దేశ అభివృద్ది లో యువత భాగస్వామ్యం కీలకం…
తూర్పుగోదావరి జిల్లాలో నెహ్రూ యువ కేంద్రం అద్వర్యం లో మాక్ యూత్ పార్లమెంట్ గైట్ స్కూల్ ఆఫ్ ఫార్మసీ కాలేజీ లో నిర్వహించారు. షేక్ మీరా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి కార్యక్రమం ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.డి. ధనరాజు యువతను ఉద్దెసించి మాట్లాడుతూ… దేశ అభివృద్దిలో యువత కీలక పాత్ర పోషిస్తారని వారు సమాజంలో రాజకీయ, ఆర్దిక, వృత్తి పరంగా అభివృద్ది చెందాలని అన్నారు. యువత కేంద్ర ప్రభుత్వ క్రీడలు వ్యవహారల […]









