black-money_1820_110717064216 Crime

పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం…

నెల్లూరు జిల్లాలో భారీగా అక్రమ దారిలో తరలిస్తున్న నగదును పోలీసు స్వాధీనం చేసుకున్నారు. పై అధికారులు ఆదేశాలతో నెల్లూరు జాల్లాలో వాహనాల తనిఖీలు చేప్పట్టారు. అందులో భాగంగా స్థానిక రైల్వేస్టేషన్ దగ్గర రూ.1.44 కోట్లు దొంగ డబ్బును పట్టుకున్నారు. అదేవిదంగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద రూ.4.38 కోట్లు, వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద రూ.1.4 కోట్లు నగదును పట్టుకొని సీస్ చేశారు. ఆ నగదును తరలిస్తున్న 15 మందిని అరెస్త్ చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

WhatsApp Image 2024-02-02 at 9.14.30 AM Political

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెదపూడి ఉన్నత పథవి…!!!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేట మండలం కె. పెదపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెదపూడి శ్రీనివాసరావు తన సమయ స్పూర్తితో, సమన్వయాలతో పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అందుకుగాను ఆయన్ని ఆ పార్టీ ఎ.స్సీ. సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి గా ఉన్నతి పథవినిస్తూ నియమకాన్ని జారీ చేసింది. ఈ సందర్బంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ ఆర్డీ సభ్యుడు నేదునూరి వీర్రాజు, పలువురు కార్యకర్తలు ఆయన స్వగృహములో కలసి అభినందనలు […]

WhatsApp Image 2024-02-02 at 8.54.12 AM Exclusive

సామర్లకోట తహసీల్దార్ ఎస్.ఎల్.ఎన్. కుమారి సత్కార కార్యక్రమం…

కాకినాడ జిల్లాలో సామర్లకోట మండలంలో పనిచేస్తున్న తహసీల్దార్ ఎస్.ఎల్.ఎన్. కుమారి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఇటీవల ఆమె ఏలూరు నగరానికి బదిలీ కవడంతో తోటి ఉద్యోగులు, సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చే అందించి సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సంఘ అధ్యక్షులు మామిడాల కామరాజు, డిప్యూటీ తహసీల్దార్ ఆర్ శ్రీనివాస్, తదితరలు పాల్గొన్నారు.

BB1hACUr Exclusive

రూ. 47.66 లక్షల కోట్ల బడ్జెట్‌ను సమర్పించిన సీతారామన్…

వ్యయం పెరగడం, మూలధన వ్యయం మరియు సామాజిక రంగ పథకాలకు అధిక కేటాయింపుల కారణంగా 2024-25 బడ్జెట్ పరిమాణం 6.1 శాతం పెరిగి రూ. 47.66 లక్షల కోట్లకు చేరుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రుణాలు మినహా మొత్తం రసీదులు సవరించిన అంచనా రూ. 27.56 లక్షల కోట్లు, ఇందులో రూ. 23.24 లక్షల కోట్లు పన్ను వసూళ్లని తెలిపారు. మొత్తం వ్యయంపై సవరించిన అంచనా రూ. 44.90 లక్షల కోట్లని లోక్‌సభలో బడ్జెట్ […]

9 Crime

దొంగ సారతో వ్యక్తి అరెస్ట్… ???

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాకు చెందిన యు. కొత్తపల్లి మండలం దొంగ సార కాస్తున్న వారిపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ దాడుల్లో కోనపాపపేట జీడిమామిడి తోటల్లో నిర్వహించే సారా బట్టీలలో సారా తయారు చేస్తున్న వాసంశెట్టి సతీష్ అనే వ్యక్తిని పట్టుకొని దాదాపు 110 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు కొత్తపల్లి ఎస్.ఐ. స్వామినాయుడు తెలిపారు.

ఏమైంది ఏపీకి…!!

