th (1) Political

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీ.ఏ.ఏ. రద్దు చేస్తాం… -పవన్ ఖేరా-

లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పౌరసత్వ సవరణ చట్టం 2019 రద్దు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా బుధవారం నొక్కి చెప్పారు. గత ఏడాది మే నుంచి జాతి కలహాలు జరుగుతున్న మణిపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించకపోవడంపై ఆయన మండిపడ్డారు. గౌహతిలో విలేకరుల సమావేశంలో ఖేరా మాట్లాడుతూ… 1971 నాటి కట్-ఆఫ్ తేదీ అస్సాంకు పవిత్రమైనది అని అన్నారు. అస్సాం ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ నుండి అస్సాంలోకి ప్రవేశించే వ్యక్తులకు […]

WhatsApp Image 2024-03-06 at 4.01.23 PM Exclusive

శ్రీ విఘ్నేశ్వర మోడ్రన్ రైస్ మిల్ లో విజిలెన్స్ తనిఖీలు…

పీ.డీ.ఎస్. బియ్యం దారి మళ్లింపుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలంలోని తాపేశ్వరం గ్రామమునందలి శ్రీ విఘ్నేశ్వర మోడ్రన్ రైస్ మిల్ ను విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లయ్స్ అధికారులతో తనిఖీ చేసారు. సదరు మిల్లు నందు మండపేట మండలములోని వెలగతోడు గ్రామానికి చెందిన ఏరుబండి సురేష్, తండ్రి పుల్లయ్య బి 120 కేజీల బియ్యాన్ని రైస్ మిల్లులో విక్రయించడానికి తీసుకొనివచ్చి అన్‌లోడ్ చేస్తున్నప్పుడు అతనిని అదుపులోకి తీసుకున్నారు. […]

WhatsApp Image 2024-03-06 at 4.05.09 PM Exclusive

కాకినాడ రూరల్ నుండి స్వతంత్రుడిగా పోటీ… -డాక్టర్ అన్నవరం-

ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రమ్య ఆసుపత్రి అధినేత డాక్టర్ పితాని అన్నవరం చెప్పారు. ప్రస్తుతం కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న కురసాల కన్నబాబుకు టికెట్ కేటాయిస్తే ఓడిపోతాడంటూ తన వద్ద కార్యకర్తలు చెప్తున్నారని వెల్లడించారు. గాంధీ నగర్లో ఉన్న తన రమ్య ఆసుపత్రిలో విలేకరులతో డాక్టర్ అన్నవరం సమావేశాన్ని నిర్వహించారు. తాను కాకినాడ రూరల్లో తన పితాని అన్నవరం చారిటబుల్ ట్రస్ట్ […]

WhatsApp Image 2024-03-06 at 5.46.34 PM Exclusive

విద్యార్థులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఎగ్జామ్ పాడ్స్ పంపిణీ…

సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా శంఖవరం మండలంలోని పెద్దమల్లాపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎగ్జామ్ పాడ్స్ పంపిణీ చేయడం జరిగింది. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో కలిసి పాడ్స్ ను విద్యార్థులకు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ… పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు సహాయకారిగా ఉండాలని పాడ్స్ అందజేసినట్లు వివరించారు. తమకు తగిన వేదిక కల్పించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, […]

delhi-police-receives-817-calls-on-its-helpline-regarding-lockdown-in-24-hrs-2020-05-01 Viral

ప్రధాని వ్యతిరేక పోస్టర్లపై ఎఫ్ఐఆర్ నమోదు…

ప్రధాని నరేంద్ర మోదీపై, ఆయన కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోస్టర్ల ఫిర్యాదుపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ ఈ ఫిర్యాదును దాఖలు చేసిందని తెలిపారు. తుగ్లకాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు వేసినట్లు తమకు ఫిర్యాదు అందిందని పోలీసులు తెలిపారు.ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజులకే […]

