WhatsApp Image 2024-02-21 at 8.39.52 AM Political

అష్టదిగ్భందనంతో… నవగర్జన…!!!

అవమానాలు…. అన్యాయాలు…. ఈసడింపులు…. ఛీత్కారాల నేపథ్యంలో మానసిక సంఘర్షణల నుండి పుట్టుకొచ్చిందే తెలుగు నవగర్జన రాజకీయ పార్టీ అని ఆపార్టీ వ్యవస్థాపక జాతీయ అద్యక్షుడు కాట్ర నాగబాబు పేర్కోన్నారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన అనంతరం తెలుగు నవగర్జన పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలతో కూడిన మ్యానీఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కాట్రు నాగబాబు మాట్లాడుతూ కులాల ప్రాతిపదికన కాకుండా సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని పారదర్శక […]

WhatsApp Image 2024-02-20 at 9.04.48 PM Exclusive

గోపాలపురం గ్రామంలో ఘనంగా వాలంటీర్లకు సత్కారం…

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డులో వాలంటీర్లకు సత్కార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమో మాట్లాడుతూ… సీ.ఎం. జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లను నియమించి ప్రజల దగ్గరకే పాలన అన్న మాటను నిలబెట్టుకున్న వ్యక్తి […]

WhatsApp Image 2024-02-20 at 9.04.50 PM Exclusive

మాతా శిశు మరణాలు జరగకుంగా దృష్టి సారించాలి… -డి.ఎం.హెచ్.ఓ. డా. కే. వెంకటేశ్వరరావు-

తూర్పు గోదావరి జిల్లాలోని స్థానిక వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మాత శిశు మరణాలపై వైద్యులు, వైద్య సిబ్బందితో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ కే. వెంకటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మాతాశిశు మరణాలు సంభవించకుండా భవిష్యత్తు కార్యాచరణతో వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ మరణాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం అవసరమని తెలిపారు. గర్బిణి స్త్రీల ఆరోగ్యం పరిస్థితి, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని […]

WhatsApp Image 2024-02-20 at 9.04.47 PM Sport

9వ ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు…

తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం సర్కిల్ 9వ ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు భాగస్వామ్యం అవ్వడం వారిలోని క్రీడా నైపుణ్యానికి చక్కటి వేదిక అని ఎ.పి.ఈ.పీ.డీ.సి.ఎల్. ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ. పృధ్వీ తేజ్ పేర్కోన్నారు. స్ధానిక ఎ.పి.ఈ.పీ.డీ.సి.ఎల్., సర్కిల్ ఆఫీస్, గోదావరి గట్టు, రాజమహేంద్రవరం వద్ద ఉన్న శ్రీ త్యాగరాజ గాన సేవ సమితి హాల్ లోవాలిడేటరీ ఫంక్షన్ న్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి […]

maxresdefault (4) Trending News

బర్డ్ ఫ్లూ ఆనవాళ్ళు లేవు… -డా. యస్.జీ.టి. సత్య గోవింద్-

తూర్పు గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ అనవాళ్ళు లేవని కోళ్ళ రైతులు, కోడి మాంస వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా. ఎస్.టి.జి. సత్య గోవింద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియచేశారు. కోడిమాంసం, కోడిగ్రుడ్లు తినుట వలన బర్డ్ ఫ్లూ రాదని అలాంటి గాలి వార్తలు నమ్మవద్దని తూర్పు గోదావరి జిల్లాలోని యావన్మంది కోళ్ళ రైతులకు మరియు కోడి మాంస ప్రియులకు తెలిపారు. పశు సంవర్ధక శాఖ పూర్తిగా సర్వే […]

WhatsApp Image 2024-02-20 at 9.04.41 PM Exclusive

కృష్ణ జనార్ధన స్వామి రథోత్సవంలో పాల్గోన్న మంత్రి కుటుంబ సభ్యులు…

నవ జనార్ధన ఆలయాల్లో ప్రథమ ఆలయమైన ధవళేశ్వరంలోని శ్రీ జనార్ధన స్వామీ ఆలయంలో భీష్మ ఏకాదశి రోజును జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బి.సి. సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పురస్కరించుకుని అనంతరం జనార్ధన స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వరలక్ష్మి దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం రథోత్సవంలో సతి సమేతంగా పాల్గోన్నారు.ఈ […]

WhatsApp Image 2024-02-20 at 9.30.40 PM Viral

చంద్రశేఖర్ రెడ్డి పై అండ్రాజు శ్రీనివాసరావు ఫైర్…!!!

కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అగ్నికుల క్షత్రియ జాతి గురించి అవమానకరంగా మాట్లాడడాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీ.సీ. సెల్ కార్యదర్శి అండ్రాజు శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం మట్టగుంట గ్రామంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాకినాడ సిటీలో 45 వేల పైబడి అగ్నికుల క్షత్రియ ఓటర్లతో మద్దతుతో గెలిచి అదే సామాజిక వర్గాన్ని […]

WhatsApp Image 2024-02-20 at 5.03.20 PM Exclusive

వైద్యారోగ్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి…

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో యునైటెడ్ మెడికల్ మరియు హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సీ.ఐ.టీ.యు. ఆధ్వర్యంలో వైద్యారోగ్య ఉద్యోగుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు డి.ఏ. రత్న రాజు ఉద్యోగులకు జరుగుతున్న అన్యాయాన్ని సమిష్టిగా కలిసి హక్కులు సాధించుకోవాలని అన్నారు. ఉద్యోగులు ఎంతో కష్టపడి క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తుంటే వారికి తగిన గుర్తింపు ఇవ్వకపోగా జీతబడ్త్యాలలో చాలా వ్యత్యేసం ఉందని శ్రమకు తగ్గ జీతాలు లేవని అన్నారు. నీరజ మాట్లాడుతూ… అధికారుల వేధిపులు […]

Nadendla_Manohar_Janasena Exclusive

1,02,836 మంది వాలంటీర్ల డేటా నమోదు కాలేదు…

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్లలో 1,02,836 మంది వాలంటీర్ల డేటా అసలు నమోదు కాలేదని, వారున్నారా.. లేరా..? అనేదానిపై జగన్ జవాబు చేప్పాలని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ప్రతి ఏటా డేటా లేని వాలంటీర్ల కోసం ప్రభుత్వం ఇస్తున్న రూ. 617 కోట్ల గౌరవ వేతనాలు ఎవరు మింగేస్తున్నారని, అసలు వీరంతా ఎక్కడున్నారని అన్నారు. వాలంటీర్ల పేరుతో జరుగుతున్న భారీ అవినీతిలో ఎవరి పాత్ర ఏమిటో ప్రజల ముందు […]

WhatsApp Image 2024-02-20 at 4.15.21 PM Exclusive

వాలంటీర్లను సత్కరించిన ఎం.పీ. భరత్…

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సుబ్రహ్మణ్యం మైదానంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం.పీ. భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలత వాలంటీర్లకు షాలువా కప్పి, ప్రసంసా పత్రాలను అందచేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వారికి చేస్తున్న సేవలు మరువలేనిదని అన్నారు. ప్రతీ ఇంటికీ వెళ్లి అసలయిన లబ్ధి దారులను గుర్తించి వారికి పథకాలు […]