OIP (33) Political

9 రోజుల పాటు భారత్ దర్శన్ లో ప్రధాని మోదీ…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 4 నుండి తొమ్మిది రోజుల పాటు భారత్ దర్శన్ లో ఉంటారరని మార్చి 12 నాటికి కనీసం 10 రాష్ట్రాలు మరియు జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాన్ని సందర్శించనున్నారని తెలిపారు. మార్చి 12 మరియు 13 తేదీల్లో J&K పర్యటనను పూర్తి చేసిన తర్వాత భారత ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికలు. తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, J&K, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ మరియు రాజస్థాన్‌లను […]

BB1jfDIm Viral

జబల్‌పూర్‌లో రైలు కిందపడిన మహిళ…

మధ్యప్రదేశ్‌లోని మదన్ మహల్ రైల్వే స్టేషన్‌లో జబల్‌పూర్‌లో రైలు కిందపడి ఓ మహిళ ఆస్పత్రిలో చేరింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డయింది. అక్కడ బాలిక పరిగెడుతూ కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆమె శ్రీధం ఎక్స్‌ప్రెస్ కోచ్ లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఆమె కాళు జారడంతో కదులుతున్న రైలు కిందకు జారి ప్లాట్‌ఫారమ్‌పై పడింది. ఆమెను చూసి ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న వ్యక్తులు ఆమెను రక్షించేందుకు పరుగులు తీశారు. రైలు కిందకు దూసుకెళ్లిన మహిళ భోపాల్‌కు వెళ్లే […]

WhatsApp Image 2024-03-04 at 7.42.20 AM (2) Political

ధర్మపురి అరవింద్ vs బండి సంజయ్…

ఎన్నికలు సమీపిస్తుడడంతో రాజకీయ పార్టీల్లో మాటల యుద్ధాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇదే కోవలో బండి సంజయ్‌ ను డైరెక్టుగా ధర్మపురి అరవింద్ విమర్శించారు. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తొలగించడం వల్లే బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అంటే నేను ఒప్పుకోనని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. 2019లో బీ.జే.పీ. 4 లోక్ సభ సీట్లు గెలిచినప్పుడు బండి సంజయ్ అధ్యక్షుడు కాదని అన్నారు. బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాకే నాగార్జునసాగర్, మునుగోడు ఎన్నికల్లో ఓడిపోయాం అని హేళన చేసారు. […]

WhatsApp Image 2024-03-04 at 7.42.20 AM (1) Political

జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు…

జనసేనలోకి వై.సీ.పీ. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చేరుతున్నారని నిర్ణయం తీసుకున్నట్లు వెళ్లడించారు. ఇందులో భగంగానే జనసేన అధినేత సవన్ కళ్యన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాయలసీమలో ఉన్న ఒకే ఒక్క బలిజ ఎమ్మెల్యే అయిన తనకు జగన్ టిక్కెట్ నిరాకరించి ఎర్రచందనం స్మగ్లర్‌గా షీట్ ఉన్న విజయానందరెడ్డి అనే సొంత వ్యక్తికి టిక్కెట్ ఇచ్చారని వాపోయారు. తనకు రాజ్యసభ ఇస్తామని ప్రచారం చేసి చివరికి మరో రెడ్డి సామాజికవర్గ నేతకు ఇచ్చారన్నారు. త్వరలో […]

WhatsApp Image 2024-03-03 at 10.07.05 PM Education / Career

కాకినాడలో ఘనంగా జె.వి.వి. సైన్స్ అవార్డ్స్ కార్యక్రమం…

విద్యార్థులు తమ‌జ్ఙాన సంపదను పెంచుకోవాలంటే, అందరితోనూ పంచంకోవాలని ముఖ్య వక్త ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జె.ఎన్.టి.యు.కె. ప్రొఫెసర్ మురళీకృష్ణ కోరారు. జెవివి సైన్స్ అవార్డ్స్ కార్యక్రమాన్ని కాకినాడలో జె.ఎన్.టి.యు.కె. నందు ఘనంగా ఏర్పాడుచేసారు. ఈ కార్యక్రమం జిల్లా జె.వి.వి. అధ్యక్షులు కె.ఎమ్.ఎమ్.ఆర్.ప్రసాద్ అధ్యక్ష వహించారు. ఈ సందర్బంగా మురళీకృష్ణ మాట్లాడుతూ… మొట్టమొదటి శాస్త్రవేత్త పిల్లవాడు అని , బాల్యం నుండి పిల్లలలో ఉదయించే ఎన్నో ప్రశ్నలే వారిని శాస్త్రవేత్తలు గా మారుస్తాయన్న అబుల్ కలాం వ్యాఖ్యలను […]

