WhatsApp Image 2024-03-02 at 4.40.45 PM Exclusive

డి.ఎం.ఇ. కి వినతి పత్రం ఇచ్చిన శానిటేషన్ వర్కర్లు…

జి.జి.హెచ్. శానిటేషన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని చేస్తున్న పోరాటం 28వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా డీ.ఎం.ఈ. నీ శానిటేషన్ వర్కర్ల, నాయకత్వం, సి.ఐ.టి.యు. నాయకత్వం కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సి.హెచ్. విజయ్ కుమార్, మాట్లాడుతూ… కృష్ణ కన్స్ట్రక్షన్స్ అనే కాంట్రాక్టర్ కార్మికులకు న్యాయపరంగా చట్ట ప్రకారంగా ఇవ్వవలసిన పి.ఎఫ్. ను కట్ చేసి యజమాని […]

WhatsApp Image 2024-03-02 at 4.41.18 PM Political

కాకినాడ రూరల్ సీటును శెట్టిబలిజలకే కేటాయించాలి…

కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సీటును రాజకీయ ప్రధాన పార్టీలన్నీ ఆ నియోజకవర్గంలో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన శెట్టిబలిజ సామాజిక వర్గీయులకే కేటాయించాలని శెట్టిబలిజ జన జాగృతి సేవా సంఘం, బీ.సీ. వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా డిమాండ్ చేశాయి. ఈ మేరకు వారు కాకినాడలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. శెట్టిబలిజ జన జాగృతి సేవా సంఘం అధ్యక్షుడు రాయుడు నాగేశ్వరరావు, బీ.సీ. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసం శెట్టి భీమరాజు, సేవా సంఘం ప్రధాన కార్యదర్శి […]

chai Exclusive

సోషల్ మీడియాలో హల్ హల్ చేస్తున్న బిల్ గేట్స్ చాయ్వాలా కామిక్…

మైక్రోసాఫ్ట్ మాజీ సీ.ఈ.ఓ. బిల్ గేట్స్ తన భారత పర్యటనను ఖచ్చితంగా ఆస్వాదిస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యేందుకు టెక్ బిలియనీర్ భారత దేశానికి వచ్చారు. ఈవెంట్‌లో పాల్గొనడానికి ఆహ్వానించబడిన విదేశీ అతిథులలో బిల్ గేట్స్ ఒకరు. భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత, నాగ్‌పూర్‌లోని రవీంద్ర నాథ్ ఠాగూర్ మార్గ్‌లో రోడ్‌సైడ్ స్టాల్ నడుపుతున్న ప్రముఖ టీ విక్రేత డాలీ చాయ్‌వాలా […]

WhatsApp Image 2024-03-02 at 4.40.45 PM Education / Career

విద్య హక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలి… -న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు-

పేదలకు అందాల్సిన విద్య దూరం అవుతోందని అందువల్ల విద్యాహక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలని పౌరహక్కుల పోరాట నేత, న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు అన్నారు. శనివారం కాకినాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో విద్యార్థుల సాధన కొరకు పి.టి.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో అవగాహన సదస్సును రాష్ట్ర అధ్యక్షుడు కొల్లపు వేణు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ సుబ్బారావు మాట్లాడుతూ… దేశంలో అన్ని రాజ్యాంగ ప్రకారం నడుచుకుంటే విద్య మాత్రం ఎందుకు రాజ్యాంగం ప్రకారం నడుచుకోలేదంటూ ప్రశ్నించారు. విద్యార్థుల […]

WhatsApp Image 2024-03-02 at 4.40.28 PM Exclusive

తీర ప్రాంత మత్స్యకారులందరికీ పరిహారం అందించాలి…

లీగల్ సర్వీస్ కమిటీ సూచన మేరకు తీర ప్రాంతంలో ఉన్న 69 గ్రామాలకే కాకుండా ఉప్పలంక, పగడాల పేట నుండి కోనపాప పేట వరకు ఉన్న మత్స్యకర గ్రామాలన్నింటికీ పరిహారం అందించాలని ది కాకినాడ మెరైన్ ఫిషర్మెన్ మల్టీపర్పస్ వర్కర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడు వరిపల్లి సత్యనారాయణ స్వామి తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకుగాను స్వామి కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ… తీర ప్రాంతంలో 69 మత్స్యకార […]