పాఠశాలలకు శెలవు… పరీక్ష వాయిదా…!!! ఈ ఆంధ్రప్రదేశ్‌కి ఏమైంది… ముందెన్ననూ వినలేదు… చూడలేదు. ఉన్నట్టుండి స్కూళ్లకు, కళాశాలలకు సెలవులు ప్రకటించడం… పరీక్షలు వాయిదా వేయించడం… విద్యార్థులను మీటింగ్‌లకు తరలించడం. రాజకీయ పార్టీల మీటింగ్స్‌ విద్యార్థుల తోనే ముడిపడి ఉన్నాయా..? వారి ఉజ్వల భవిష్యత్‌ రాజకీయ జన సమీకరణకు దోహదపడుతుందా..? ఈ ప్రశ్నలకు ప్రస్తుత పరిస్థితుల్లో అవుననే అంటున్నారు అధికార పార్టీ నేతలు. ఈ విషయమై ప్రతిపక్షాలు, వామపక్షాలు నోరు మెదపకపోవటం విశేషం. ఈ నెల 2, 3 […]

WhatsApp Image 2024-02-01 at 12.35.22 PM Culture

సంస్కృతీ సంప్రదాయం వారసత్వ సంపదకు గోపురం…

కరువు మరియు వరదల నివారణ ప్రపంచ ప్రజా కమీషన్ ఆధ్వర్యాన డాక్టర్ రాజేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా బోలిశెట్టి సత్యనారాయణ శివశంకర్ నిర్వహణలో ప్రెసింగి ఆదినారాయణ నిర్వహించిన కాకినాడ వారసత్వ సంపద సంరక్షణపై జరిగిన చర్చా కార్యక్రమంలో పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ… ఆలయ గోపురంగా సంస్కృతీ సంప్రదాయ వైభవమైన ప్రాచీన సంపదను పర్యావరణా న్ని కాపాడుకుంటేనే లోకకళ్యాణం కొనసాగు తుందని పేర్కొన్నారు. కోరంగి అభయారణ్యం చాళుక్య […]

WhatsApp Image 2024-02-01 at 12.38.52 PM Future

D.Y.E.O పోటీ పరీక్షలకు ఉచిత అవగాహన సదస్సు…

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎం.ఎల్.సీ. ఇళ్ల వెంకటేశ్వరరావు అధ్వర్యంలో గ్రూప్ మరియు D.Y.E.O పోటీ పరీక్షలకు ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. పోటీ పరీక్షలు కి సిద్ధం అవుతున్న విద్యావంతులైన నిరుద్యోగ యువతకు అందరికీ సమాచారం అందించవలసిందిగా ఆయన కోరారు. సామాజిక స్పృహతో ఎం.ఎల్.సీ. లు చేసే ఈ కార్యక్రమం నిరుద్యోగ యువతకు ఉపయోగపడేలా చేయలని సూచించారు. ఈ నెల ఆదివారం 4.2.2024 సాయంత్రం 4గంటల నుండి 7గంటల వరకు కాకినాడ నగరంలో […]

WhatsApp Image 2024-02-01 at 6.51.21 PM (1) Culture

ప్రజలు మెల్కొని… కాకినాడ సంపదని కాపాడాలి…!!! -డాక్టర్ రాజేంద్ర సింగ్-

విశ్వశక్తి కలిగిన కాకినాడ నగరం వినాశనం వైపు పయణించడం ఆందోళన కలిగించే అంశంగా ప్రజలు మెల్కొనాలని ఉన్న పురాతన సంపదను రక్షించుకోవాలని రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర సింగ్ పేర్కొన్నారు. పురాతన కట్టడాలను కాపాడుకోవాలని కరువు వరదలు నివారణనకు కృషి చేయాలని అన్నారు. కాకినాడలోని కాస్మోపాలిటన్ క్లబ్ లో వారసత్వ సంపద సంరక్షణపై చర్చను పిడబ్ల్యూసిడిఎఫ్ కో- ఆర్డినేటర్ ప్రెసింగి ఆదినారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వారసత్వ సంపదను పరిరక్షించుకోవాల్సిన […]

WhatsApp Image 2024-02-01 at 7.55.48 PM Exclusive

ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు గ్రహీత పీ.ఎస్. శిరోమణి ఉద్యోగ విరమణ…!!!

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గోపాలకృష్ణ గోఖలే పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయిని, ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు గ్రహీత పీ..ఎస్ శిరోమణి ఉద్యోగ విరమణ అభినందన సభను ఘనంగా నిర్వహించారు. అమలాపురం గోపాలకృష్ణ గోఖలే పురపాలక సంఘ ప్రాథమిక పాఠశాల లో గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తూ పురపాలక సంఘ పరిధిలో 32 సంవత్సరాలు సేవలందించి పదవి విరమణ చేస్తున్న పి.ఎస్. శిరోమణి పదవీ విరమణ అభినందన సభ ఏర్పాటు చేయడం […]