WhatsApp Image 2024-02-20 at 1.15.26 PM Viral

విశాఖలో ఆర్.బీ.ఐ. ప్రాంతీయ కార్యాలయం…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. అందులో భాగంగా 30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాల్ని గుర్తించాలని విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. ఆర్ధిక శాఖ చెప్పినట్లు అనువైన భవనాన్ని గుర్తించి అనంతరం తెలియజేస్తే తమ బృందం వచ్చి పరిశీలిస్తుందని ఆర్బీఐ తెలిపింది. ఇది ఇలా ఉంటే గతంలో టీ.డీ.పీ. ప్రభుత్వం అమరావతిలో ఆర్బీఐ కార్యాలయానికి […]

WhatsApp Image 2024-02-20 at 3.50.21 PM Viral

కాట్రావులపల్లిలో అసాంఘిక శక్తులు…

గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న వ్యక్తుల సమాచారం పోలీసులకు అందజేస్తున్నారు అన్న కోపంతో ఆ గ్రామంలోని దళిత యువకులను లక్ష్యంగా చేసుకుని వారిపై భౌతిక దాడులకు దిగడం రోడ్లపై కారులతో ఢీకొట్టడం బహిరంగ ప్రదేశాల్లో అయితే చంపేస్తానని బెదిరిస్తున్న. ఒక కుటుంబం పై దళిత నాయకులు అండతో జిల్లా ఎస్పీకి నేరుగా తమ గూడును విన్నవించుకున్నారు.

OIP (13) Culture

వినూత్న రైతు అవార్డు-2024ను అందుకోనున్న రఘువీర్…

కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన రఘువీర్ అనే యువకుడు భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఐ.ఏ.ఆర్.ఐ. జాతీయ స్థాయిలో ఏటా ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే వినూత్న రైతు అవార్డు-2024 ను సొంతం చేసుకున్నాడు. అంతరించిపోతున్న పురాతన ధాన్యపు సిరులను కాపాడేందుకు లక్షల జీతమిచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సైతం వదిలి దేశ వ్యాప్తంగా పర్యటించి 257 రకాల పురాతన వరి విత్తనాలను సేకరించారు. తనకున్న కొద్ది పాటి వ్యవసాయ భూమిలో వాటిని నాటి వాటికి రక్షణ కల్పిస్తున్నాడు. దానిని […]

OIP (12) Crime

పశ్చిమ గోదావరి జిల్లాలో అక్రమ మద్యం సీజ్…

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం కాపవరంలో అక్రమ మద్యం నిల్వల తనిఖీల్లో రూ. 2.52 లక్షల విలువైన మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ నిల్వలు చేస్తున్నారనే సమాచారంతో ఎస్.ఈ.బీ. టీడీపీ మాజీ ఎమ్మె ల్సీ అంగర రామ్మోహన్ కు చెందిన రొయ్యల చెరువుల వద్ద ఉన్న గెస్ట్ హౌస్ ను సోదాచేసారు. ఆ తనిఖీల్లో రూ. 2.52 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని కనిపెట్టినట్లు తెలిపారు. తనిఖీలలో 110 ఫుల్ బాటిళ్లు, 72 టిన్ […]

WhatsApp Image 2024-02-20 at 8.52.18 AM Viral

దళితులపై కక్ష సాదింపు చర్యలెందుకు…???

గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న వ్యక్తుల సమాచారం పోలీసులకు అందజేస్తున్నారన్న కక్షతో ఆ గ్రామంలోని దళిత యువకులే లక్ష్యంగా వారిపై భౌతిక దాడులు, రోడ్లపై కారులతో ఢీకొట్టడం, బహిరంగ ప్రదేశాల్లో చంపేస్తానని బెదిరిస్తుండడంతో దళితులు అక్కడ నాయకుల అండతో జిల్లా ఎస్పీకి నేరుగా తమ గూడును విన్నవించుకున్నారు. తమ సమస్యలను విని సానుకూలంగా స్పందించి తమకు న్యాయం జరిగేలా చూసి కారుకులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో దళిత యువకులు హర్షం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే… […]

WhatsApp Image 2024-02-20 at 8.21.04 AM Political

టంగ్‌ స్లిప్పైంది… మీరు తగ్గండి…!!!

సార్వత్రిక ఎన్నికల శంఖారావానికి కేంద్ర ఎన్నికల సంఘం నగరా మ్రోగించే సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ హీట్ తారాస్థాయికిచేరింది. తెలుగుదేశం వైకాపా పార్టీల మధ్య రచ్చ మొదలైంది. ఈ రచ్చ కాస్త మాటల యుద్ధానికి, మాటల యుద్ధం దాటి నేడు వ్యక్తిగత ఆరోపణలు ప్రత్యారూపణలు అవి కూడా అధిగమించి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. ఈ తరుణంలో కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఈ ఇరు పార్టీల మధ్య ఆగ్రహవేశాలు వెలగక్కుతున్నాయి. దీనిపల్లంగా ఒక […]

WhatsApp Image 2024-02-20 at 8.16.44 AM Political

ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి…!!!

మత్స్యకార జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి బుద్ధి చెప్పాలని అలాగే నగరంలో ఉన్న అర్హులైన మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అందించాలని జనసేన మత్స్యకార వికాస విభాగం సమావేశం డిమాండ్ చేసింది. స్థానిక సినిమా రోడ్డు లో ఉన్న ఒక ప్రైవేటు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం మత్స్యకార వికాస విభాగ సమావేశం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మల్లాడి రాజు అధ్యక్షతన జరిగింది.

WhatsApp Image 2024-02-20 at 8.13.58 AM Political

బహిరంగ ఛర్చకు సిద్ధమా…!!!

కులవృత్తినే జీవనాధారంగా నమ్మి జీవనం సాగించే మత్స్యకారుల జాతిని అవహేళన చేస్తూ దోపిడీదారులంటూ మాట్లాడిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని కాకినాడ సిటీ టీడీపీ, మత్స్యకార నాయకులు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో అన్ని చోట్ల నిలదీస్తామని, అలాగే కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)ను వ్యక్తిగతంగా విమర్శించడం తగదంటూ వారు హితవుపలికారు.

WhatsApp Image 2024-02-19 at 7.40.43 PM Exclusive

సంతృప్తికరమైన రీతిలో అర్జీలు పరిష్కరించాలి… -కలెక్టర్ ప్రసన్న వెంకటేష్-

ఏలూరు జిల్లాలో కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లాస్దాయి జగనన్నకు చెబుదాం… స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అందిన ధరఖాస్తులు ప్రజలకు సంతృప్తి కలిగే రీతిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, డిఆర్డిఏ పి.డి. డా. ఆర్. విజయరాజు, ఆర్డివో ఎన్ఎస్ కె. ఖాజావరి, వ్యవసాయశాఖ జె.డి. రామకృష్ణ లతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అర్జీలు స్వీకరించారు. ఈ […]