maxresdefault (2) Kakinada

వాటర్ వర్క్స్ ప్రాంగణం పరిశుభ్ర పర్చాలి…

కాకినాడ సిటీలో ఉన్న కుళాయిచెరువు వాటర్ వర్క్స్ ప్రాంగణాన్ని పరిశుభ్రంచేయించాలని కాకినాడ పౌరసంక్షేమ సంఘం కోరింది. ఈ సంందర్బంగా వారు మాట్లాడుతూ… రామారావుపేటవైపున ఉత్తరం నుండి దక్షిణం వైపు భాగం పొడవునా ఏపుగా పెరిగిన తుప్పలు పొదలు భారీగా ఉన్నాయన్నారు. నగరానికి త్రాగు నీరు సరఫరా అయ్యే ప్రాంగణంలో పరిశుభ్రత లోపించడం తగదన్నారు. వాటర్ వర్క్స్ ఆవరణలో పూర్తి స్థాయిగా పచ్చదనం పెంచే గ్రీన్ గార్డెన్ తో సుందరీకరించాలన్నారు. ఆవరణలో వున్న వివేకానంద పార్కు సైన్స్ సెంటర్ […]

maxresdefault (1) Political

వై.పీ.పీ – టి.డి.పి. వర్గీయుల మధ్య ఘర్షణ…

వై.సీ.పీ. – టీ.డీ.పీ. పార్టీ వర్గీయుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఒకరినొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. స్థానిక స్టేట్ బ్యాంకు వద్ద టీ.డీ.పీ. నాయకులు కుడుముల శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన నివాసంలో చేరికలు ఉండడంతో టీ.డీ.పీ.శ్రేణులు, వర్గీయులు ఇంట్లో ఉన్నారు. పక్కనే మాజీ ఎం.పీ.పీ. మునిరాజా రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వై.సీ.పీ. శ్రేణులు, నాయకులతో ఉన్నారు. ఎమ్మెల్యే మేన మామ అయిన మునిరాజా రెడ్డి, ఎమ్మెల్యే […]

WhatsApp Image 2024-01-31 at 12.34.28 PM Crime

మంద్యం తరలిస్తున్న 5 మంది అరెస్ట్…

నిఘా వర్గాల సమాచారంతో అక్రమ మద్యం పై కడప జిల్లా పోలీసుల మెరుపు దాడులు చేశారు. గోవా నుంచి మద్యం మినీ లారిలో పెద్ద ఎత్తున తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ప్రొద్దుటూరు జమ్మలమడుగు – మైదుకూరు బైపాస్ లో వాహనాల తనిఖీలు చేపట్టారు. అందులో భాగంగా అక్రమ మద్యం తరలిస్తున్న 5 మంది నిందితులు ఒక మినీ లారీని పట్టుకొని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ వెళ్లడించారు. ఆ లారీలో దాదాపు 1252 బాటిల్ లు […]

WhatsApp Image 2024-01-31 at 9.08.08 AM Konaseema

కమిషనర్ అయ్యప్ప నాయుడుకు సత్కార సభ…

బదిలీపై విశాఖపట్నం వెళుతున్నమున్సిపల్ కమిషనర్ అయ్యప్ప నాయుడుకు ఘనంగా వీడ్కోలు పలికారు. డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురంలో మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన అయ్యప్ప నాయుడు కి మున్సిపల్ సిబ్బంది స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ… కమిషనర్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అదేవిందగా కొత్త కమిషనర్ […]

mahatma-gandhi-2_20181052086-640x480 Kakinada

జాతిపిత 76వ వర్ధంతి వేడుకల్లో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి…

జాతిపిత మహాత్మా గాంధీ 76వ వర్ధంతి వేడుకలను కాకినాడ సిటీలో జనసేన పీ.ఏ.సీ. సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాలతో జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు జగన్నాధపురం వెంకటేశ్వరస్వామి గుడి వద్ద గల HMS వద్ద గాంధీ విగ్రహం వద్ద వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పీ.ఏ.సీ. సభ్యులు ముత్త శశిధర్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దుగ్గిన […]

WhatsApp Image 2024-01-31 at 8.30.39 AM Political

చంద్ర‌బాబుకు త‌ప్పిన ప్ర‌మాదం…

రా కదలి రా సమావేశానికి హజరయిన మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టేజ్ ఎక్కుతుండగా అక్కడ జనం తోపులాటలో కిందకి పడబోయారు వేంటనే అక్కడ అధికారులు పట్టుకోవడంతో ప్రమాదం తప్పినట్టయ్యింది.

