కాకినాడలో ఘనంగా మల్లాడి సత్యలింగ నాయకర్ 109 వ వర్ధంతి…
సామాన్య కుటుంబంలో జన్మించి కష్టపడి సంపాదించిన యావదాస్తును విద్యకు, దేవాలయాలకు అందించిన మహనీయులు మల్లాడి సత్యలింగ నాయకర్ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మల్లాడి సత్యలింగ నాయకర్ 109 వ వర్ధంతి సందర్బంగా ఎం.ఎస్.ఎన్. చారిటీస్ ప్రాంగణం నందు చారిటీస్ చైర్మన్ కార్తీక్ నాయకర్, ఈ.ఓ. లతో కలిసి నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సామాన్య కుటంబంలో జన్మించి రంగూన్ వెళ్లి […]









