BB1jslfo Viral

సస్పెన్షన్‌కు గురయిన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…

రాష్ట్ర బడ్జెట్‌ చర్చలపై మాట్లాడేందుకు స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ ఎక్కువ సమయం నిరాకరించడంపై ట్రెజరీ బెంచ్‌లు మరియు ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీవ్ర వాగ్వివాదానికి దిగడంతో పంజాబ్ అసెంబ్లీలో రచ్చ సాగింది. పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా తన ప్రసంగాన్ని పూర్తి చేయడానికి అనుమతించాలని స్పీకర్‌ను కోరుతూ కాంగ్రెస్ సభ్యులు సభ వెల్‌లోకి దూసుకెళ్లడంతో, సంధ్వన్ అబోహర్ ఎమ్మెల్యే సందీప్ జాఖర్ మినహా సభలో ఉన్న కాంగ్రెస్ శాసనసభ్యులందరి పేర్లను పేర్కొని, మిగిలిన […]

R Crime

నల్లపాడు సి.ఐ. పై సస్పెన్షన్ వేటు…

గుంటూరు జిల్లాలో నల్లపాడు స్టేషన్ లోని సీ.ఐ. రాంబాబు పై సస్పెన్షన్ వేటు పడింది. గుంటూరు మండలం వెంగలాయ పాలెం గ్రామంలోని ఓ స్థలం వివాదం నేపథ్యంలో ఒక వర్గం వారు ఇటీవల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం అతనిపై ఉన్నతాధికారులు విచారణ చేశారు. ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలపై అధికారుల నివేదిక మేరకు ఐ.జి. పాల రాజు సస్పెండ్ చేశారు. ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఈ విషయంపై పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ […]

WhatsApp Image 2024-03-07 at 12.00.41 PM Kakinada

గోపాలమిత్రలకు కనీసవేతనం 26వేలు చెల్లించాలని… -సి.ఐ.టి.యు.-

గ్రామీణ ప్రాంతాలలో పాడి రైతులకు సేవలు అందించే గోపాల మిత్రలకు ఉద్యోగభద్రత కల్పించి, కనీస వేతనం 26,000 చెల్లించాలని డిమాండ్ చేస్తూ మార్చి 11 కాకినాడ కలక్టరేట్ ధర్నా జయప్రదం చేయాలని సి.ఐ.టి.యు. కార్యాలయంలో జరిగిన నాయకత్వ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సి.హెచ్. రాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ… 2019 నుండి ఏ.ఐ. ఇన్సెంటివ్స్ చెల్లించడం రాష్ట్ర ప్రభుత్వం మానేసిందని అన్నారు. పక్క రాష్ట్రం తెలంగాణాలో […]

OIP (2) Political

అమిత్ షాతో చంద్రబాబు భేటీ…

భారత జనతా పార్టీతో పొత్త పై ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. ఢిల్లీ చేరుకొన్న తరువాత రాత్రి 9 గంటలకు అమిత్ షాతో భేటీ అవుతారని తెలిపారు. పొత్తు అంశాలపై చర్చించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే ఏ.పీ. లోని బీ.జే.పీ. నేతలు పురందేశ్వరి, సోము వీర్రాజుతో  జే.పీ. నడ్డా చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. టీ.డీ.పీ. […]

BB1jqAcm Viral

రైడర్‌లను ఆకర్షించిన ఆక్వాటిక్ బ్లూ లైట్, చేపల చిత్రాలు…

కోల్‌కతాలోని భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున మెట్రో సొరంగంలో అలంకరించిన చేపల స్పెషల్ లైట్ ఎఫెక్ట్స్ మరియు పెయింటింగ్‌లు హుగ్లీ నది దిగువన ప్రారంభ యాత్రలో రైడర్‌లకు వాస్తవిక అనుభూతిని ఇచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం కోల్‌కతా మెట్రో యొక్క ఎస్ప్లానేడ్-హౌరా మైదాన్ సెక్షన్‌ను నదిలోంచి ప్రారంభించారు మరియు 200 మందికి పైగా పాఠశాల పిల్లలు మరియు అతనితో పాటు కొంతమంది నిర్మాణ కార్మికులతో ఇంటరాక్ట్ చేస్తూ ప్రారంభ రైలులో ప్రయాణించారు. రైలు సొరంగం యొక్క […]

maxresdefault Viral

ప్రత్తిపాడు నూతన సచివాలయం ప్రారంభం…

 ప్రత్తిపాడు మండలం గజ్జనపూడిలో జగన్ ప్రభుత్వం నిర్మంచిన నూతన గ్రామ సచివాలయం ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్తానిక ఎం.ఏల్.ఏ. పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ విచ్చేసారు. తొలత ఆయన ప్రజ్వలన వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామ, వార్డు సచివాలయలు నిర్మంచి ప్రజలకు ఇంటింటికి అనేక సేవలను అందిచారని కొనియాడారు. మళ్లి జగన్ ప్రభుత్వాన్నే అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో […]

WhatsApp Image 2024-03-07 at 8.58.56 AM Political

ఎన్నికల బరిలో …ఇండిపెండెంట్‌గా…

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కన్నబాబు వైకాపా అభ్యర్థి అయితే ఓటమి ఖాయం …. సీటు కోల్పోవడం పై అధిష్టానం ఆలోచన చేయాలి…. నిస్వార్థ సేవలు అందిస్తూ నియోజక వర్గం ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్న తన అభ్యర్థనను పరిశీలించాలని రమ్య హాస్పిటల్ అధినేత,పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ డాక్టర్ పితాని అన్నవరం వైకాపా అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ మిధిన్ రెడ్డికి కాకినాడ రూరల్ నియోజక వర్గ ప్రజల […]

AA1m9t0h Viral

ఢిల్లీలో పేద ప్రజల పరిస్థితులపై ధ్వజమత్తిన ఎల్‌.జీ. …

ఈశాన్య ఢిల్లీలోని షహదారాలోని ఒక కాలనీలో ప్రజలు నివసిస్తున్న దుర్భర పరిస్థితులపై లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా బుధవారం ధ్వజమెత్తారు. ఇతర ప్రాంతాలలో ఇలాంటి సమస్యలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దృష్టికి తీసుకెళ్లిన ఒక రోజు తర్వాత ఈ సమస్యలు బయట పడ్డాయి. సక్సేనా మైక్రోబ్లాగింగ్ సైట్ Xలో షహదారాలోని కలందర్ కాలనీని సందర్శించిన చిత్రాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ… ప్రజలు “దయనీయమైన పరిస్థితులలో” జీవిస్తున్నారని చెప్పారు. ఏ.ఏ.పీ. ప్రభుత్వం నుంచి తక్షణ స్పందన లభించలేదన్నారు. మంగళవారం […]

WhatsApp Image 2024-03-07 at 8.18.35 AM Exclusive

హాస్టల్ అభివృద్ధికి సహకరించండి…

కాకినాడ స్థానిక బాలాజీ చెరువు సెంటర్ వద్ద ఉన్న ప్రభుత్వ అంబేద్కర్ బాయ్స్ హాస్టల్ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం అయన హాస్టల్ ప్రాంగణంలో జరుగుతున్న పలు నిర్మాణాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ హాస్టల్ లో విద్యను అభ్యసించిన విద్యార్థులు ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారని గొప్ప గొప్ప పదవులను సైతం చేపట్టారని ఇటువంటి హాస్టల్ను భావితరానికి అందించేందుకుగాను చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో […]