ఆర్.పి.ఐ. ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం…
శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని, మహిళలపై అత్యాచారాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ బహిరంగ సభ ఎల్విన్ పేట అంబేద్కర్ విగ్రహం వద్ద కాశి శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబెడ్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిట్టా వర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన […]









