అమలాపురంలో కార్యక్రమంలో పినిపే సంచలన వ్యాక్యలు…
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణ లో సిద్ధం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అతిథిగా విచ్చేసారు . ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… టీడీపీ, జనసేన పొత్తుపెట్టుకుంటే వాళ్ళు నాయకులు కార్యకర్తలు మాత్రమే వాళ్ళకు ఓటు వేస్తారు కానీ సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి కి ఓటు వేస్తారని తెలిపారు. ఫిబ్రవరి 3న జరిగే ఎన్నికల శంఖారావ సభ “సిద్ధం” సభ […]









