WhatsApp Image 2024-01-31 at 9.24.33 PM Kakinada

జేఎన్‌టీయూ కాకినాడకు రానున్న గవర్నర్‌

జేఎన్టీయూకే లో నిర్వహించనున్న 10వ స్నాతకోత్సవానికి సంబంధించి ప్రతిష్టమైన ఏర్పాట్లను చేపట్టినట్లు జేఎన్టీయూకే వైస్ ఛాన్స్లర్ జి.వి.ఆర్ ప్రసాద్ రాజు తెలిపారు. జేఎన్టీయూకే వీసీ చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ దఫా నిర్వహించే స్నాతకోత్సవానికి జేఎన్టీయూ ఛాన్స్లర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరవుతున్న తరుణంలో క్రమశిక్షణ తో కూడిన కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు . జెఎన్టియుకె ఛాన్స్లర్ గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతులు మీదుగా బీటెక్, ఎం ఫార్మసీ, […]

OIP (6) National

అనేక ప్రజా యుద్దల్లో ఆరితేరిన యోధుడు గద్దరన్న…

పోరాటమే జీవితం.. జీవితమే పోరాటంగా జీవన ప్రయానం సాగించిన విప్లవకారుడు గద్దర్ జయంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ జనసేన పక్షాన ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అతడు అనేక ప్రజా యుద్దల్లో ఆరితేరిన యోధుడు అన్నారు.అంతేకాకుండా అనే మాటలు ప్రజా నౌక దివంగత గద్దర్ గారికి అన్వయించడం అతిశయోక్తి కాబోదన్నారు. మంది మాటలను పాటలుగా కూర్చి, ఆ పాటలనే తూటాలుగా పేర్చి జనం కోసం జనారణ్యంలో యుద్ధమొనరించిన సైనికుడు గద్దర్ […]

WhatsApp Image 2024-01-31 at 5.14.28 PM Exclusive

శానిటేషన్ వర్కర్స్ సమస్యలపై ఆందోళన..

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కాంట్రాక్ట్ శానిటేషన్ వర్కర్స్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సి.హెచ్. విజయ్ కుమార్, మహిళా నేత జె‌. లక్ష్మీప్రియ లు మాట్లాడుతూ… 2021 నుండి జి.జి.హెచ్. లో శానిటేషన్ నిర్వహణ కాంట్రాక్టు పొందిన కృష్ణా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు గతంలో ఎన్నడూ లేని విధంగా పి.ఎఫ్. చెల్లింపుల్లో యజమానులు చెల్లించవలసిన వాటా కూడా కార్మికుల జీతాల నుండి […]

WhatsApp Image 2024-01-31 at 7.00.55 PM Viral

కండక్టర్ల పై ధాడిచేసిన మహిళ…

హయత్ నగర్ బస్ డిపో-1 కు చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడికి పాల్పడింది. అయినా ఒక మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్ సంయమనం పాటించాడు. దాడికి పాల్పడిన ఘటనను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా […]

maxresdefault (3) Political

టీ.డీ.పీ. జండా ఎగరడానికి వీల్లేదు…!!!

అదికార దాహం ఎంతటి దుశ్చర్యలకైనా పురిగొల్పుతుంది. ఆ దాహంతోనే కొందరు టీ.డీ.పీ. నాయకులు, కార్యకర్తలను టార్గెట్‌ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే 2024 ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ జండా ఎక్కడా ఎగురనివ్వరాదనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. ముందుగా వల విసురుతున్నట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. ఎవరైతే తెలుగుదేశం బ్యానర్‌లు, ఫొటోలు పెడుతున్నారో వారిని గుర్తించి వారికి అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అవరోదాలు కల్పిస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ… బైక్‌, కారు, […]

WhatsApp Image 2024-01-31 at 4.40.52 PM Political

అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ రద్దుచేస్తాం…!!!

