WhatsApp Image 2024-02-17 at 4.21.02 PM Political

కాంగ్రెస్‌లో చేరికలు…

కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఫకీర్ రాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి పలువురు చేరారు. వారికి ముఖ్య అతిథులు పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధానమంత్రిగా రాహుల్ బాధ్యతలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షురాలు షర్మిల పార్టీ బలోపేతానికి నియోజకవర్గాల స్థాయిలో పర్యటన చేయడం జరుగుతుందని తెలిపారు.

OIP (7) Political

ఎం.ఎల్.ఏ. వేగుళ్ల వ్యాక్యలపై రెడ్డి రాజబాబు ఘాటు సమాధానం…

ఎం.ఎల్.ఏ. వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడిన వ్యాక్యలపై వై.సి.పి. రాష్ట్ర నాయకులు మరియు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజ బాబు ఘాటు సమాధానమిచ్చారు. ప్రొటోకాల్పై మాట్లా డే అర్హత ఎం.ఎల్.ఏ. కు లేదని ఎద్దేవా చేసారు. గతంలో అప్పటి కౌన్సిలర్ వరలక్ష్మి తన వార్డు సమస్యలపై అడిగితే చైర్మన్ సమాధానం చెప్పాల్సి వుండగా ఎం.ఎల్.ఏ. తమ వార్డులోని పనులు అన్నీ పూర్తి చేసిన తరువాతే మీ వార్డు పనులు చేస్తామని చెప్పిన సంగతిని గుర్తులేదా అని అడిగారు. […]

OIP (6) Education / Career

ఉచిత విద్యకు ప్రైవేట్ పాఠశాలల్లో దరఖాస్తుల ఆహ్వానం…

2024-25 విద్యా సంవత్సరంలో విద్యాహక్కు చట్టం కింద ప్రైవేటు పాఠశాలల్లో పేద పిల్లలకు ఉచిత అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు తెలిపారు. హెచ్ఐవీ బాధితులు, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న అనాధలు, విభిన్న ప్రతిభావంతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో వీరికి 25 శాతం సీట్లు కేటాయిస్తున్నామని ఆయన వెళ్లడించారు. ఒకటో తరగతి నుంచి […]

17-alamuru1 Exclusive

పారిశ్రామిక వేత్త పాపారావును సన్మానించిన గ్రామ పెద్దలు…

తూర్పూ గోదావరి జిల్లా కలవచర్ల గ్రామంలో సీతారామ ఆలయ వార్షకోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ప్రముఖ వ్యాపారవేత్త, మురళీకృష్ణ సంస్థల అధినేత వంటిపల్లి పాపారావు ఉత్సవ కమిటీకి రూ. 40 వేల రూపాయిలు విరాళంగా అందించారు. అనంతరం స్వామివారిని దర్శంచినారు. తొలత గ్రామ పెద్దలందరూ ఆయనకి ఘన స్వాగతం పలికారు. పూల మాలలు వేసి షాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024-02-18 at 6.40.53 AM Viral

స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం…

విశాఖ పటణంలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్తానిక ఉక్కు కర్మాగారంలోని కోకోవెన్‌ విభాగంలో ఉన్న నాఫ్తలీన్‌ యూనిట్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెల్డింగ్‌ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసి పడి నాఫ్తలీన్‌ దగ్ధమైంది. దానితో భారీగా మంటలు చెలరేగి యంత్రాలు, విద్యుత్‌ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేసేందుకు శ్రమించారు. ఈ ఘటణ పై విశాఖ […]

gslvmark3 Future

మరో విజయాన్ని కైవసం చేసుకున్న ఇస్రో…

భారత దేశ అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో విజయ పతాకంలో మరో సంచలనం సృష్టంచింది. ఈ సంస్థ ఇన్సాట్ త్రీడీఎస్ అనే మూడో తరం ఉపగ్రహాన్ని వాతావరణ పరిస్థితులపై పరిశోధనలు చేసేందుకు వీలుగా విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగాన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న శ్రీహరికోటలో అంతరిక్ష కేంద్రం షార్ నుంచి చేపట్టారు. జీ.ఎస్.ఎల్.వీ. అంతరిక్ష వాహక నౌక ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. సముద్రాల ఉపరితలాలను, భూ ఉపరితల అధ్యయనం, పర్యవేక్షించేందుకు వీలుగా ఇస్రో […]

WhatsApp Image 2024-02-17 at 8.54.18 PM Exclusive

రైతుల సమస్యలపై స్పందించిన జిల్లా వ్యవసాయ శాఖాధికారి…

కాకినాడ జిల్లాలో రైతుల సమస్యలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి.వి.ఎస్. ఘోరీ స్పందించారు. సామర్లకోట మండలం వి.కె. రాయపురం, మామిళ్లదొడ్డి ప్రాంతాల్లో సాగునీటి ఎడ్డది గల పంట పొలాలను ఆమె పరిశీలించారు. సాగునీరు అందక నష్టపోతున్నామాంటూ కౌలు రైతులు పురుగు మందు సీసాలతో ఆందోళన చేపట్టిన నేపథ్యంలో శనివారం సాయంత్రం జిల్లా వ్యవసాయ అధికారులు ఇబ్బంది ఉన్న పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు నమోదు చేసుకున్నారు. సమస్యలన్నీ […]

WhatsApp Image 2024-02-17 at 8.38.21 PM Political

కాకినాడలో విశ్వబ్రాహ్మణ సాధికార సమితి ఆత్మీయ సమావేశం…

కాకినాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ విశ్వబ్రాహ్మణ సాధికార సమితి ఆత్మీయ సమావేశాన్ని సభాధ్యక్షులు కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సాధికార సమితి పండూరి జయకృష్ణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి సింహాద్రి కనకాచారి హాజరయ్యారు. ప్రత్యేక ఆహ్వానితులుగా విశ్వబ్రాహ్మణ సాధికార రాష్ట్ర కన్వీనర్ గోడి నరసింహ చారి, తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ వీరమల్ల వీరబాబు, కోనసీమ జిల్లా కన్వీనర్ టి జయేంద్ర ప్రసాద్, తదితరులు విచ్చేసారు. ఈ సందర్బంగా నరసింహ చారి మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-02-17 at 8.56.45 PM Konaseema

అమలాపురంలో టీ.డీ.పీ. శంఖారావం యాత్ర…

ఆంద్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం తాండపల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ఇంఛార్జ్ మాజీ శాసనసభ్యులు అయినాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా విచ్చాసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో టీ.డీ.పీ. ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అనంతరం ప్రతీ ఇంటికీ వెళ్లి నారా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను […]

Andhra-govt-employees-threaten-strike-over-pay-revision Trending News

ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి…

ప్రభుత్వం నుండి ఉద్యోగుల డిమాండ్ల పై ఎటువంటి స్పందన లేనందున ఈ నెల 20వ తేదిన భారీ ఎత్తున మహా ధర్నా మరియు ర్యాలి జరపబడునని కావున భారీ ఎత్తున అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ కార్మికులు , పెన్షన్నర్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నలుములల నుండి రావాలని ఏ.పీ. జె.ఎ.సి. రాష్ట్ర కార్యవర్గం విజ్ఞప్తి చేసింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఏ.పీ. జే.ఏ.సీ. ఛైర్మన్ రామ్ మోహన్ రావు మాట్లాడుతూ… ఉద్యోగులకు రావలసిన […]