WhatsApp Image 2024-02-21 at 2.14.27 PM Trending News

కాకినాడలో ఘనంగా మల్లాడి సత్యలింగ నాయకర్ 109 వ వర్ధంతి…

సామాన్య కుటుంబంలో జన్మించి కష్టపడి సంపాదించిన యావదాస్తును విద్యకు, దేవాలయాలకు అందించిన మహనీయులు మల్లాడి సత్యలింగ నాయకర్ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. మల్లాడి సత్యలింగ నాయకర్ 109 వ వర్ధంతి సందర్బంగా  ఎం.ఎస్.ఎన్. చారిటీస్ ప్రాంగణం నందు చారిటీస్ చైర్మన్ కార్తీక్ నాయకర్, ఈ.ఓ. లతో కలిసి నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సామాన్య కుటంబంలో జన్మించి రంగూన్ వెళ్లి […]

WhatsApp Image 2024-02-21 at 1.28.38 PM Political

కాకినాడలో ప్రజా పోరు యాత్ర ప్రారంభం…

రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల కాలంలో వైయస్సార్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ… ప్రజలను చైతన్య పరచటం, రానున్న ఎన్నికల్లో బీ.జే.పీ. కి ఒక అవకాశం కల్పించాలని ప్రజలను కోరడం లక్ష్యాలుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రజా పోరు యాత్ర పేరుతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కాకినాడ నగరంలో కొనసాగుతుందని బీ.జే.పీ. జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామ్ కుమార్ ప్రకటించారు. […]

WhatsApp Image 2024-02-21 at 1.36.28 PM Exclusive

ప్రతి ఒక్కరికీ ఆ వన దేవత ఆశీస్సులు ఉండాలి… -పవన్ కళ్యాన్-

ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా… తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభమవుతున్న శుభ తరుణాన ప్రతి ఒక్కరికీ ఆ వన దేవత ఆశీస్సులు ఉండాలని జనసేన అథినాయకుడు పవన్ కళ్యాన్ పేర్కొన్నారు. సమ్మక్క, సారలమ్మల త్యాగాలను గుర్తు చేసుకొంటూ… ఆ దేవతల చల్లని చూపులు తమపై ఉండాలని అశేష భక్త జనవాహిని జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి, గిరిజన సంప్రదాయాలు, పూజా విధానాలకు వేదిక ఈ జాతర అని అన్నారు. వారి […]

OIP (14) Political

రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ స్థానం గోరంట్లకు ఫిక్స్…

వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి తమ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ ను పోటీకి దింపాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం సూచనప్రాయంగా తెలిపారు. జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేతలతో క్లోజ్డ్ డోర్ మీటింగ్‌లో ప్రకటన చేసినప్పటికీ, ఇది సిట్టింగ్ టీ.డీ.పీ. ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఫిక్స్ చేసిందని సమాచారం. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం స్థానాల్లో టీ.డీ.పీ. తో పొత్తు పెట్టుకుని […]

covid Viral

భారత్ లో 105 కొత్త కోవిడ్ కేసులు నమోదు…

గడిచిన 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 105 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్త ఇన్ఫెక్షన్ల కేసుల చేరికతో దేశం మొత్తం 4,50,28,268కి పెరిగింది. ఇందులో JN-1 కోవిడ్ వేరియంట్ కేసులు కూడా ఉన్నాయని వెళ్లడించింది. కొత్త కేసుల్లో కర్ణాటకలో అత్యధికంగా 18 కేసులు, మహారాష్ట్ర 16 మరియు రాజస్థాన్ 13 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి 11 కేసులు నమోదయ్యాయని తెలిపింది. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, […]

YS-Sharmila-to-recommence-padayatra Viral

వై.ఎస్. షర్మిల సంచలన వ్యాక్యలు…!!!

