WhatsApp Image 2024-03-03 at 6.10.54 PM Exclusive

దేవాంగులకు ఒక్క సీటైనా కేటాయించాలి…

రాష్ట్రంలో 20 లక్షల జనాభా వరకు ఉన్న దేవాంగ సామాజికవర్గం పట్ల ప్రధాన రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని 50 శాతంకు పైగా చేనేతలు ఉన్న చీరాల శాసనసభ నియోజకవర్గంలో ఒక్క సీటైనా దేవాంగులకు కేటాయించాలని రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి పుచ్చల రామకృష్ణ వైయస్సార్సీపి అధ్యక్షులు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమం నిమిత్తం విజయవాడ విచ్చేసిన పుచ్చల రామకృష్ణ ఒక ప్రకటన […]

OIP (31) Exclusive

సీ.ఎం. జగన్ పై నారా లోకేష్ సంచలన వ్యాక్యలు…

అయిపోయింది.. అనుకున్న అంతా అయిపోయింది.. చంద్రబాబు గారు కట్టిన సెక్రటేరియట్‍ను, రూ.370 కోట్లకు తాకట్టు పెట్టేసాడు. సెక్రటేరియట్‍ను తాకట్టు పెట్టటం అంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టటమే అని నారా లోకేశ్ అన్నారు. గత అయిదేళ్లుగా జగన్ తెస్తున్న అప్పులను చూసి తలపండిన ఆర్థికవేత్తలకు సైతం మైండ్ బ్లాంక్ అవుతోందని విమర్శించారు. రాష్ట్రాన్ని 12.5లక్షలకోట్ల అప్పుల్లో ముంచిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా సెక్రటేరియట్ ను తాకట్టుపెట్టాడన్న వార్త చూసి ఉదయాన్నే షాక్ కు గురయ్యానని తెలిపారు. ఆంధ్ర […]

WhatsApp Image 2024-03-03 at 6.33.09 PM Viral

కలకత్త హైకోర్ట్ కీలక ప్రకటన చేసింది…

డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపు కిందకే వొస్తుందని కలకత్త హైకోర్ట్ కీలక ప్రకటన చేసింది. పరిచయం లేని అమ్మాయిలను డార్లింగ్ అని పిలవడం లైగింక వేధింపు కిందకే వొస్తుంది అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. డార్లింగ్ అని పిలిచినా వారిని 354ఏ, 509 కింద కేసు నమోదు చేసి నిందుతులగా భావించొచ్చునని పేర్కొంది. ఇక పై డార్లింగ్ అని పిలవవద్దని హెచ్చరించింది.

WhatsApp Image 2024-03-03 at 6.05.29 PM Viral

నాణ్యమైన విద్యకు దూరం చేయబడుతున్నారు…!!!

పేదలకు అందాల్సిన విద్య దూరం అవుతోందని, అందువల్ల విద్యాహక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలని పౌరహక్కుల పోరాట నేత, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు అన్నారు. కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో విద్యార్థుల సాధన కొరకు పిటిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును రాష్ట్ర అధ్యక్షుడు కొల్లపు వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ దేశంలో అన్ని రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటే విద్య మాత్రం ఎందుకు రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేదంటూ ప్రశ్నించారు. విద్యార్థుల […]

WhatsApp Image 2024-03-03 at 6.02.23 PM Viral

15 ఏళ్లుగా మోసం చేశారు…

2009 నుండి ఏటిమొగలో చేపల వేటనే జీవనాధారంగా చేసుకున్న మత్స్యకారులకు ఓ ఎన్ జి సి సంస్థ నష్టపరిహారం అందించాల్సి ఉందని జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్‌ పేర్కొన్నారు. కాకినాడ యాంకరేజీ పోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఓఎన్జిసి బాధితుల పోరాట శిబిరం వద్ద జరుగుతున్న ఆందోళన కార్యక్రమానికి ముత్తా హాజరై మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు మాట్లాడుతూ కాకినాడ సముద్ర తీరానికి 60 కిలోమీటర్ల దూరంలో […]

WhatsApp Image 2024-03-03 at 5.59.14 PM Political

ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారు…

గ్రామ పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచ్‌ల సమాఖ్య అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి పంచాయితీ వ్యవస్థను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

WhatsApp Image 2024-03-03 at 5.55.14 PM Political

ఉమ్మడి నిర్ణయాన్ని గౌరవిస్తాం…

అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం-జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించకపోడంపై సర్వత్రా సందిగ్ధం నెలకొంది. ఈ నేపధ్యంలో తెలుగుదేశం కార్యకర్తలు సమావేశమై వారి వారి ఆవేదనను వ్యక్తపరిచారు. తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు అయితాబత్తుల ఆనందరావుకి సీటీ ఇవ్వాల్సిందిగా వారు సూచించారు.

BB1jf2sc International

భారతీయ టీవీ ఛానల్ విమర్శలపై తైవాన్ చైనాలకు ఎదురుదెబ్బ…

దశాబ్దాలుగా ప్రత్యేక పాలన ఉన్నప్పటికీ బీజింగ్ తమ భూభాగంగా భావించే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ద్వీపానికి చెందిన విదేశాంగ మంత్రి జోసెఫ్ వుతో ఇంటర్వ్యూను ప్రసారం చేసినందుకు భారతీయ టీవీ ఛానెల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తైవాన్, చైనాపై ఎదురుదెబ్బ తగిలింది. తైవాన్‌పై చైనా సైనిక ఒత్తిడి మరియు దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న దృఢత్వ చర్యలపై జోసెఫ్ వు ఆందోళన వ్యక్తం చేశారు. తైవాన్ లో సుదీర్ఘకాలం పనిచేసిన విదేశాంగ మంత్రి రాబోయే నెలల్లో తన పదవిని […]

1000026531 Exclusive

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేష ద్వారా సేవలు మరింత విస్తృతం…

అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మరింత విస్తరిస్తామని ఆప్త ప్రతినిధులు పేర్కొన్నారు. వివిధ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు ఆయా చదువులను బట్టి ఉపకార వేతనాలను స్కాలర్షిప్లను అందజేసి వారిని మరింత ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం కాపు కళ్యాణ మండపంలో ఆప్త ఆధ్వర్యంలో సుమారు 211 మంది విద్యార్థులకు ఆయా తరగతులు బట్టి ఉపకార వేతనాలను చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజీవ్ గాంధీ […]

WhatsApp Image 2024-03-02 at 6.30.41 PM Political

కాకినాడ లో టీ.డీ.పీ. విస్తృత స్థాయి సమావేశం…

వై.సీ.పీ. ప్రభుత్వ అవినీతి, అరాచకం, దోపిడీ, డ్రగ్స్, రౌడీ, గూండా, కబ్జా పాలనను అంతమొందించేందుకు కాకినాడ నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న శంఖారావం సూపర్ సిక్స్, భవిష్యత్తు గ్యారెంటీ, తదితర అంశాలపై కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు శనివారం కాకినాడ సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వ అరాచక పాలనకు […]