WhatsApp Image 2024-02-29 at 2.21.34 PM Political

విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మహాసేన రాజేష్…

డాక్టర్ బీ.అర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికయిన మహాసేన రాజేష్ అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి రానున్న నేపథ్యంలో మహాసేన రాజేష్ పై అసంతృప్తి సెగలు ఎక్కువగా ఉండటంతో అయినవిల్లి సెంటర్ మరియు విఘ్నేశ్వర స్వామి ఆలయం చుట్టూ భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటులు చేసినట్లు అధికారులు తెలిపారు.

maxresdefault (10) Viral

జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం…

జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్తానిక జమ్హారా-కర్మతాండ్లోని కల్హరియా దగ్గర రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందగా పెద్ద సంఖ్యలో ప్రయానికులకు తీవ్ర గాయలు అయ్యాయు. సమాచారం అందడంతో రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి హుటాహుటీన చేరుకున్నారు. ఆంగ్ ఎక్స్ ప్రేస్ రైల్లో మంటలు చెలరేగడంతో అందులో ఉన్న ప్రయాణికులు రైలు నుంచి దూకడంతో బెంగళూరు – భాగల్పూర్ ఎక్స్ప్రెస్ […]

big-number-of-tdp-jsp-workers-joining-ycp-due-to-that-group_b_2509200938 Political

తెలుగు దేశం పార్టీలోకి యిన్నమూరి ప్రదీప్ చేరిక…

తెలుగు దేశం పార్టీలోకి యిన్నమూరి ప్రదీప్ నారా చంద్రబాబు సమక్షంలో చేరారు. వై.ఎస్.ఆర్.సీ.పీ. నాయకుడు, రాజమండ్రి ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఉన్నమూరి ప్రదీప్ తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ-జనసేన తొలి బహిరంగ సభలో అధినేత చంద్రబాబు సమక్షంలో టీ.డీ.పీ.లోకి చేరారు. ఈ సందర్బంగా చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా అహ్వానించారు. ఈ సందర్బంగా ప్రదీప్ జగన్ ప్రభుత్రం విదివిధానాలు రాజమండ్రి ఎం.పీ. ప్రవర్తన నచ్చకా ఆ పదవికి రాజీనామా చేసినట్లు వెళ్లడించారు. జరగబోయే ఎన్నకల్లో […]

OIP (26) Viral

వాహనం బోల్త 14 మంది మృతి…

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్థానిక దిండోరిలోని బడ్జార్ ఘాట్ ప్రాంగణంలో ఒక వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దానితో ఆ వాహనంలో ఉన్నవారిలో 14 మంది మృతి చెందారు. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని భాదితులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం షాపురా పోటీస్ స్టేషన్ పరిధిలో జరిగినట్లు తెలిపారు. జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారని […]

WhatsApp Image 2024-02-29 at 7.49.30 AM Political

పెద్దాపురంలో గెలుపెవరిది..? చినరాజప్ప హ్యాట్రిక్ కొట్టేనా ?

పెద్దాపురం నియోజకవర్గ వై.సీ.పీ., టీ.డీ.పీ. అభ్యర్థులెవరో తేలింది. దవులూరు దొరబాబు వై.సీ.పీ., నిమ్మకాయల చినరాజప్ప టీ.డీ.పీ. బరిలో దిగుతున్నారు. 2014, 2019లో చినరాజప్ప వరుసగా గెలిచిన విషయం తెలిసిందే. 2014లో చంద్రబాబు ప్రభుత్వంలో హోం మంత్రిగా పని చేశారు. హ్యాట్రిక్ కోసం చినరాజప్ప తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తుండగా… వై.సీ.పీ. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ దొరబాబు ఓట్ల వేటలో ఉన్నారు. బీ.జే.పీ., కాంగ్రెస్ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.

