WhatsApp Image 2024-03-01 at 5.00.59 PM Trending News

దేశ అభివృద్ది లో యువత భాగస్వామ్యం కీలకం…

తూర్పుగోదావరి జిల్లాలో నెహ్రూ యువ కేంద్రం అద్వర్యం లో మాక్ యూత్ పార్లమెంట్ గైట్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ కాలేజీ లో నిర్వహించారు. షేక్ మీరా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కార్యక్రమం ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.డి. ధనరాజు యువతను ఉద్దెసించి మాట్లాడుతూ… దేశ అభివృద్దిలో యువత కీలక పాత్ర పోషిస్తారని వారు సమాజంలో రాజకీయ, ఆర్దిక, వృత్తి పరంగా అభివృద్ది చెందాలని అన్నారు. యువత కేంద్ర ప్రభుత్వ క్రీడలు వ్యవహారల […]

OIP (28) Exclusive

కేంబ్రిడ్జ్ వద్ద రాహుల్ గాంధీకు ఖలిస్తానీ నిరసన సేగ…

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఖలిస్తాన్ ప్రతిపాదకుల నుండి తీవ్ర నిరసనలను ఎదుర్కొన్నారని వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం లోక్‌సభ ఎన్నికలకు ముందు గాంధీ తన భారత్ జోడో న్యాయ్ యాత్రను నిలిపివేసారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో తన ఉపన్యాసాలు ఇవ్వడానికి యూ.కే. వెళ్లారు. జడ్జి బిజినెస్ స్కూల్‌లో కాంగ్రెస్ నాయకుడి ఇంటరాక్షన్ సందర్భంగా ఖలిస్తానీ నిరసనకారులు ఆయనను లక్ష్యంగా చేసుకున్నారు. స్థానిక అధికారులు జోక్యం చేసుకున్న తర్వాతే ఆయన బయటకు వెళ్లగలిగారని వారు తెలిపారు. […]

WhatsApp Image 2024-03-01 at 3.45.10 PM Viral

ప్లాస్టిక్ బ్యాగుల నిర్మూలనకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ పిలుపు…

రోజువారీ వాడకంలో ప్లాస్టిక్ బ్యాగులు, కవర్ల నిర్మూలనకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ కాకినాడ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చింది. అందుకోసం తమ వంతు జిల్లా వ్యాప్తంగా జూట్ బ్యాగుల పంపిణీని ప్రారంభించింది. జిల్లా పరిథిలోని వివిధ ప్రాంతాల్లో జూట్ బ్యాగులను ఫౌండేషన్ ప్రతినిధులు పంపిణీ చేశారు. బ్యాగులను అందజేస్తూ ప్లాస్టిక్ బ్యాగుల వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు వాటికి ప్రత్యామ్నాయ వినియోగ వస్తువుల పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-03-01 at 1.52.07 PM Political

వచ్చే ఎన్నికల్లో జనసేన టీ.డీ.పీ. దే విజయం… -ఎం.ఎల్.ఏ. నిమ్మకాయల చిన్నరాజప్ప-

కాకినాడ జిల్లాలో పెద్దాపురం పట్టణంలోని వై.సీ.పీ. నుంచి పలువు స్వచ్చందంగా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా పెద్దాపురం ఎం.ఎల్.ఏ. నిమ్మకాయల చిన్నరాజప్ప వారికి పార్టీ కండువా వేసి సాదరంగా అహ్వానించాలి. ఎం.ఎల్.ఏ. మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలను వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవరి పాలనలో అరాచకాలు, అక్రమాలు, భూ కబ్జాలు, విధ్వంశం జరుగుతున్నాయో ప్రజలు చూస్తున్నారన్నారు. ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో కూడా ప్రజలకు బాగా తెలుసని అన్నారు. వచ్చే […]

accident-1607428226 Viral

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం… ముగ్గురు మృతి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక ఏటుకూరు సమీపంలో లోడుతో ఉన్న ట్రాక్టర్ కారు ఢీ కొట్టుకున్నాయి. ఆ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని ప్రభుత్ర ఆసుపత్రికి తరలించారు. కంకర లోడుతో వేళుతండగా కారు గుద్దడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతు చేందినవారు మంగళగిరికి చేందిన వారుగా గుర్తించినట్లు […]