రాప్తాడులో జరిగిన సిద్ధం బహిరంగ సభలో వై.సీ.పీ. మూకలు ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ శ్రీ కృష్ణ పై, అదేవిదంగా కర్నూల్ లో ఈనాడు పత్రిక కార్యాలయం మీద చేసిన దాడులు అమానుషమని కాంగ్రెస్ పార్టీ ఏ.పీ.సీ.సీ. చీఫ్ షర్మిలా అన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఇవి ఉద్దేశ్య పూర్వకంగానే చేస్తున్న దాడులని ఈ ఘటనలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. పత్రికా స్వేచ్ఛను వై.సీ.పీ. హరిస్తుందనడానికి ఈ దాడులే నిదర్శనమన్నారు. నిజాలను జీర్ణించుకోలేక నిందలు మోపడం, ప్రత్యక్ష దాడులకు […]

WhatsApp Image 2024-02-21 at 10.19.09 AM Viral

ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండించాలి…

రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వం వైఫల్యాలు, అవినీతి, ఆ పార్టీ నేతల అక్రమాలను బయటకు తీసుకువస్తున్నారనే కక్ష సాదించి పాత్రికేయుల మీదా, మీడియా కార్యాలయాలపైన దాడులు చేయడం అప్రజాస్వామికం అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. కర్నూలు నగరంలోని ఈనాడు ప్రాంతీయ కార్యాలయంపై వై.సీ.పీ. ఎమ్మెల్యే అనుచరులు దాడికి తెగబడటం గర్హనీయమన్నారు. పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారని ఆయన మండి పడ్డారు. రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై విచక్షణారహితంగా వై.సీ.పీ. మూకలు చేసిన దాడి […]

WhatsApp Image 2024-02-21 at 9.30.16 AM Political

కోనసీమ ప్రాంత నాయకులతో పవన్ భేటీ…

రాజమండ్రి పర్యటణలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కోనసీమ ప్రాంతానికి చెందిన నాయకులుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ ఏడు సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచనా విధానం అనే సిద్ధాంతం ఒకటని ఇది కోనసీమలో కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సిద్ధాంతాన్ని కోనసీమ ప్రజలు, ముఖ్యంగా యువత పరిపూర్ణంగా అర్ధం చేసుకున్నారని తెలిపారు. కులాల మధ్య ఐక్యత తీసుకురావడం అనేది ఒక రోజులో సాద్యమయ్యే పని […]

pawankalyan.k_67262456_131056474817124_6719820703455605880_n Political

జనసేనలో చేరనున్న నందిత కన్స్ట్రక్షన్స్ అధినేత…!!!

నందిత కన్స్ట్రక్షన్స్ అధినేత మల్లాడి రాజేంద్ర ప్రసాద్ జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పవన్ యొక్క ఆశయాలు, అలాగే మత్స్యకారులకు అతను ఇస్తున్న భరోసా నచ్చి జనసేన పార్టీలోకి తన వర్గీయులతో భీమవరంలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో చేరడానికి నిర్ణయించుకున్నామని తెలిపారు. అందులో భాగంగానే బుధవారం ఉదయం 11 గంటలకు ర్యాలీగా భీమవరానికి బయలుదేరుతున్నామని వెళ్లడించారు. కావున కాకినాడలోని జగన్నాథపురం ఎం.ఎస్.ఎన్. చారిటీస్ మొదటి వీధి రామాలయం పక్కన మల్లాడి రాజేంద్రప్రసాద్ కార్యాలయానికి […]

WhatsApp Image 2024-02-21 at 8.44.23 AM Political

వారికి అధికారమధం ఎక్కువైంది…!!!

అధికార వైకాపా పార్టీ గత 20 రోజులుగా సిద్ధం పేరుతో రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా ప్రజలకు సోషల్ మీడియా ద్వారా సంకేతాలు పంపించడం చూస్తుంటే అధికార పార్టీ అధికార మదంతో కన్ను మిన్ను కానరావడం లేదని కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పేర్కొన్నారు. సిద్ధార్థ నగర్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగెళ్ళ ఏడు నెలలు […]