BB1jcJ4F Trending News

బిల్ గేట్స్ ఐ.టీ. మినిస్టర్ అశ్విని వైష్ణవ్‌ తో భేటీ…

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ భారత దేశ కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలుసుకున్నారు. భారతదేశం యొక్క AI పర్యావరణ వ్యవస్థ మరియు వ్యవసాయం, విద్య మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దానిని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి మాట్లాడారు. ఈ సందర్బంగా బిల్ గేట్స్ మాట్లాడుతూ… భారతదేశ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు అద్భుతమైన నమూనా అని పేర్కొన్నారు.సమ్మిళితమైన మరియు బలమైన డిజిటల్ […]

WhatsApp Image 2024-03-02 at 3.59.32 PM Political

వై.సీ.పీ. కి షాక్ ఇచ్చన నెల్లూరు ఎం.పీ. …

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో వై.సీ.పీ. పార్టీ ఎం.పీ. టిక్కెట్ ఇచ్చినా ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగు దేశం పార్టీలోకి చేరిపోయారు రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. నెల్లూరు లో జరిగిన కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు ఆయనకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డితో పాటు మాజీ మంత్రి అనిల్ కుమార్ బాబాయ్ రూప్ కుమార్ తో పాటు జిల్లాకు చెందిన వందల మంది స్థానిక […]

Hyderabad-Job-Mela-at-Nampally-on-Wednesday-2 Education / Career

బెస్ట్ కెరీర్స్ ఇండియా, కాకినాడ వారి ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా…

బెస్ట్ కెరీర్స్ ఇండియా, కాకినాడ వారి ఆధ్వర్యంలో ఈనెల 5 వ తేదీన 500 కు పైగా ఉద్యోగ అవకాశాలతో బెస్ట్ కెరీర్స్ ఇండియా ఆఫీస్, గాంధీనగర్ రైతు మార్కెట్ దగ్గర, నడురివారి వీధి, కాకినాడ నందు మినీ జాబ్ మేళా నిర్వహిస్తునారు. జాబ్ మేళాలో పాల్గొనే కంపనీలు: ఆక్సిస్ బ్యాంక్, ఒప్పో మొబైల్స్, ముత్తూట్ ఫైనాన్స్, అపోలో ఫార్మసీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్ లైఫ్ కంపెనీలతో జాబ్ మేళా. పదోవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, […]

OIP (30) Crime

తాగడానికి నీళ్లు అడిగితే చంపేస్తారా…? -పవన్ కళ్యాన్-

రాష్ట్రంలో వై.సీ.పీ. దుర్మార్గపు పాలనలో పంచ భూతాలకు కూడా పార్టీ రంగులు పూయడం చాలా దౌర్భాగ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. తాగునీరు కోసం ప్రజలు రాజకీయంగా చోద్యం చూడాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌లో ఉండడం చాలా విచారకరమన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మల్లవరం గ్రామానికి చెందిన గిరిజన మహిళ బానావత్ సమూనిబాయి వాటర్ ట్యాంకర్ వద్ద తాగునీరు తెచ్చేందుకు వెళ్లి ట్రాక్టర్ ఢీకొని మృతి చెందిన ఘటన పై పవన్ స్పందించారు. ప్రతిపక్ష పార్టీలకు […]

BB1j88Lu Movies

వైరల్ ఫోటోపై స్పందించిన యష్…!!!

కే.జీ.ఎఫ్. నటుడు యష్ ప్రస్తుతం గీతూ మోహన్‌ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇటీవల నటుడు ఒక వైరల్ చిత్రం కోసం కొన్ని ముఖ్యాంశాలను షేర్ చేసుకున్నారు. దీనిలో అతను స్థానిక దుకాణం నుండి తన భార్య రాధిక పండిట్ కోసం ఐస్ క్రీంలను కొనుగోలు చేయడం చూడవచ్చు. అతను స్థానిక దుకాణంలో డబ్బా నుండి కొన్ని స్నాక్స్ తీసుకుంటుండగా రాధిక అతని పక్కన ఐస్ క్యాండీని పట్టుకుని ఉండటం కనిపిస్తుంది. ఇద్దరూ సాధారణ […]