OIP Political

చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్… కారణమిదే…!!!

భారత జనత పార్టీతో పొత్తుల అంశంపై చర్చించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. ఢిల్లీ పర్యటనపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. నేడు గాని రేపు గాని రెండో జాబితాను పవన్ కల్యాణ్ ప్రకటించనున్నట్లు తెలిపారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఉద్ధృతంగా ప్రచారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం.

crpf Crime

యూపీ లో సీ.ఆర్‌.పీ.ఎఫ్. జవాన్‌ హత్య…!!!

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మాస్వాసి పంచాయతీలోని ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన సి.ఆర్‌.పి.ఎఫ్. జవాన్‌ ను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. రెహ్మత్‌గంజ్ గ్రామంలో సోదరులు రాజేష్, కృష్ణ కుమార్ అలియాస్ పింటూ మధ్య భూవివాదంపై గొడవ జరిగినట్లు వారు తెలిపారు. అటుగా వెళుతున్న సి.ఆర్‌.పి.ఎఫ్. జవాన్ ధర్మేంద్ర జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా పింటూ తన లైసెన్స్‌డ్ గన్‌తో కాల్పులు జరిపి జవాన్ తలపై […]

tcs1-1-768x463-bff4 Exclusive

UK, USలో ఎన్నికల అనిశ్చితిని ఎదుర్కొంటున్న టీ.సీ.ఎస్., ఇన్ఫోసిస్…

CLSAలోని విశ్లేషకుల ప్రకారం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరియు ఇన్ఫోసిస్ US మరియు UKలలో ఎన్నికల సంబంధిత అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. ఇవి కలిసి ప్రధాన భారతీయ IT కంపెనీలకు 60% డిమాండ్‌ను అందిస్తున్నాయి. ఇన్ఫోసిస్‌కు ప్రతికూల నష్టాలను జోడిస్తూ, కంపెనీలో టాప్ మేనేజ్‌మెంట్ గందరగోళం డీల్స్ కోల్పోవడానికి మరియు డెలివరీ ఎగ్జిక్యూషన్‌ లో జారిపోవడానికి దారితీస్తోందని CLSA తెలిపింది. గత రెండేళ్లలో ఐటీ కంపెనీల్లోని పలువురు సీనియర్‌ లెవల్‌ ఎగ్జిక్యూటివ్‌లు రాజీనామా చేశారు. టెక్ మహీంద్రా […]

BB1jnr7p Kerala

కేరళలో విషాదం…

కేరళలోని కొట్టాయం జిల్లాలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వారుంటున్న నివాసంలో ఆత్మ హత్య చేసుకుని శవమై కనిపించారు. ఆకలకున్నంకు చెందిన జేసన్ థామస్ తన భార్య, ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కొట్టాయంలోని పూవరాణి ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో కుటుంబం నివసించేది. జేసన్ తన భార్య మెరీనా బెన్నీ మరియు అతని ముగ్గురు పిల్లలు, నాలుగు, రెండు సంవత్సరాల వయస్సు మరియు ఏడు నెలల […]

WhatsApp Image 2024-03-06 at 8.06.38 AM Exclusive

అక్కడ వైద్యులు సైతం… తెగించాల్సిందే !!!

వైద్యం పొందాలన్నా… వైద్య సేవలందించాలన్నా… అక్కడ ప్రాణాలతో చెలగాటమే. ఎగసిపడే కెరటాలపై ఊగిసలాడే మరబోటులో గంటపాటు ప్రయాణించాల్సిందే… అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బలుసుతిప్ప గ్రామం నుంచి బోటులో ప్రయాణం చేస్తే మగసనితిప్ప అనే చిన్న కుగ్రామం వస్తుంది. ఆ ప్రాంతం సుమారు 500 కుటుంభాల సముదాయం, వారందరికీ శిధిలావస్తలో కూలిపోయోందుకు సిద్దంగా ఉన్న పల్లంకుర్రు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే ఆరోగ్య ప్రధాయిని. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ దుర్గారావు […]

