WhatsApp Image 2024-02-18 at 6.43.16 PM Viral

రోడ్డు ప్రమాదంలో ఇద్దరుకు తీవ్య గాయాలు…

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగగింది. స్థానిక మధురపూడి ఎయిర్పోర్ట్ వద్ద లారీ ఒక బైకును ఢీ కొట్టింది. దానితో బైకు మీద ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఆంబులెన్స్ వచ్చి వారిని ఆసుపత్రికి తరలించారు. గోకవరం మండలం వెదురుపాక గ్రామానికి చెందిన రెడ్డి దుర్గ, మరొక యువకుడు ఆదివారం సాయంత్రం రాజమండ్రి నుండి బైక్ పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అందుతో దుర్గ అనే […]

BB1ipsEl Viral

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఒక కారులో మహిళ శవం…!!!

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో వరదలకు సంబంధించిన సంఘటనలో A28 ఏళ్ల భారతీయ మహిళ తన కారులో చనిపోయి ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్వీన్స్‌లాండ్‌లోని మౌంట్ ఇసా సమీపంలో వరదల ఘటనలో భారతీయ జాతీయురాలు ప్రాణాలు కోల్పోయింది. అందుకు సంబందించి అవసరమైన అన్ని సహాయాల కోసం మిషన్ బృందం సంప్రదింపులు జరుపుతోంది అని పేర్కొంది. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. మౌంట్ ఇసా పోలీస్ జిల్లా సూపరింటెండెంట్ టామ్ ఆర్మిట్ మాట్లాడుతూ… ఆమె వాహనం […]

shutterstock_198494135 Political

బీ.జే.పీ. లోకి భారీగా చేరనున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు…

ఫిబ్రవరి 20 నుండి కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ బిఎస్‌పి, ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ వంటి ప్రతిపక్ష పార్టీలకు చెందిన సిట్టింగ్ ఎంపిలు మరియు ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ బి.జె.పి.లో చేరతారని సీనియర్ బిజెపి మూలం తెలిపింది. చేరడం ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని వెళ్లడించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలే కాకుండా ఇటీవల ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరనున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా చేరికలు జరుగుతాయని తెలిపారు. బీఎస్పీకి చెందిన లాల్‌గంజ్ ఎం.పీ. […]

WhatsApp Image 2024-02-18 at 5.18.38 PM Political

రాయలసీమ జిల్లాలో రాప్తాడు సిద్ధం సభ విజయవంతం…

రాయలసీమ జిల్లాలో రాప్తాడు సిద్ధం సభను అత్యంత అధ్బుతంగా, ఘనంగా నిర్వహించారు. ఈ సభకు వై.సీ.పీ. పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాయలసీమలో నాకు జన సముద్రం కనిపిస్తుందని అన్నారు. జన సముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జనసముద్రం వస్తే, రాష్ట్రానికి జలసముద్రాం వచ్చిందన్నారు. రాయలసీమ గడ్డకు మీ రాయలసీమ బిడ్డ మనసుతో అభివాదం చేస్తున్నాడన్నారు. 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు […]

WhatsApp Image 2024-02-18 at 4.20.04 PM Crime

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక ప్రైవేట్ బస్ లో గంజాయి కలకలం…!!!

కోటి రూపాయలు విలువైన నాలుగు క్వింటాళ్ళ గంజాయిని ఒక ప్రైవేట్ బస్సులో అక్రమంగా తరలిస్తుండగా భద్రాచలం టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకుని 8 మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా ఎస్పీ కార్యాలయంలోప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ… భద్రాచలం టౌన్ లో వాహనాల తనికీలలో భాగంగా ఒడిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి నుండి హైదరాబాద్ కు చెందిన ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ను […]

WhatsApp Image 2024-02-18 at 9.48.22 AM Viral

కొలకత్తా ఆర్మీ బేస్ లో విషాదం…

కొలకత్తా ఆర్మీ బేస్ లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ బత్తుల వెంకటరాజు (40) డ్యూటీ చేస్తూ హటాత్తుగా గుండెపోటు రావడంతో గురువారం రాత్రి మరణించారు. ఆయన భౌతిక కాయాన్ని అతని స్వగ్రామయిన రాచర్ల మండలం సోమిదేవిపల్లెకి ఆదివారం రాచమర్యాదతలో తీసుకొచ్చారు. గిద్దలూరు నియోజకవర్గం వై.ఎస్.ఆర్.సీ.పీ. ఇన్చార్జి, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి, తదితరులు కలిసి వచ్చి అమర జవాన్ భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ […]

WhatsApp Image 2024-02-18 at 1.49.22 PM Culture

అభివృద్ధికి నోచుకోని అమలేశ్వరస్వామి మడుగు…

హిందూ సంప్రదాయాలకు, పుష్కర స్తానలకు పేరుగాంచిన అమలేశ్వర స్వామి మడుగు అధికారుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోకుండా అన్యాక్రాంతమవుతుందని కామాక్షి పీఠం కామేశ్వర మహర్షి ఆవేదన వ్యక్తంచేశారు. మూడు గ్రామల చిందాడగరువు, రోళ్లపాలెం, కామనగరువు పంచాయతీల పరిధిలో గల అమలేశ్వర స్వామి మడుగు 14 ఎకరాలు చెరువును 10 ఎకరాలు ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం ఆర్.డబ్ల్యూ. ఎస్ చేరువుగా ప్రజాప్రతినిధులు మార్చారంటూ కామేశ్వర మహర్షి అన్నారు. రికార్డులు ప్రకారం 8 ఎకరాలు అంటున్నా అధికారులు ప్రస్తుతం కనిపించేది […]

OIP (8) Political

విశాఖ కేంద్రంగా నాయకులతో కళ్యాణ్ భేటీ…

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యాటన షెడ్యూల్ కరారయ్యింది. ఆదివారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ విశాఖ పర్యాటన చేయనున్నట్లు తెలిపారు. నేటి నుంచి మూడు రోజులు పాటు విశాఖలోనే ఉండనున్నట్లు వెళ్లడి. అందులో భాగంగా విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీ కానున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు చేయనున్నారు. దాని తరువాత విశాఖ నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 21వ […]

download (1) Cricket

టీం ఇండియా క్రికెటర్ నుంచి వైదొలగనున్న టాప్ క్రికెట్…

టీం ఇండియా క్రికెటర్ మనోజ్ తివారి క్రికెట్ లో అన్ని ఫార్మేట్ల నుంచి బయటకు వస్తున్నట్లు తెలిపారు. బీహార్ తో ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న రంజీ మ్యాచ్ తన చివరి మ్యాచ్ అని తెలిపారు. గత సంవత్సరంలో క్రికెటర్ నుంచి విరామం తీసుకుంటున్నాన్ని ప్రకటించి తిరిగి రావడం జరిగింది. అయితే ఈసారి మాత్రం నో యూ టర్న్ అని తివారి ఎక్స్ లో తెలిపారు.