంబానీ పై రణబీర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు…

వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ నుండి తనకు లభించిన జీవిత సలహా గురించి రణబీర్ కపూర్ ఇటీవల ఒక ప్రకటనలో వెళ్లడించారు. రణబీర్ నటించిన సినిమాలో తన నటనకు మహారాష్ట్రియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. అవార్డును స్వీకరిస్తూ… రణ్‌బీర్ ‘ముఖేష్ భాయ్’ తనకు స్ఫూర్తిదాయకమని అన్నారు. మీ పని యొక్క విజయాన్ని ఎప్పుడూ మీ తలపైకి రానివ్వద్దని మరియు వైఫల్యం మిమ్మల్ని ఎప్పుడూ కిందకి లాగవద్దని ఆయన తనతో ఎప్పుడూ చెప్పేవాడని వెల్లడించాడు. ప్రేక్షకుల్లో […]

OIP (5) Political

వై.యస్. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం…

ఆంద్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వై.ఎస్. షర్మిల అధికారం చేపట్టినప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం కుంజుకొస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మత్స్యకారుల విభాగం ఉపాధ్యక్షులు ఎల్పీ రాజు, పీ.సీ.సీ. సభ్యులు కుక్కల పోతురాజు, కార్మిక సంఘాల నాయకుడు తాళ్ళారు రాజు పేర్కొన్నారు. 138 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో అపార అనుభవం, న్యాయకత్వం పటిమ గల ఏ.పీ. పీ.సీ.సీ. అధ్యక్షురాలు వై.యస్. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలో పూర్వవైభవం […]

OIP (4) Exclusive

యధావిధిగా గ్రూప్ 2 పరిక్షలు…

గ్రూప్ 2 పరిక్షలు యధావిధిగా ఫిబ్రవరి 25వ తేదీన జరుగుతాయని ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గ్రూప్ 2 వాయిదా వేయించాలని ఏ.పీ. పీఎస్సీ సభ్యులను కూడా కలిసి వినతి పత్రాలు ఇచ్చి శదవిదాలు ప్రయత్నించామని అన్నారు. అయితే పరిక్షలు వాయిదా వేస్తే ఆరు నెలల వరకు మళ్లీ పరీక్ష పెట్టే పరిస్థితి లేదని ఏ.పీ. పీఎస్సీ సభ్యులు తేల్చి చెప్పారన్నారు. కావున ఉన్న […]

WhatsApp Image 2024-02-17 at 5.07.14 PM Culture

ప్రజలను అలరించిన వేణు గానం…

డాక్టర్ బి.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి లో జరుగుతున్న నవమ వార్షిక మాస దీక్ష సూర్యారాధన కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో అలరిస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన విద్వాంసులు ప్రదర్శించిన కచేరి కార్యక్రమాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున కళాభిమానులు తరలివచ్చారు. సౌర యాగంలో భాగంగా ప్రతిరోజు సాయంత్రం శ్రీ సవితృ కళావేదికపై వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కళాకారులు వివిధ రకాల ప్రదర్శనలు ఇస్తున్నారు. దీనిలో […]

WhatsApp Image 2024-02-17 at 5.05.54 PM Political

యువత భవిష్యత్తుకై మా పార్టీ అడుగులు… -కాట్రు నాగబాబు-

ప్రజాస్వామ్యంలో సామాన్యుడు సైతం ప్రశ్నించే విధంగా చైతన్యం హెచ్.ఏ. సంకల్పంతో ఏర్పడిన తెలుగు నవగర్జన పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్నిఈ నెల 20 వ తేదీన దంటు కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడం జరిగుతుందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాట్రు నాగబాబు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన కాకినాడ లక్ష్మీనారాయణ రోడ్డులో ఉన్న తెలుగు నవ గర్జన పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… అవినీతి అక్రమాలతో కూరుకుపోయిన నీటి రాజకీయ వ్యవస్థ లో […]

hqdefault Viral

కడప చెన్నై హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం…

రాజంపేట కడప చెన్నై ప్రధాన రహదారి పంజాబీ దాబా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తు తెలియని వాహనం వచ్చి వేగంగా ఢీ కొన్ని అక్కడినుంచి వెళ్లిపోయింది. ఆ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అక్కడ స్థానికులు సమాచమివ్వడంతో మన్నూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడున్న రెండు మృత దేహాలను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి […]

BB1iq0CW Movies

దంగల్ మూవీ కో-స్టార్ సుహాని భట్నాగర్ మృతి…

దంగల్‌లో అమీర్ ఖాన్ తెరపై కనిపించిన కుమార్తె సుహాని భట్నాగర్ శనివారం ఉదయం మరణించింది. ఆమె మరణానికి కారణం తెలియనప్పటికీ, సెక్టార్ 17, ఫరీదాబాద్‌లో నివసించే సుహాని యొక్క అంత్యక్రియలు సెక్టార్‌లోని అజ్రోండా శ్మశానవాటికలో జరుగుతాయని వెళ్లడి. అమీర్ ఖాన్ నటించిన ఈ చిత్రంలో జూనియర్ బబితా ఫోగట్ పాత్రను సుహానీ భట్నాగర్ పోషించారు. తిరిగి 2021లో సుహాని తన అద్భుతమైన లుక్‌లతో నెటిజన్ల హృదయాలను దోచుకుంది. ఆమె ఫోటోలు కొన్ని ఇంటర్నెట్‌లో మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. ఆమె […]

WhatsApp Image 2024-02-17 at 2.16.24 PM Viral

సామర్లకోట రిగేషన్ లాకు వద్ద రైతుల ధర్నా…

పంట పొలాలకు నీరు రాకపోడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ప్రస్తుతం పంటకు నీరు రాకపోవడం వల్ల ఈ రోజు ఉదయం 10 గంటలకు సామర్లకోట మండలం వి.కే. రాయిపురం ఇరిగేషన్ లాకుల వద్ద నిరసన వ్యక్తం చేసారు. ప్రెస్ మీట్ లో ఉండూరు, సర్పవరం, వి.కె. రాయిపురం, గంగనాపల్లి, కొవ్వాడ, రామేశ్వరం, తదితర గ్రామాల రైతులు ధర్నా చేయుటకున్నట్లు ఈ సందర్బంగా తెలిపారు. అనంతర రైతులందరూ వచ్చి రోడ్డుమీద ధర్నా నిర్వహించి చేతుల్లో మందు […]

Electric-Shock Viral

కరెంట్ షాక్ కు గురై వ్యక్తి మృతి…

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలంలో ఉన్న ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం సమీపంలో బ్రౌన్ పేటకు చెందిన చెక్క ఆనంద్ కుమార్ కరెంటు షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రైవేట్ కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న ఆనంద్ కుమార్ విద్యుత్ స్తంభంపై షాక్కు గురై కిందపడి మృతి చెందాడని తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారని తెలిపారు. దీనిపై సామర్లకోట పోలీసులు కేసు […]

WhatsApp Image 2024-02-17 at 1.38.56 PM Trending News

ఆధునిక వైద్య సేవల్లో కాకినాడ జీజీహెచ్‌…

అరుదైన రోగాలకు ఆధునిక వైద్యం అందించడానికి అద్భుతమైన వేదికగా కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి నిలుస్తుంది. జీజిహెచ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ ఎస్.లావణ్య కుమారి భాద్యతలు స్వీకరించిన తర్వాత ఆసుపత్రి లో అనూహ్యమైన రీతిలో కొత్త వైద్య విభాగాలు ఇక్కడ ఆవిష్కృతం అవుతున్నాయి.