WhatsApp Image 2024-03-05 at 9.59.43 PM Viral

మనస్తాపంతో నిప్పంటించుకున్న వ్యక్తి…

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. స్థానిక షాజహాన్పూర్లో ఓ వ్యక్తి తన పికప్ వ్యాన్ చోరీకి గురైందని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోగా… అవమానించారని వాపోయాడు. దీంతో మనస్తాపం చేందిన అతను ఎస్.పీ. కార్యాలయానికి చేరుకుని అందరి ముందే తన ఒంటిమీద పెట్లోల్ పోసులొని నిప్పంటించుకున్నాడు. ఆ ఘటనతో అక్కడి వారందరూ ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని […]

WhatsApp Image 2024-03-05 at 9.33.08 PM (1) Political

జనసేనలో చేరిన ఎన్.ఆర్.ఐ. లు…

ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి చెందిన ఎన్.ఆర్.ఐ. లు మోటుపల్లి హరిబాబు, శ్రీనివాస్ అడ్డ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాన్ సమక్షంలో జనసేనలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో వీరిరువురికీ పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. దర్శి నియోజకవర్గానికి చెందిన వీరిరువురూ అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నివాసం ఉంటారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆశయాలకు ఆకర్షితులై […]

WhatsApp Image 2024-03-05 at 7.00.11 PM Education / Career

చదవడంలో ఆసక్తి అవసరం… -డా. పి.ఎన్. రాజు-

పదవ తరగతి పరీక్షలకు సిద్దపడే విద్యార్థులు సబ్జెక్టు పట్ల ఆశక్తిని కనపరుస్తూ చదవడం ద్వారా ఉత్తమ ఫలితాలు పొందవచ్చునని చంటి పిల్లల వైద్య నిపుణులు డా. పి.ఎన్. రాజు అన్నారు. సామర్లకోట జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలకు సిద్దపడే అంశం పై క్లాస్ రూమ్ అవగాహనా సదస్సు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో డా. రాజు మాట్లాడుతూ… ప్రధానంగా విద్యార్థులు వారి మానసిక సామర్థ్యాన్ని బట్టి వారి పఠన […]

WhatsApp Image 2024-03-05 at 6.58.23 PM (1) Viral

గర్భస్రావం రాజ్యాంగ హక్కు.. ఫ్రాన్స్ చారిత్మాత్మక నిర్ణయం…

ఫ్రాన్స్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అబార్షన్‌ ను రాజ్యాంగబద్ధ హక్కుగా మార్చింది. ఫ్రెంచ్ పార్లమెంట్‌ భవనం వెర్సైల్లెస్ ప్యాలెస్‌ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ఈ బిల్లుకు ఎం.పీ. లు అనూహ్య మద్దతు పలికారు. బిల్లును కేవలం 72 మంది ఎం.పీ. లు వ్యతిరేకించగా.. ఏకంగా 780 మంది ఎం.పీ. లు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో గర్భస్రావం రాజ్యాంగబద్ధ హక్కుగా మారిపోయింది. గర్భస్రావాన్ని రాజ్యాంగ హక్కుగా మార్చిన తొలి దేశంగా […]

_d2a6cd8e-1c20-11e7-aa2a-1591876ff7cf Viral

ఒడిశా రాష్ట్రంలో ఘోర విషాదం…!!!

ఒడిశా రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కేంద్రపరా జిల్లా అయిన రాజేంద్ర నగర్ గ్రామానికి చేందిన ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యకి పాల్పడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అంతలోనే వారు మృతు చేందారు. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. విచారణలో ఆ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు. నివాసంలో తండ్రి సిదాం మండల్, తల్లి జయంతి మండల్, కుమారుడు పరిఖిత్ మృతి చెందినట్లు […]