WhatsApp Image 2024-01-31 at 8.22.52 AM Political

ప్రజల కష్టాన్ని దోచేస్తున్నారు…

కాకినాడ అభివృద్ధి పేరుతో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చేస్తున్న దురాగతాలను ఒక్కక్కటీ వెలుగు తీస్తున్నా తరగని అవినీతి కోణాలు అనేకం ఉన్నాయని ద్వారంపూడి అరాచక పాలనపై మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు దుయ్యబట్టారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడిన నాలుగున్నరెళ్ళ కాలంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ప్రభుత్వం నుండి తీసుకొచ్చిన నిధులు ఏ పాటివో ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే నిధులనుండి ఒక్క పైసా తీసుకువచ్చే సత్తా ద్వారంపూడికి లేదని, కేవలం తన పదవీ కాలంలో అధికారం అడ్డం […]

WhatsApp Image 2024-01-30 at 10.19.09 PM Viral

పేదరికం నుండి విముక్తి కలిగించే లక్ష్యంతో పాదయాత్ర…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలను పేదరికం నుండి విముక్తి కలిగించాలనే లక్ష్యంతో అధిక జనుల ఐకమత్యాన్ని సాధించి వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందించి భవిష్యత్ తరాలకు భరోసా కల్పించే దృఢ సంకల్పంతో ఐక్యత విజయ పదం కార్యక్రమాన్ని రూపొందించినట్లు మాజీ ఐ.ఏ.ఎస్. ఆఫీసర్ విజయ్ కుమార్ తెలిపారు. ఐక్యత విజయ పదం పాదయాత్ర కాకినాడ చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… సమాజంలో పెరుగుతున్న పేదరికం తరిమికొట్టేందుకు, బడుగు బలహీన వర్గాలలో సామాజిక చైతన్యం కలిగించి వారిలో రాజకీయ […]

WhatsApp Image 2024-01-30 at 5.36.17 PM Viral

యానిమేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి… లేకుంటే…???

రాష్ట్ర వ్యాప్తంగా వి.వో.ఏ. మూడు సంవత్సరాల కాల పరిమితి 64 జీవోలు సర్కులర్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని లేకుంటే తప్పని పరిస్థితిలో సమ్మెలోకి వెళ్తామని ఆంధ్రప్రదేశ్ ఆర్పీలు యానిమేటర్ సంఘం ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ.ఐ.టీ.యూ.సీ. జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. రాజమండ్రిలో జిల్లా విస్తృతస్థాయి సమావేశం యూనియన్ అధ్యక్షురాలు ఎం. శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తాటిపాక మధు, ఎం. శ్రీదేవి మాట్లాడుతూ… ఎలాంటి […]

WhatsApp Image 2024-01-30 at 8.33.25 PM Exclusive

నన్నయ స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం…

ఈ నెల 31వ తేది ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం 13,14,15 వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని వీసీ ఆచార్య కె. పద్మరాజు తెలిపారు. స్నాతకోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను వీసీ ఆచార్య కె.పద్మరాజు, రిజిస్ట్రార్ ఆచార్య జి సుధాకర్, ఎస్పీ పి.జగదీష్, జేసి ఎన్.శేషు భరత్, తదితరులు పరిశీలించారు. దానితో పాటు ట్రైల్ రన్ నిర్వహించారు. గవర్నర్ కోసం ఏర్పాటు చేసిన అతిథి గృహాన్ని, సభా ప్రాంగణాన్ని స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను వీసీ తెలియజేసారు. ఈ సందర్బంగా ఆయనల […]