కమ్యూనిటీహాల్ ప్రారంభోత్సవంలో ద్వారంపూడి…
రూ.1.35 కోట్ల వ్యయంతో కాకినాడ జిల్లాలో జగన్నాథపురం 22వ డివిజన కోరట్ల వారివీధిలో నిర్మించిన యాదవ కమ్యూనిటీ హాలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సువిశాల ప్రాంగణంలో గ్రౌండ్, ఫస్ట్ప్లోర్ లతో అధునాతన సౌకర్యాలు, విశాల ప్రాంగణంలో ఈ కమ్యూనిటీహాలు నిర్మించామన్నారు. ఇప్పటికే సూర్యనారాయణపురం, గొల్లపేట లలో ఉన్న రెండు కమ్యూనిటీహాల్స్ తోపాటు దీనిని అదనంగా నిర్మించడం […]