WhatsApp Image 2024-03-01 at 1.18.49 PM Political

మండపేట పట్టణంలో 69వ పోలింగ్ కేంద్రం ఏర్పాటు…

ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఎన్నికలకు అన్ని సద్దం చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో పోలిగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని గౌతమీ మున్సిపల్ పాఠశాలలో దక్షిణం వైపు గ్రౌండ్ ఫ్లోరులో కొత్తగా 69వ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఆ కేంద్రంలో సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, సూపర్వైజర్ ఏజేఎన్ శ్రీనివాస్, బిఎల్వో వై. రామకృష్ణ కలిసి ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు […]

BB1j9g1z Exclusive

మార్చ్ నెలలో వేడుకలకు అనుకూలమైన సమయాలు ఇవే…

మార్చి ప్రారంభం కాగానే, గృహప్రవేశాలు, వివాహాలు, ప్రాపంచిక వేడుకలు, పవిత్రమైన తంతు వేడుకలు లేదా నామకరణ వేడుకలు వంటి శుభకార్యాలను నిర్వహించాలనుకునే వ్యక్తులు శ్రీ కల్లాజీ వేద విశ్వవిద్యాలయంలో జ్యోతిష్య విభాగాధిపతి డాక్టర్ మృత్యుంజయ్ తివారీ మార్గదర్శకత్వాన్ని పాటించాలి. డాక్టర్ తివారీ ఈ నెల మొత్తం వివిధ ఈవెంట్‌ల కోసం శుభ సమయాలను వెళ్లడించారు. దుకాణాన్ని ప్రారంభించాలనుకునే వారికి, అనుకూలమైన సమయాలు క్రింది విధంగా ఉన్నాయి: మార్చి 2, శనివారం: ఫాల్గుణ కృష్ణ సప్తమి, అనూరాధ నక్షత్రం […]

BB1j7X1m Exclusive

కాంగ్రెస్ అభ్యర్థనల ధిక్కారంపై విచారణ…

రిపబ్లికన్లు ఆఫ్ఘనిస్తాన్ ఉపసంహరణ పత్రాల కోసం పదేపదే చేసిన అభ్యర్థనలను విస్మరించిన తర్వాత కాంగ్రెస్‌ను ధిక్కరిస్తూ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో ముందుకు సాగుతున్నారు. గజిబిజి పరిపాలన 2021 నిష్క్రమణపై విచారణకు నాయకత్వం వహిస్తున్న ఛైర్మన్ మైఖేల్ మెక్‌ కాల్, హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ మార్చి 7న ధిక్కార కథనాలపై మార్కప్ నిర్వహిస్తుందని ప్రకటించారు. వచ్చే గురువారం ధిక్కార విచారణను మేము గమనించాము అని ఛైర్మన్ చెప్పారు. పాక్షికంగా ప్రభుత్వ షట్‌ డౌన్‌ ను నివారించేందుకు […]

WhatsApp Image 2024-02-29 at 9.59.48 PM Exclusive

తమ స్థలాన్ని తమకు అప్పగించండి… -ఆకుల నరేష్-

కాకినాడలోని మహాలక్ష్మి నగర్ ప్రాంత శివారులో ఉన్న ఆకుల గోపయ్య ఎడ్యుకేషన్ ట్రస్టుకు సంబంధించి ఉన్న ఎనిమిది ఎకరాల 85 సెంట్లు భూమిని సర్వే చేసి తమకు అందించాలని స్థల హక్కుదారుడు ఆకుల నరేష్ వేడుకొన్నారు.15 ఏళ్ల నుండి ఈ స్థలం కాకినాడకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధి బంధువులు తమదే అంటూ ఇబ్బందులు పెడుతున్నారని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేదన్నారు. తక్షణమే మా ఈ స్థలాన్ని సర్వే చేసి అధికారులు అప్పగించాలని […]