శిఖరాలను అధిరోహించాలి…
దాతల ఔదార్యానికి అనుగుణంగా విద్యార్థులు లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ఉన్నత శిఖరాలు అధిరోహంచి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోవాలని, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ జే. వెంకటరావు ఆశాభావం వ్యక్తంచేశారు
దాతల ఔదార్యానికి అనుగుణంగా విద్యార్థులు లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి ఉన్నత శిఖరాలు అధిరోహంచి సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోవాలని, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ జే. వెంకటరావు ఆశాభావం వ్యక్తంచేశారు
ఓటరు జాబితాలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు ఉండే విధంగా బిఎల్వో లు వ్యక్తిగత బాధ్యతతో పరిశీలన చేసి నిర్ధారించుకోవాలని ఓటరు జాబితాలో ఎటువంటి తప్పిదాలుకు తావు లేకుండా ఉండాలని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత పేర్కొన్నారు. ఇందులో భాగంగా రాజమండ్రి రూరల్ మండలంలో రాజవోలు శ్రీకర ఫంక్షన్ హాల్ లో బుధవారం రూరల్ నియోజకవర్గం బి.ఎల్.వో. లు ఇతర ఎన్నికల అధికారులతో ఓటరు జాబితా అనుబంధ అంశాలపై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా […]
కాకినాడ జిల్లా సామర్లకోటలో ఆశ వర్కర్లు రేపు విజయవాడలో ధర్నా జరుగుతుండగా ఈ రోజు తెల్లవారు జామున సామర్లకోట పోలీసులు సీ.ఐ.టీ.యూ. జిల్లా కార్యదర్శి బాలం శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి స్టేషన్ లో సుమారు 6గంటలు ఉంచారు. 151 కేసు పెట్టి సంతకాలు తీసుకొని విడిచి పెట్టారు. ఆశ వర్కర్లు అధ్యక్షులు గ్రేస్ ను గృహ నిర్భంధంలో ఉంచారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ సీ.ఐ.టీ.యూ. ప్రధాన కార్యదర్శి ఎన్. సురేష్, ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు, టి […]
బీ.జే.పీ. నేతల నిరసన చిత్రాన్ని మార్ఫింగ్ చేసినందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ఐ.టీ. సెల్ హెడ్ బీ.ఆర్. నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నగర పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఆందోళనలో పాల్గొన్న కరసేవక్ శ్రీకాంత్ పూజారిని ఇటీవల అరెస్టు చేసినందుకు వ్యతిరేకంగా బీ.జే.పీ. నాయకులు ప్రదర్శనలో పాల్గొన్నారు. బీ.జే.పీ. ప్రదర్శనకారులు ‘నేను కూడా కరసేవక్నే’ నన్ను కూడా అరెస్టు చేయండి అని […]
గణిత అధ్యాపకుడు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత కుమార్ భారతదేశంలోని UAE రాయబార కార్యాలయం గౌరవనీయమైన గోల్డెన్ వీసాకు నామినేట్ చేయబడ్డారు. దానికి సంబందించి వీసాను మంగళవారం అందుకున్నారు. వీసా 2019లో UAE ద్వారా ప్రవేశపెట్టబడింది మరియు దాని గ్రహీతకు దీర్ఘకాలిక నివాసాన్ని మంజూరు చేస్తుంది. దేశంలో స్వతంత్రంగా జీవించడానికి అక్కడ పని చేయడానికి మరియు చదువుకోవడానికి అనుమతిస్తుంది. నాలాంటి సాధారణ ఉపాధ్యాయుడికి, బాలీవుడ్ ప్రముఖులు మరియు క్రీడా చిహ్నాల జాబితాలో చేరడానికి దుబాయ్లో గోల్డెన్ వీసాతో […]
కోటాల మంజూరు కోసం షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలను మరింత ఉపవర్గీకరించే అధికారం రాష్ట్రాలకు లేదని 2004లో ఇచ్చిన తీర్పు చెల్లుబాటును పరిశీలిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. పంజాబ్ ప్రభుత్వం కోటాలో 50 శాతం కోటాను అందించడానికి దారితీసిన పరిమాణాత్మక డేటాకు సంబంధించిన వాదనలలోకి రాలేమని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ బి.ఆర్. గవాయ్, విక్రమ్ నాథ్, బేల ఎం. త్రివేది, పంకజ్ మిథాల్, […]
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మనందరిపై పెట్టిన బాధ్యతకు అనుగుణంగా పని చేసి ఉత్తరాంధ్ర మొత్తంలో జనసేన పార్టీ పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపించే విధంగా సమష్టిగా పని చేయాలని ఉత్తరాంధ్ర జనసేన పార్టీ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి సుందరపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి పని చేస్తున్న ముఖ్య నాయకులు, వివిధ హోదాల్లో పని చేస్తున్న పార్టీ ప్రతినిధులు, జన సైనికులు, వీర […]
కుల గణన డిమాండ్ పై కాంగ్రెస్ మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై దాడి చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సమస్య నుండి ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కుల గణన అంశంపై ప్రధాన మంత్రికి సూటి ప్రశ్నలు వేశారు. కుల గణన నుంచి ప్రధాని ఎందుకు పారిపోతున్నారని, ఈ అంశంపై ఎందుకు గందరగోళం చెందుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఇండియాలో కులం లేదని అప్పుడప్పుడు అంటాడని ఆయన అన్నారు. తనకు పేద, […]
ప్రముఖ బంగారం వజ్రాల వ్యాపార సంస్ధ మలబార్ చారిటబుల్ ట్రస్టు సామాజిక అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అందులో భాగంగా మంగళవారం కాకినాడలో జగన్నాధపురం అన్నవరం సత్యవతి మహిళా కళశాలలో ప్రముఖ బంగారం వజ్రాల వ్యాపార సంస్ధ మలబార్ చారిటబుల్ ట్రస్టు సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా పరిధి గ్రామాల్లో ప్రభుత్వ కళాశాల్లో చదువుతున్న పేద విద్యార్థినిలు, తల్లిని గానీ తండ్రిని గానీ కోల్పోయిన వారు చదువుల్లో ప్రతిభావంతులకు ఈ స్కాలర్ […]
గంజాయి దొంగ రవాణ జరుగుతుందనే సమాచారంతో పోలీసులు కాకినాడ జిల్లాలో గల జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై కంటైనర్ లారీలను పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో సుమారు 7 లక్షల 50 వేల రూపాయలు విలువగల 370 కేజీల గంజాయిని పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా జగ్గంపేట సి.ఐ. లక్ష్మణరావు మీడియాతో మాట్లాడుతూ… గంజాయి రవాణా చేస్తున్న హర్యానాకు చెందిన ఇబ్రహీం, జూన్డ్ అన్న ఇద్దరు వ్యక్తుల నుంచి 370 కేజీల గంజాయి, […]