hqdefault (4) Trending News

లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు విడుదల చేయాలి…

ప్రభుత్వ అకాడమీ, ప్రామాణికమైన పుస్తకాలు అందుబాటులో లేకపోవడం, పెద్ద పెద్ద ప్రశ్నలు వల్ల సమయం సరిపోక గ్రూప్ టు అభ్యర్థులు ఇటీవల ఫిబ్రవరి 25న జరిగిన గ్రూప్-2 లో అర్హత కోల్పోతారని భయపడుతున్నారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ తెలిపారు. కనీసం ఏ.పీ.పీ.ఎస్.సీ. గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎంపిక విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, వికలాంగుల రిజర్వేషన్ అమలు చేసి, నెగిటివ్ మార్కులను నాలుగు తప్పులకు ఒక మార్కుగా […]

WhatsApp Image 2024-02-28 at 1.08.21 PM Political

టీ.డీ.పీ. కి షాక్ ఇచ్చిన మాజి మంత్రి…!!!

తెలుగు దేశం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. టీ.డీ.పీ. ఉపాధ్యక్షుడు, మాజి మంత్రి, దళితనేత గొల్లిపల్లి సూర్యారావు ఈ రోజు రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వై.సీ.పీ. పార్టీలోకి చేరుతున్నట్లు వెళ్లడించారు. ఈ సందర్బంగా ముందుగా ఆయన విజయవాడలోని ఎం.పీ. కేశినేని శ్రీనివాస్ కార్యలయంలో ఎం.పీ. మితున్ లో సమావేశమయ్యారని తెలిపారు.

R (1) Viral

క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్…

క్యాన్సర్ రోగులకు ముంబైలోని ప్రముఖ క్యాన్సర్ పరిశోధన, చికిత్స సంస్థ సుభవార్త చేప్పింది. క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స తరువాత మళ్లి రెండవసారి క్యాంన్సర్ రోగం రాకుండా నిరోధించేందుకు సరికొత్త చికిత్సను విజయవంతంగా కనుగొన్నట్లు క్యాన్సర్ పరిశోధన, చికిత్స సంస్థ టాటా ఇన్స్టిట్యూట్ వెళ్లడించింది. ఈ టాబ్లెట్లను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వీటి విలువ కేవలం 100 రూపాలు ఉంటాయని తెలిపారు. ఈ టాబ్లెట్లు అతి […]

WhatsApp Image 2024-02-28 at 9.06.43 AM Hyderabad

డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి…

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పేరు హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు. నేడు గచ్చిబౌలి పోలీసుల ఎదుట క్రిష్ విచారణకు హాజరు అవుతారని వెళ్లడించారు. అనంతరం డైరెక్టర్ క్రిష్ కు డ్రగ్స్ పరీక్షలు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. పరీక్షల్లో క్రిష్ డ్రగ్స్ వాడినట్టు నిర్ధారణ అయితే డైరెక్టర్ క్రిష్ ను అరెస్ట్ చేసే అవకాశముందని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

WhatsApp Image 2024-02-28 at 12.05.07 PM Political

వై.సీ.పీ. విషపు ఉచ్చులో జన సైనికులు, వీర మహిళలు పడవద్దు…

ఆంధ్ర రాష్ట్రంలో వై.సీ.పీ. పని అయిపోయిందని ఆ పార్టీ నేతలకు కూడా తెలుసు. అందుకే జనసేన పార్టీ శ్రేణులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని, సోషల్ మీడియా వేదికగా వై.సీ.పీ. నాయకులు రకరకాల కుట్రలు పన్నుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల ఉన్నతిని దృష్టిలో పెట్టుకొని ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… జన […]

WhatsApp Image 2024-02-28 at 10.35.45 AM Kakinada

షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవంలో ద్వారంపూడి…

కాకినాడ సినిమా రోడ్డు సంత చెరువు కనకదుర్గమ్మ ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఇదే సందర్భంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వైకాపా నాయకులు జొన్నాడ చినబాబు తండ్రి జొన్నాడ సూర్య ప్రకాష జన్మదిన దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ ఎత్తున నూతన వస్త్రాల పంపిణీ చేసారు. ఈ సందర్బంగా […]

WhatsApp Image 2024-02-28 at 9.52.05 AM Viral

మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి…

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలయినా నేటికీ మాదిగలకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తూ వస్తున్నాయని ఎం.ఆర్.పి.ఎస్. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ సంజయ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తమకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే విషయంపై పాలక ప్రభుత్వాల కళ్ళు తెరిపించేందుకు మార్చి 7వ తేదీన రావులపాలెంలో మాదిగ రాజకీయ చైతన్య మహాసభ నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కేవలం ఒక ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి మొత్తం మాదిగలను […]

MLA-Dwarampudi-Chandrasekhar-Reddy Viral

మెట్టుదిగిన ద్వారంపూడి…!!!

మత్స్యకారులూ అన్యధా భావించకండి.. ఇవి గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యల అలజడి కి ఎమ్మెల్యే ద్వారంపూడి ఎట్టకేలకు మర్మగర్భంగా పుల్ స్టాప్ పెట్టి మత్స్యకార జాతికి అన్యధా భావించవద్దు అంటూ విజ్ఞప్తి చేశారు. ఈనెల 17వ తేదీన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపణలపై ఖండిస్తూ పొరపాటున నోరు జారి అన్న మాటపై మత్స్యకారులు ఎవరైనా మనస్థాపం చెందినట్లయితే వారు అన్యధా భావించవద్దు అంటూ పేర్కొన్నారు. […]

dc-Cover-q062esvb4t27irc41gb7i9to53-20160521013039.Medi Exclusive

భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనకై రౌండ్ టేబుల్ సమావేశం… -తాటిపాక మధు-

కాకినాడ కు 30 కిలోమీటర్ల దూరాన సముద్ర గర్భంనుండి జనవరి 7న ముడి చమురు ఉత్పత్తి ప్రారంభమయింది. క్రిష్ణా గోదావరి బేసిన్ లో గ్యాస్ తోపాటుగా చమురు ఉత్పత్తి విలువ కొన్ని లక్షల కోట్లకు మించి ఉంటుంది. ఆంధ్ర తీరంలోవున్న చమురు నిక్షేపాలు దేశ ఆర్ధిక వ్యవస్ధ స్వరూపాన్నే మార్చబోతున్నాయి. మన తీర ప్రాంతంలో చమురు ఉత్పత్తి ఆంధ్ర ప్రజల ఆర్ధికాభివృద్ధి కి చాలా కీలకమైనదన్న ముఖ్యంగా కాకినాడ ప్రజలకు జీవనదిలాంటిది అన్ని పరిశ్రమలకు గ్యాస్ పంపిణీ […]