7bgt4image1 Political

రాహుల్ గాంధీ అమేథీ అభ్యర్థిత్వంపై స్మృతి ఇరానీ వ్యాఖ్యలు…

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ రెండు స్థానాల్లో పోటీ చేస్తారన్న ఊహాగానాల మధ్య స్మృతి ఇరానీ ఎన్నికలకు ముందే అమేథీ నుంచి ఓటమిని ప్రకటించినట్లు తేలిందని వ్యాఖ్యానించారు. అమేథీ నుంచి ఒంటరిగా పోటీ చేయాలని రాహుల్‌ కు సవాల్‌ విసిరిన ఆమె.. కాంగ్రెస్‌ అధినేత్రికి దమ్ము, ధైర్యం ఉంటే మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ లేకుండా పోటీ చేయాలని సూచించారు. ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎం.పీ. జైరాం రమేష్ స్పందిస్తూ… స్మృతి ఇరానీ ఏం […]

WhatsApp Image 2024-03-08 at 12.22.56 PM Viral

ప్రముఖ టీవీ నటి మృతి…

ప్రముఖ టీవీ నటి అయిన డాలీ సర్వైకల్ క్యాన్సర్ తో కొన్ని నెలలుగా భాదపడుతుంది. తన ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయాన్నే తుది శ్వాస విడిచింది. కలాష్, హిట్లర్ దీదీ, దేవోన్ కే దేవ్ మహాదేవ్, ఝనక్ వంటి అనేక హిట్ టీవీ షోలలో నటించి ప్రేక్షకులనుంచి మంచి గుర్తింపును, ఆధర అభిమానాలను పొందింది. తన సోదరి అయిన సోహి కూడా కామెర్ల వ్యాదితో గురువారం కన్నుమూసింది. ఒకే సారి ఇద్దరు కూతుర్లు మరణించడంతో కుటుంబం సభ్యులు […]

WhatsApp Image 2024-03-08 at 8.35.39 AM Political

తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్ర…

గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో జనసేన పార్టీ పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజలూ విసిగిపోయారని తెలిపారు. వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేందుకు తెలుగు ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీలను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.

th (2) Uttar Pradesh

వారణాసి పర్యటనలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్…

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం వారణాసి చేరుకున్నారు. సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మార్చి 07 న రెండు రోజుల పర్యటన కోసం వారణాసి వచ్చారు. చందౌలీలో వారణాసి క్లస్టర్‌ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత రోహనియా కార్యాలయంలో క్లస్టర్ కార్మికులతో కూడా కేంద్ర మంత్రి సమావేశమయ్యారు.

BB1hdzlW Exclusive

REL చైర్‌పర్సన్ రష్మీ సలుజాను డీబోర్డ్ చేసిన ఎయిర్ ఇండియా…

రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్ చైర్‌పర్సన్ రష్మీ సలూజాను మార్చి 5న ఢిల్లీ విమానాశ్రయంలో లండన్‌కు వెళ్లే విమానంలో సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఎయిర్ ఇండియా డిబోర్డ్ చేసింది. వ్రాతపూర్వక హామీ మేరకు ఆమెను తదుపరి విమానంలో సర్దుబాటు చేశారు. ఎయిర్ ఇండియా ప్రతినిధి, సలుజా పేరు చెప్పకుండా షెడ్యూల్ చేసిన పుష్‌బ్యాక్‌కు ముందు సిబ్బంది సభ్యులతో కొంత వాగ్వాదం కారణంగా కెప్టెన్ సలహా మేరకు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడిని ఆఫ్‌బోర్డ్ చేసినట్లు చెప్పారు. రెలిగేర్‌ కి […]

WhatsApp Image 2024-03-07 at 5.33.59 PM Trending News

పరిశ్రమలలో ప్రమాదాలపై అవగాహాన సదస్సు…

వివిధ కర్మాగారాల్లో అనుకోకుండా ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా వాటి నివారణకు చర్యలు తీసుకునే విధంగా సకల ఏర్పాట్లను పరిశ్రమల శాఖల యజమానులు సిద్ధంగా ఉంచుకోవాలని ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ డి. రాధాకృష్ణ చెప్పారు. కాకినాడ నగరంలో జిల్లాలో పరిశ్రమలలో ప్రమాదాలు జరిగినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర విపత్తుల సంస్థలు ఆధ్వర్యంలో వివిధ శాఖల సహకారంతో పలుచోట్ల మాక్డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా కాకినాడలోని ఎన్సీఏస్ స్టోరేజ్, […]

WhatsApp Image 2024-03-07 at 6.05.21 PM Culture

విభూది శివలింగము…!!!

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడకు చెందిన సూక్ష్మ కళాఖండల సృష్టికర్త ఆరిపాక రమేష్ బాబు విభూది తో అతి చిన్న శివలింగాన్ని చెక్కడమే కాకుండా రెండున్నర అంగుళాల ఎత్తు లో త్రిశులము ఒక సెంటి మీటరు పరిమాణము లో ఢమరుకం తయారు చేశారు. ఈ శివలింగం ఎత్తు 2.25 అంగుళాలు, వెడల్పు 1.25 అంగుళాలు మరియు బరువు 32 గ్రాములు అని రమేష్ తెలిపారు. శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రేహ్మేంద్ర స్వామి వారు కడపజిల్లాలో స్వయంగా […]

WhatsApp Image 2024-03-07 at 4.55.49 PM Political

ఎన్నికల ప్రచారంలో దాడిశెట్టి తనయుడు…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవ్వడంతో అన్ని పార్టీ వర్గాలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అదేంవిదంగా వై.సీ.పీ. పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తనయుడు శంకర్ తుని పట్టణంలో 25 వ వార్డు లోని రామ కృష్ణ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. చైర్ మెన్ ఏలూరు సుధారాణి, నియోజవర్గ యువత అధ్యక్షులు ఏలూరు బాలు ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి వెళ్లి వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ […]

WhatsApp Image 2024-03-07 at 2.23.48 PM Kakinada

సామర్లకోట కెనాల్ ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలి… -పౌరసంక్షేమసంఘం-

కాకినాడ సామర్లకోట జాతీయ రహదారికి ఇరువైపులా వున్న ఉప్పుటేరుకు వెళ్ళే కాలువ మార్గాల ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. 2005లో పూర్వ ఎమ్మెల్యే ముత్తా గోపాలకృష్ణ జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడిన సందర్భంగా కాకినాడ సామర్లకోట కెనాల్ ప్రక్షాళనకు చర్యలు గత ఇరవై ఏళ్లుగా చేపట్టిన దాఖలాలు లేవన్నారు. గుర్రపుడెక్క పారిశుద్ధ్యచెత్త డెబ్రిస్ తుప్పలు, కెనాల్ గట్ల ఆక్రమణలు, రియల్ ఎస్టేట్ మాఫియా, అడ్డగోలుగా రోడ్డు పొడవునా కాలువపై నిర్మించిన […]