విజయవాడ కోర్టుల దగ్గర ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 కి వ్యతిరేకంగా 42 రోజులుగా దీక్ష చేస్తున్న న్యాయవాదులను మాజీ మంత్రి నెట్టెం రఘురాం, సీ.పీ.ఐ. జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ గార్లతో కలసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా నూతన భూ చట్ట కాపీలను చించేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మేధావులు మౌనంగా ఉండడం వలన దుర్మార్గుడు రాజ్యం ఏలుతున్నాడని అన్నారు. రాజ్యాంగాన్ని అవపాసన పట్టిన న్యాయవాదులు, రాజ్యాంగాన్ని అమలుపరిచేలా చేసి […]

WhatsApp Image 2024-01-31 at 3.38.33 PM National

RCPI బిష్ణు ప్రసాద్ రావాకు నివాళులు …

తొలి తరం కమ్యూనిస్టు భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆర్.సీ.పీ.ఐ. నేత బిష్ణు ప్రసాద్ రావా 115 వ జయంతి సందర్భంగా కాకినాడ కార్యాలయంలో పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్.సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ మాట్లాడుతూ… భారతదేశంలో 15 ఆగస్ట్ 1947న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు కామ్రేడ్ బిష్ణు ప్రసాద్ రావా తన సహచరులతో కలిసి తమ చేతుల్లో నల్లజెండాలతో “యే ఆజాదీ ఝూతీ హై” అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా భారత […]

WhatsApp Image 2024-01-31 at 3.58.44 PM Trending News

క్విడ్ ప్రోకో లబ్దికి కార్పోరేషన్ ను ముంచడం తగదు…!!!

కొత్త ప్రభుత్వం కొత్త కౌన్సిల్ ఏర్పాటు అయిన తరువాత కార్పోరేషన్ టి.డి.ఆర్. బాండ్ల విషయమై నిర్ణయాలు వహించాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి కేటాయించడం ప్రజోపయోగం అన్నారు. స్థానిక కార్పోరేషన్ నష్ట పోయేవిధంగా నిర్ణయా లు వుండకూడదన్నారు. విధానాలు ఎటువంటివి అయినప్పటికీ క్విడ్ ప్రోకో తగదన్నారు. కార్పోరేషన్ కు చెందని భూములను రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా నెరపిన కుట్ర వెనుక భాగోతం వెలికి తీయాల్సిన అవసరం వుందన్నారు.సముద్ర తీరంలో […]

BB1hra3V International

భూటాన్ రాజు వాంగ్‌చుక్‌తో భారత విదేశాంగ కార్యదర్శి క్వాత్రా భేటీ …

విదేశాంగ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా మంగళవారం భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నామ్‌గేల్‌ వాంగ్‌చుక్‌తో సమావేశమై ఇరు దేశాల మధ్య అద్వితీయమైన స్నేహబంధాన్ని మరింతగా పెంచే మార్గాలపై చర్చించారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీ.డీ.పీ. నాయకుడు షెరింగ్ టోబ్గే ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశం నుండి మొదటి ఉన్నత స్థాయి పర్యటనలో క్వాత్రా మూడు రోజుల పర్యటనలో సోమవారం వచ్చారని తెలిపారు.ఈ పర్యటన భూటాన్ మరియు భారతదేశం మధ్య క్రమబద్ధమైన మార్పిడి స్థిరమైన […]

WhatsApp Image 2024-01-31 at 1.39.34 PM Exclusive

మంత్రి బొత్సకు ధన్యవాదాలు తెలిపిన ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు…!!!

ఎట్టకేలకు డీఎస్సీ ప్రకటనపై ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన ముఖ్యమంత్రిని, మంత్రి బొత్స సత్యనారాయణని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. గ్రూప్ 2 మరొక నెల రోజులు వాయిదా వేసి కొత్త సిలబస్ కు సంబంధించిన ప్రామాణికమైన స్టడీ మెటీరియల్ ను ప్రభుత్వం ఉచితంగా అభ్యర్థులకు పంపిణీ చేసి, ఉద్యోగవయోపరిమితి పెంచి, పరీక్ష నిర్వహించాలని, గ్రంధాలయ శాఖ, పోలీస్ శాఖ, ఇతర శాఖలలో అన్ని […]