dwarampudi-shocking-comments Exclusive

కమ్యూనిటీహాల్ ప్రారంభోత్సవంలో ద్వారంపూడి…

రూ.1.35 కోట్ల వ్యయంతో కాకినాడ జిల్లాలో జగన్నాథపురం 22వ డివిజన కోరట్ల వారివీధిలో నిర్మించిన యాదవ కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సువిశాల ప్రాంగణంలో గ్రౌండ్, ఫస్ట్‌ప్లోర్ లతో అధునాతన సౌకర్యాలు, విశాల ప్రాంగణంలో ఈ కమ్యూనిటీహాలు నిర్మించామన్నారు. ఇప్పటికే సూర్యనారాయణపురం, గొల్లపేట లలో ఉన్న రెండు కమ్యూనిటీహాల్స్‌ తోపాటు దీనిని అదనంగా నిర్మించడం […]

WhatsApp Image 2024-02-22 at 10.43.36 AM Viral

ఆ జిల్లాల్లో రైతులకు అలర్ట్…!!!

పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకొని వున్న పరిసరాల్లో ఒక ఆవర్తనం ఏర్పడిందని అంబటి శివప్రసాద్ తెలిపారు. దీని వలన తమిళనాడు నుంచి ఒరిస్సా వరకు వున్న తీరం వెంబడి తేమ భారత భూభాగంలో కి చేరుతుందని అన్నారు. దీని వలన 24, 25, 26 తేదీలలో తమిళనాడు నుంచి ఒరిస్సా వరకు వున్న తీరం లోని జిల్లాల్లో అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ మరియు తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కానీ జల్లులు […]

Getty_Vote_Ballot_Election Exclusive

ఎన్నికల నిర్వాహనకు జిల్లాల వారీగా స్వీప్ కార్యక్రమాలు…

రాష్ట్రంలో అమలు చేస్తున్న క్రమబద్దమైన ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను ఎస్.వి.ఈ.ఈ.పీ. సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం స్వీప్ అధికారుల బృంధం సి.ఇ.ఓ. ముఖేష్ కుమార్ మీనాను వారి చాంబరులో కలిసారు. త్వరలో రాష్ట్రంలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 83 శాతం పైగా పోలింగ్ నమోదు లక్ష్యంగా ఓటర్ల విద్య, ఎన్నికల భాగస్వామ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-02-21 at 6.41.57 PM Exclusive

సింగిల్ డెస్క్ విధానం క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు…

కాకినాడలోని కలెక్టరేట్ కోర్టు హలులో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశిన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… సింగిల్ డెస్క్ విధానం క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుండి అందిన ధరఖాస్తులపై త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో సింగిల్ డెస్క్ విధానం క్రింద గడచిన త్రైమాస కాలంలో అందిన ధరఖాస్తుల పరిష్కారం, చిన్న, మద్య తరహా పరిశ్రమల ప్రోత్సాహనికి […]

WhatsApp Image 2024-02-21 at 4.47.38 PM Exclusive

విద్యార్థిని, విద్యార్థులకు పరుపులు పంపిణీ… -కలెక్టర్ హిమాన్షు శుక్లా-

కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సి.ఎస్.ఆర్. కింద జిల్లాలోని ఎస్సీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో నివసిస్తూ విద్యను అభ్యసించుచున్న 7,000 మంది విద్యార్థిని, విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశం హల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారు సి.ఎస్.ఆర్. ఫండ్ కింద రూ. 10 లక్షలు అంచనా వ్యయంతో విద్యార్థినీ, విద్యార్థుల సౌకర్యార్థం సమకూర్చిన 1,020 పరుపులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా […]

hqdefault (2) Karnataka

కర్ణాటక పాఠశాలలో ఆ సమయాల్లో రాష్ట్ర గీతం పాడాలి…!!!

అసెంబ్లీల సమయంలో ప్రైవేట్ పాఠశాలలు రాష్ట్ర గీతాన్ని ఆలపించడం నుంచి మినహాయిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసిన కన్నడ మరియు సాంస్కృతిక శాఖ, అన్ని పాఠశాలలు అలా చేయాలని బుధవారం కొత్త ప్రభుత్వ ఉత్తర్వు ద్వారా ధృవీకరించింది. కన్నడ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శివరాజ్ తంగడగి మిక్స్-అప్ గతంలో ప్రింటింగ్ మిస్టేక్ పడిందన్నారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక ఫిబ్రవరి 16 నాటి మొదటి ప్రభుత్వ ఉత్తర్వులో కువెంపు రచించిన […]

WhatsApp Image 2024-02-21 at 8.09.55 PM Political

అరాచక పాలన అంతం జనసేన ద్వారానే సాధ్యం…

రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన అధికార వైకాపా ప్రభుత్వం చేస్తుందని దాని అంతం ఒక్క జనసేన పార్టీతోనే సాధ్యమని జనసేన నాయకులు మల్లాడి రాజేంద్రప్రసాద్ అన్నారు. కాకినాడ సిటీతో పాటు రాష్ట్రంలో భూకబ్జాలు, డ్రగ్స్, మద్యం, ఇసుక వంటి అరాచక మాఫియా రాజ్యం నడుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆయన అనుచరులతో కలిసి భీమవరానికి 100 కార్లతో ర్యాలీగా తన స్వగృహం జగన్నాధపురం నుండి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో […]

WhatsApp Image 2024-02-21 at 4.46.14 PM Exclusive

ఎన్నికలకు సర్వం సిద్ధం… -కలెక్టర్ డా. కృతికా-

జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల కమీషన్ నిర్థేశించిన అన్ని సదుపాయాలను సమగ్రంగా కల్పించామని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. స్థానిక కలెక్టరేట్ కోర్ట్ హాలులో జిల్లా కలెక్టర్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాల ప్రచురణ అనంతరం ఓటరు నమోదు, తొలగింపులు, సవరణల కొరకు అందిన ధరఖాస్తుల పరిష్కారం, ఈ.వి.యం. లు, వివిపాట్ ల వినియోగంపై ఓటరు అవగాహనా కార్యక్రమాల నిర్వహణ, తదితర అంశాలను వివరించారు. ఈ […]

WhatsApp Image 2024-02-21 at 4.45.37 PM Viral

పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాది పౌల్ట్రీ పరిశ్రమలను వనికిస్తోంది. బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి చెందాయి. గత వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోయినట్లు వెళ్లడించారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం చికెన్ దుకాణాలను మూసివేయాలని ఆదేశాలిచ్చారు. పౌల్ట్రీలు ఎక్కువగా ఉండే కృష్ణా, గోదావరి జిల్లాలతో పాటు విదేశీ పక్షులు వచ్చే నెల్లూరు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్లను ఏర్పాటు చేసి నమూనాలు […]

WhatsApp Image 2024-02-21 at 4.45.02 PM Education / Career

GIET PHARMACY NSS VOLUNTEERS TRIUMPHS PROUDLY…

In a remarkable display of eloquence and insight, GIET School of Pharmacy NSS Volunteers excelled in the Nehru Yuva Kendra’s National Youth Parliament 2024 Regional Level Competitions, conducted in collaboration with the Ministry of Youth Affairs and Sports, held on February 20 in virtual mode. K. Shekina Gidyon secured 1st place with her impactful speech […]