WhatsApp Image 2024-03-06 at 3.31.25 PM Viral

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి…

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరి 29 వ తేదీన పెళ్లి చేసుకున్న వదువువరులిద్దరూ షామీర్ పేటలో రిసెప్షన్ కాగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. రోడ్డుపై ఉన్న లారీని వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ అల్వాల్‌ కు చెందిన నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య, బాలకిరణ్ తల్లిదండ్రులు లక్ష్మి, రవికుమార్ సహా మరో బాలుడు […]

WhatsApp Image 2024-03-06 at 1.54.47 PM Exclusive

చంద్రమౌళి కి టీ.డీ.పీ. లో ఉన్నత పదవి…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పెద్దాపురం నియోజకవర్గ నాయకులు గుణ్ణం చంద్రమౌళికి తెలుగు దేశం పార్టీ రాఊ కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఇందుకు సంభందించి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు బుధవారం ఆదేశాలను జారీ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తన సేవలను గుర్తించి ఈ పదవిని ఇచ్చినందుకు ఆనందనియమని తెలిపారు. టీ.డీ.పీ. బలోపేతం అయ్యేందుకు, పార్టీ సంస్థాగత కార్యక్రమాలు విజయవంతానికి కృషి చేస్తానని ఈ సందర్బంగా […]

OIP (1) Political

ఎన్నికలకు సిద్దమవుతున్న టీ.డీ.పీ., వైఎస్సార్‌సీపీ పార్టీలు…

గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో తమ గెలుపు అవకాశాలను పదిలం చేసుకునేందుకు అధికార వై.ఎస్.ఆర్‌.సీ.పీ., ప్రతిపక్ష తెలుగుదేశం రెండూ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 1952లో గుంటూరు లోక్‌సభ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. అయితే గత రెండు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో టీ.డీ.పీ. బలమైన పట్టును కొనసాగించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, కాంగ్రెస్ ఓటర్లను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో వైఎస్సార్సీ విఫలమైంది. గత రెండు ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో టీ.డీ.పీ. చేతిలో ఓడిపోయింది. […]

th Political

బీజేపీలో చేరనున్న కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి…

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యాయ మంగళవారం రాజీనామా చేసినట్లు వెళ్లడించారు. గురువారం బీ.జే.పీ. లో చేరబోతున్నట్లు ఈ సందర్బంగా ఆయన ప్రకటించారు. తాను ఒక వారం పాటు పార్టీతో టచ్‌లో ఉన్నానని ప్రస్తుతానికి తనతో సంబంధం కలిగి ఉంటానని పేర్కొన్నాడు. గంగోపాధ్యాయ మాట్లాడుతూ… ప్రధాని మోదీ కష్టపడేవాడు మరియు చాలా మంచి వ్యక్తి అని అభివర్ణిస్తూ… దేశ ప్రగతికి పాటుపడుతున్నారని కొనియాడారు. ఈ క్రమంలోనే బీ.జే.పీ. లో చేరాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. ఇక్కడ తృణమూల్‌తో […]

BB1jp4E2 Exclusive

మొట్టమొదటి నీటి అడుగు మెట్రోను ప్రారంభించిన ప్రధాని మోదీ…

భారతదేశపు మొట్టమొదటి నీటి అడుగున మెట్రో సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఇది ఇంజనీరింగ్ యొక్క అద్భుతం అన్నారు. హౌరా మైదాన్-ఎస్ప్లానేడ్ విభాగం, మెట్రోపాలిటన్ రవాణా నెట్‌వర్క్‌కు అదనంగా ఉంటుందని, ఇది ఒక ముఖ్యమైన నది కింద భారతదేశం యొక్క మొదటి మెట్రో సొరంగంగా ప్రశంసించబడిందని అన్నారు. 2023 ఏప్రిల్‌లో ట్రయల్ జర్నీ పూర్తి చేయడంతో కోల్‌కతా మెట్రోకు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందన్నారు. నీటి మట్టానికి 32 మీటర్ల […]