WhatsApp Image 2024-03-04 at 7.15.34 AM (1) Viral

దర్శకుడు క్రిష్ డ్రగ్స్ టెస్ట్ నెగెటివ్…

ఇటీవల రాడిసన్ హోటల్‌కు డ్రగ్స్ కేసులో అరిస్ట్ అయిన ప్రముఖ దర్శకు క్రిష్‌కు ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. పోలీసుల ముందు హాజరైన ఆయన తన బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను ఇచ్చారు. వాటిని పోలీసులుల్యాబ్ కి పంపించి టెస్ట్ లు చేయించగా యూరిన్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని తేలింది. బ్లడ్ శాంపిల్ టెస్టు రావాల్సి ఉంది. అయితే రెండు భిన్నంగా వచ్చిన సందర్భాలు తక్కువని చెబుతున్నారు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని తన […]

WhatsApp Image 2024-03-04 at 7.15.33 AM Political

నువ్వు సిద్ధం అంటే మేమూ సిద్ధమే…

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో జనసేన తెలుగుదేశం తొలి జాబీతాన్ని విడుదలచేసింది. అందులో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా లోకం మాధవిని ప్రకటించారు.ఈ సందర్బంగా బోగాపురం జనసేన కార్యాలయలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… ఇది మనం చేసుకున్న అదృష్టమని పవన్ కళ్యాణ్ నోటివెంట మొదటి పేరు నెల్లిమర్ల నియోజకవర్గం రావడం ఇప్పటివరకు మనం చేసిన కష్టం యొక్క ఫలితమే అని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ […]

03062021183253n70 Political

భోపాల్ నుంచి టికెట్ పై ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యలు…

భోపాల్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎం.పీ. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఏప్రిల్-మే లోక్‌సభ ఎన్నికల్లో తనను పోటీ చేయకూడదనే పార్టీ నిర్ణయంపై ఆదివారం స్పందించారు. గతంలో తన మాటల ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీ నిరాస వ్యక్తం చేసారని తాను మరిచిపోలేనని అన్నారు. బీ.జే.పీ. నిర్ణయంపై ఇండియా టుడే టీవీతో ఆమె మాట్లాడుతూ… నేను ఇంతకు ముందు టిక్కెట్‌ కోరలేదు ఇప్పుడు కూడా కోరడం లేదని తెలిపారు. గత ప్రకటనల్లో కొన్ని పదాలను ఉపయోగించడం వల్ల […]

OIP (32) Exclusive

చమురు సహజవాయువు దోపిడీని ఎదుర్కోవాలి… -పౌర సంక్షేమ సంఘం-

ఆయిల్ చమురు సహజ వాయువు నిక్షేపాల రిగ్గింగ్ కారణంగా సముద్ర భూభాగంలో వేటవృత్తి ద్వారా మత్స్యసంపద ఆదాయం కోల్పోయిన 55వేల మంది మత్స్యకారులకు గత 14ఏళ్ల నుండి నెలకు రు.11వేల ఆర్థిక సహాయంగా ఓ.ఎన్.జి.సి. పదివేల కోట్లు పంపిణీ చేసింది. అయితే తూర్పు తీరం నుండి ఈశాన్యం వైపుగా ఉప్పలంక, కాకినాడ, ఏటిమోగ, దుమ్ములపేట, శంతన పురి కాలనీ మొదలు తీరంలోని సూర్యారావు పేట ఉప్పాడ వరకు వేటపై ఆధారపడి జీవిస్తున్న 25వేల మంది పైబడిన మత్స్యకారుల […]

WhatsApp Image 2024-03-03 at 6.10.23 PM Viral

పేదల గుడిసెలకు ఇళ్ల పట్టాలు ఇవ్వండి… -సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు-

కాకినాడ జిల్లాలో 40 సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని వారందరికీ ఎన్నికల లోపు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సి.పి.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం రూరల్ చిత్రాడ శాఖ మహాసభ ఈ బీసీ కాలనీ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పిఠాపురం కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తాటిపాక మధు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గృహాలు […]