దేవాంగులకు ఒక్క సీటైనా కేటాయించాలి…
రాష్ట్రంలో 20 లక్షల జనాభా వరకు ఉన్న దేవాంగ సామాజికవర్గం పట్ల ప్రధాన రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని 50 శాతంకు పైగా చేనేతలు ఉన్న చీరాల శాసనసభ నియోజకవర్గంలో ఒక్క సీటైనా దేవాంగులకు కేటాయించాలని రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ వైయస్సార్సీపి అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం నిమిత్తం విజయవాడ విచ్చేసిన పుచ్చల రామకృష్ణ ఒక ప్రకటన […]









