BB1jkLbK Political

పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ నేతపై ద్వజమెత్తిన భగవంత్ మాన్…

రాష్ట్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కాంగ్రెస్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు ఎల్‌.ఓ.పి. పర్తాప్ సింగ్ బజ్వాతో తీవ్ర వాగ్వాదానికి దిగినప్పుడు పంజాబ్ అసెంబ్లీ గందరగోళ దృశ్యాలను చూసింది. బడ్జెట్‌పై చర్చ ప్రారంభానికి ముందు.. ముఖ్యమంత్రి మాన్‌ తన కోసం బహుమతి తెచ్చినట్లు పేర్కొంటూ ఓ కవరును గవర్నర్‌కు అందజేశారు. కవరులో తాళం మరియు కీ ఉన్నాయి. ముఖ్యమంత్రి ప్రతిపక్షాన్ని అసెంబ్లీ లోపలికి లాక్కెళ్లి లాక్ చేస్తేనే చర్చ సమయంలో వారు పారిపోకుండా ఉంటారని […]

WhatsApp Image 2024-03-04 at 6.24.44 PM Exclusive

సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతాం… -శానిటేషన్ వర్కర్స్-

గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్స్ సమ్మె కు సిద్ధమవుతున్నట్లు సూపరింటెండెంట్ డా. విఠల్ కు మరోసారి విన్నవించారు. ఈ నేపథ్యంలో సిఎస్ఆర్ఎంఓ, ఎడి లను పిలిపించి కాంట్రాక్టర్ ని రప్పించి మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సూపరింటెండెంట్ వారి ఆదేశాలకు కూడా కాంట్రాక్టు సంస్థ దిగి రాకపోతే సమ్మె కు దిగాలని కార్మికులు నిర్ణయించారు. ముందుగా ఆసుపత్రి మాతా శిశు విభాగం […]

revanth-1-1024x576 Political

ప్రధాని మంత్రి మత్లాబ్ బడే భాయ్… -తెలంగాణ సీ.ఎం. రేవంత్ రెడ్డి-

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ఘనస్వాగతం పలుకుతూ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన మద్దతును కోరుతున్న వీడియోను కర్ణాటక ప్రతిపక్ష నేత ఆర్ అశోక సోమవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో షేర్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును మెచ్చుకున్న అశోక్ కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌లపై విరుచుకుపడ్డారు. ఒక రాష్ట్రానికి బాధ్యతగల మరియు రాజనీతిజ్ఞుడైన ముఖ్యమంత్రి ప్రధానితో ఇలాగే ప్రవర్తించాలని అన్నారు. దయచేసి చిన్న […]

WhatsApp Image 2024-03-04 at 3.58.54 PM Exclusive

డివిజనల్ పౌర సంబంధాల అధికారి విలాయత్ అలీకి సత్కార సభ…

సమాచార పౌర సంబంధాల శాఖలో సుదీర్ఘకాలం వివిధ హోదాలలో పనిచేసి డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా ఇటీవల పదవీ విరమణ చేసిన ఎం.డి. విలాయత్ అలీ ఆత్మీయ వీడ్కోలు సభ కాకినాడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డి.ఐ.పి.ఆర్.ఓ. కె. లక్ష్మీనారాయణ, తూర్పుగోదావరి జిల్లా డి.పి.ఆర్.ఓ. ఐ. కాశయ్య, సీనియర్ పాత్రికేయులు టి. మధుసూధనరావు, పౌర సంబంధాల అధికారులు, తదితరులు […]

129059-ministernarayana Viral

మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థలపై సోదాలు…

నారాయణ విద్యాసంస్థల తో పాటు ఆయన సమీప బంధువులలో నిర్వహించిన సోదాలపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, డి.టి.సి. చందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ… ఎన్‌ స్పైర మేనేజ్మెంట్ సర్వీస్ పేరుతో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ GST ఏగొట్టాడని అన్నారు. 84 వాహనాలకు GST కట్టకుండా ప్రభుత్వాన్ని మోసం చేశారు అని వారు తెలిపారు. 10 కోట్ల 32 లక్షలు దాకా కట్టాల్సి ఉంటే 22 లక్షల మాత్రమే […]

WhatsApp Image 2024-03-04 at 3.41.06 PM Viral

వన్నెకుల ఆరాధ్య దైవం వీరప్పన్…!!!

