WhatsApp Image 2024-02-19 at 7.40.41 PM Education / Career

10వ తరగతి పరీక్షలను అప్రమత్తంగా నిర్వహించాలి… -జిల్లా కలెక్టర్-

పదో తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వీ. ప్రసన్న వెంకటేష్ సమావేశం నిర్వహించారు. ఏలూరు జిల్లాలో మార్చి 18వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అందుకు సంబందించి అన్ని చర్యలు అధికారులు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పదవ తరగతి పరీక్షలను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా […]

WhatsApp Image 2024-02-19 at 4.06.28 PM Viral

ఎన్.ఎఫ్.సి.ఎల్. ఆస్తులపై ఈ.డి. విచారణ జరపాలి…

కాకినాడలో రెండు నెలలుగా ఎన్.ఎఫ్.సి.ఎల్. సంస్థలో జరుగుతున్న సంఘటనలపై వివిధ పత్రికల్లో వార్తలు వస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం, ఎన్.ఎఫ్.సి.ఎల్. సంస్థ, గ్రీన్-కో సంస్థ ఎందుకు నోరు మెదపడంలేదని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ప్రశ్నించారు. దీనిని బట్టి ఎన్.ఎఫ్.సి.ఎల్. లో పెద్ద కుంభకోణం జరుగుతుందని దీనిపై ఈ.డి. సమగ్ర విచారణ జరపాలని మధు డిమాండ్ చేశారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక పి.ఆర్. భవన్లో కరపత్రాలను ఆవిష్కరించి అనంతరం ఎన్.ఎఫ్.సి.ఎల్., కోరమండల్ పరిశ్రమల వద్ద ఉద్యోగులకు […]

OIP (11) Crime

డ్రగ్స్ వినియోగదారుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలి… -కలెక్టర్ కె .మాధవీలత-

తూర్పు గోదావరి జిల్లాను మాదకద్రవ్యాలు వినియోగ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో సంబంధిత సమన్వయ శాఖ అధికారులు కృషి చేయాలని, ఎన్నికల నేపథ్యంలో మరింత నిఘా పెట్టాల్సిన అవసరం ఉంటుందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత, ఎస్పీ పి. జగదీష్ అధ్యక్షతన జిల్లా స్థాయి జాతీయ ఔషధ డిమాండ్‌ తగ్గింపు ఎన్‌.సీ.ఓ.ఆర్‌.డీ. కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… […]

0f6710f6cd1da610de4034221ff36809 Political

భవిష్యత్తు తరాల కోసం పోరాటానికి సిద్ధం… -పీ. హరిప్రసాద్-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగల సత్తా జనసేన పార్టీకే ఉందని జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి పీ. హరిప్రసాద్ పేర్కొన్నారు. 25 ఏళ్ల రాజకీయాలను ఊహించుకుంటే కనిపించే ఒకే ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయతీపరుడైన నాయకుడికి మనం అండగా నిలబడాలన్నారు. ఆయనకు పదవులు, డబ్బుపై ఆశ లేదని, ప్రజల జీవన ప్రమాణాలు […]

maxresdefault (3) Political

వైసీపీకి బిగ్ షాక్…!!!

వై.సీ.పీ. పార్టీకి మరోక బిగ్ షాక్ ఎదురయ్యింది. ప్రకాశం జిల్లాలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీ.డీ.పీ. లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో ఆయన టీ.డీ.పీ. లో చేరనున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ ఇన్ఛార్జ్ తిరుపతి యాదవ్ ను వై.సీ.పీ. నియమించినట్లు తెలుస్తోంది. ఆలూరు ఎమ్మెల్యే జయరాం సైతం వై.సీ.పీ. అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న రాప్తాడులో సీ.ఎం. సభకు ఆయన రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఊహాగానాలు పెరిగాయి. ఆలూరు ఇన్ఛార్జ్ […]

WhatsApp Image 2024-02-19 at 1.51.58 PM Kakinada

వివేకా పార్కు జవహర్ వీధి గేటు ప్రవేశం కల్పించాలి…

కాకినాడ నగరంలో ఉన్న కుళాయి చెరువు ఆవరణలోని స్వామి వివేకానంద కాంస్య విగ్రహం జవహర్ వీధి గేటు వద్ద సీనియర్ సిటిజన్ ల సౌకర్యార్థం వివేకానంద పార్కు వేళల ప్రకారం ప్రవేశం కల్పించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. ఈ అంశంపై జిల్లా గ్రీవెన్స్ లో కలెక్టర్ కార్పోరేషన్ స్పెషల్ ఆఫీసర్ కృతిక్ శుక్లా కు పౌరసంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణ రాజు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నుండి ప్రజల అభిప్రాయాలతో సంతకాలు సేకరించిన […]

WhatsApp Image 2024-02-19 at 1.44.37 PM Political

మత్స్యకారుల పై ద్వారంపూడికి చి” న్నచూపెందుకూ…??? – తుమ్మల రమేష్ –

ప్రపంచం గర్వించదగ్గ మత్స్యకార జాతిని అవహేలను చేస్తూ విమర్శలు చేసిన ద్వారంపూడిని కాకినాడ నుండి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మళ్లిపూడి వీరు, టీ.డీ.పీ. నాయకులు తుమ్మల రమేష్ పేర్కొన్నారు. కాకినాడ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక రూపాయి కూడా తీసుకురాలేదన్నారు. ద్వారంపూడి చేసిన అణిచిత వ్యాఖ్యలపై సోమవారం కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ […]

WhatsApp Image 2024-02-19 at 1.49.18 PM Viral

కాలువలోకి దూసికెళ్లిన కారు…

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి. గన్నవరం మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక బెల్లంపూడి వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఒక బైక్‌ను ఢీకొట్టి కాల్వలోకి దూసుకెళ్లింది. అదే మార్గం గుండా వెళ్తున్న ఒక కానిస్టేబుల్ వెంటనే స్పందించి అక్కడున్న స్థానికుల సహాయంతో కాల్వలో దూకి కారు డోర్లు తెరిచి లోపలున్న ఏడుగురిని బయటకు తెచ్చి కాపాడారు. కానిస్టేబుల్ చేసిన పనికి అక్కడున్నవారంతా అభినందనలు తెలిపారు.

WhatsApp Image 2024-02-19 at 12.01.48 PM Viral

కత్తిపూడి ఓల్డ్ ఆర్టీవో ఆఫీస్ వద్ద బస్సు బోల్తా…

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కత్తిపూడి వద్ద విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును వేగంగా నడపడంతో బస్సు అదుపుతప్పి కత్తిపూడి ఓల్డ్ ఆర్టీవో ఆఫీస్ వద్ద కరెంట్ స్థంబానికి ఢీ కొట్టింది. దానితో ఆ బస్సు తిరగబడింది. వెంటనే స్థానికులు  స్పందించి బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షతంగా బయటకు తీసారు. భాదితులను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాలి.

74884490 Future

ఇస్రో శాస్త్రవేత్తలపై పవన్ వ్యాఖ్యలు…

భారతదేశ వాతావరణ పరిశోధనకు దోహదపడే అధునాతన ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాన్ తెలిపారు. చంద్రయాన్-3 తో చంద్రుడి దక్షిణ ధృవంపై విజయవంతంగా ల్యాండర్ ను దించి, సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాలను సంధించి విజయం సాధించిన ఇస్రో సంస్థ అదే పరంపరలో ఈ విజయం భారతదేశానికి మరో గర్వకారణమని అన్నారు. ఇన్సాట్-3 డీ.ఎస్ […]