BB1j1C3S Movies

నెట్టింట వైరల్ అవుతున్న ఆర్.జీ.వీ. ఫోటో…

తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన తర్వాత ప్రేక్షకులలో పుకార్లు రేకెత్తాయి. కొద్ది సేపటికే ఈ ఫోటో వైరల్‌గా మారడంతో అభిమానులు కొత్త సినిమా ఏదైనా చేస్తున్నారేమో అని అనుమానాలు వెల్లువడుతున్నాయి. అయితే అధికారికంగా ఏమీ చేయలేదు కానీ వైరల్ ఫోటో ఖచ్చితంగా వారిని ఉత్తేజపరిచింది. వీరిద్దరూ నటించిన సర్కార్ సినిమా సూపర్ హిట్ అయింది. రామ్ గోల్ వర్మ అమితాబ్ బచ్చన్‌తో పోజులిస్తూ, నవ్వుతూ తీసుకున్న […]

BB1iXAcX Political

20 మంది సభ్యుల మంత్రివర్గానికి సన్నాహాలు…

పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ ప్రాంతీయ మంత్రివర్గం ఏర్పాటుకు సంబంధించి మిత్రపక్షాలు మరియు పార్టీ సభ్యులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఈ వారంలో 20 మంది సభ్యుల మంత్రివర్గాన్ని ప్రకటించే అవకాశం ఉందని పాకిస్తాన్ ఆధారిత వార్తా సంస్థ డాన్ నివేదిక తెలిపింది. నవాజ్ మరియు ఆమె పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ క్వైడ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరియు ఇస్తాహ్కామ్ ఈ పాకిస్తాన్ పార్టీ లతో చర్చలు జరిపి సంకేతాలు ఇచ్చారు. […]

WhatsApp Image 2024-02-28 at 5.18.40 PM TECH

మార్చ్ 4వ తేదీన లాంచ్ కానున్న సామంసంగ్ ఎఫ్ 15 5జీ…

ప్రముఖ మొబైల్ కంపెని సామ్ సంగ్ సరికొత్త సిరీస్ ను ప్రవేశపేట్టింది. సామంసంగ్ ఎఫ్ 15 5జీ ని మార్చ్ 4వ తేదీన లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ సిరీస్ లో 6000 ఎం.హెచ్. గల బ్యాటరీ ఉంటుందని తెలిపింది. మీడియాటెక్ డైమన్ సిటీ 6100+ ప్రోసెసర్ ను కలిగుంటుంది. 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్ డేట్ ఇవ్వనున్నట్లు ఈ సంస్థ వెళ్లడించింది. ఈ మొబైల్లో ఎస్.ఏమో.ఎల్.ఈ.డీ. డిస్ప్లే ను తీసుకొచ్చింది.

OIP (25) Political

లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి విజయం తధ్యం… -యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్-

2024 లోక్‌సభ ఎన్నికల్లో భారత కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని, ఎన్నికల తర్వాత ప్రధాని ముఖాన్ని నిర్ణయిస్తామని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ వెల్లడించారు. నవభారత్ నవనిర్మాణ మంచ్ కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’, యుపిలో లీక్ అయిన పేపర్ మరియు సమాజ్ వాదీ పార్టీతో పొత్తుతో సహా పలు అంశాలను వెళ్లడించారు. యూపీలో పొత్తు ఎలా సాగుతోందన్న ప్రశ్నకు రాయ్ […]

akhilesh-yadav Crime

యూపీ అక్రమ మైనింగ్ కేసుపై అఖిలేష్ యాదవ్‌కు సీ.బీ.ఐ. నోటీసులు…

అక్రమ మైనింగ్ కేసులో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీ.బీ.ఐ. సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 29న దేశ రాజధానిలోని ఏజెన్సీ ముందు హాజరు కావాలని యాదవ్‌కు పిలుపునిచ్చారు. సాక్షిగా హాజరు కావాలని అఖిలేష్‌ను కోరారు. సి.ఆర్‌.పి.సి. లోని సెక్షన్ 160 సాక్షుల హాజరు కావాలని అధికారులకు అధికారం ఇవ్వడం కింద యాదవ్‌ కు నోటీసు అందజేయబడింది. 2012-2016 మధ్య కాలంలో హమీర్‌ పూర్‌ […]