ప్రభుత్వం దృష్టిలో అతను తప్పు చేసిన వ్యక్తిగా ముద్ర పడిన ప్రజల దృష్టిలో మాత్రం అతను దేవుడయ్యాడు. ఎంత సంపాదించిన కష్టకాలంలో ఉన్నవారికి అతను ఆర్థికంగా అన్ని రకాల అండగా నిలబడి నేనున్నానంటూ వారికి దేవుడయ్యా డు. తమిళనాడు రాష్ట్రంలో గతంలో జరిగిన సంఘటన నేటికీ వీరప్పన్ పుట్టినరోజును, చనిపోయిన రోజును అడవి పరిసర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు మన ప్రాంతంలో కూడా వీరప్పన్ గురించి విన్నదే గాని అతనికి అభిమానులు ఉన్న విషయం ఎవరికీ […]

WhatsApp Image 2024-03-04 at 3.09.05 PM Exclusive

మన గ్యాస్ మనకే దక్కాలి…!!!

కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో పడిన చమురు గ్యాస్ మన ఆంధ్రప్రదేశ్ కే దక్కాలని గ్యాస్ వెలికితీత కారణంగా నష్టపోతున్న మత్స్యకారులకు నష్ట పరిహారం అందించాలని కోరుతూ కాకినాడ జిల్లా అఖిలపక్ష పార్టీల బృందం జిల్లా కలెక్టర్ కృత్రికా శుక్లా కు వినతిపత్రం అందజేసారు. ఈ సందర్బంగా కాకినాడ జిల్లా అభివృద్ధి పోరాట కమిటీ చైర్మన్, సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో ఓ.ఎన్.జీ.సీ. […]

BB1jh3V0 Political

ఢిల్లీ అధికార పార్టీకి ఎదురుదెబ్బ…

లోక్‌సభ ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బన్సూరి స్వరాజ్‌ను పోటీకి దింపినందుకు బి.జె.పి. పై ఏ.ఏ.పీ. దాడి చేసింది. ఆమె కోర్టులో దేశ వ్యతిరేక శక్తులకు ప్రాతినిధ్యం వహించిందని పేర్కొంది. ఆమె అభ్యర్థిని ఎంపిక చేయడంపై ఢిల్లీ అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. దివంగత బీ.జే.పీ. నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె అయిన స్వరాజ్ ఇలాంటి కేసులను ఎత్తివేసినందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఢిల్లీ మంత్రి అతిషి విలేకరుల సమావేశంలో అన్నారు. […]

BB1jgkCW Viral

బంగ్లాదేశ్‌కు చెందిన తొమ్మిది మంది అరెస్ట్… కారణమిదే…!!!

ఆదివారం ఒడిశాలోని పూరీ పట్టణంలోని జగన్నాథ దేవాలయంలోకి ప్రవేశిస్తుండగా బంగ్లాదేశ్‌ కు చెందిన తొమ్మిది మంది వ్యక్తులను ఒడిశా పోలీసులు పట్టుకున్నారు. ఈ హిందూయేతరులు పవిత్ర నగరంలో ఒక హోటల్‌లో బస చేసినట్లు తెలిపారు. తొమ్మిది మందిలో నలుగురు 12వ శతాబ్దపు మందిరంలోకి ప్రవేశించారని చెప్పారు. మిగిలిన ఐదుగురు బయట కనిపించారని తెలిపారు. వెంటనే వారిని సింఘ్‌ ద్వార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించగా పోలీసులు వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు వారిని అదుపులోకి […]