narendra-modi-1543640760 Exclusive

2 వేల రైల్వేస్టేషన్లో ఒకేసారి ఆధునీకరణ  చేయనున్న మోదీ…

భారతదేశంలో సుమారు 2 వేల రైల్వేస్టేషన్లో ఒకేసారి ఆధునీకరణ  చేపట్టడం అనేది  ప్రధానమంత్రి నరేంద్ర హాయ్ మోడీ తీసుకున్న గొప్ప నిర్ణయమని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీ.సీ. సంక్షేమ సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలోని 554 అమృత్ భారత్ స్టేషన్లు మరియు 1500 రైల్వే ఫ్లైఓవర్/అండర్‌పాస్‌ల పునరుద్ధరణతో సహా దేశ వ్యాప్తంగా 2వేల రైల్వే ప్రాజెక్టులకు వర్చువల్ ద్వారా శంకుస్థాపన […]

th Movies

గల్ఫ్ దేశాల్లో నిషేధాన్ని ఎదుర్కొంటున్న ఆర్టికల్ 370 మూవీ…

యామీ గౌతమ్ నటించిన సినిమా ఆర్టికల్ 370 ఇప్పుడు గల్ఫ్ దేశాలలో నిషేధాన్ని ఎదుర్కొంటుంది. దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి కలెక్షన్స్ ఉన్నప్పటికీ, ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ, ఈ ఎదురుదెబ్బ హిందీ చలనచిత్ర పరిశ్రమకు సవాలుగా మారింది. గల్ఫ్ దేశాలలో నిషేధం ఉత్కంఠతను పెంచుతుంది. ప్రత్యేకించి శక్తివంతమైన పర్యాటక పరిశ్రమ మరియు ఈ ప్రాంతంలో భారతీయ సినిమా యొక్క ప్రజాదరణను పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ నిషేధం గల్ఫ్‌లో విడుదల తిరస్కరణను ఎదుర్కొన్న […]

OIF (2) Telangana

కాంగ్రెస్‌లో చేరిన హైదరాబాద్‌ డిప్యూటీ మేయర్‌…!!!

తెలంగాణ రాష్ట్రంలో బీ.ఆర్‌.ఎస్‌. పార్టీకు రాజీనామా చేసిన మరుసటి రోజు గాంధీభవన్‌లో ఏ.ఐ.సీ.సీ. ప్రధాన కార్యదర్శి, పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ దీపా దాస్‌ మున్షీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి అధికార కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… 24 ఏళ్లుగా గులాబీ పార్టీకి సేవలందించిన శ్రీలత, ఆమె భర్త వంటి వారిని పక్కనపెట్టి కొత్తగా చేరిన వారికి బీ.ఆర్‌.ఎస్‌. కీలక పదవులు […]

yamuna-expressway-759 Viral

భోజ్పూర్ చిత్ర పరిశ్రమలో విషాదం…

బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కైమూర్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసు సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో భోజ్పూర్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల్లో భోజ్పురి చిత్ర పరిశ్రమకు చెందిన నలుగురు ప్రముఖులు ఉన్నారని అధికారులు వెళ్లడించారు. నటీమణులు, సింగర్లు ఛోటూ పాండే, సత్యనటీమణులు ఆంచల్, సిమ్రాన్ శ్రీవాస్తవ, ప్రకాశ్ మిశ్రా ఈ […]

OIP (23) Movies

కెప్టెన్ మార్వెల్ నటుడు కెన్నెత్ మిచెల్ విషాదం…

మార్వెల్ యొక్క కెప్టెన్ మార్వెల్ మరియు స్టార్ ట్రెక్ డిస్కవరీ లో తన పాత్రలకు ప్రసిద్ధి చెందిన కెనడియన్ నటుడు కెన్నెత్ మిచెల్ మరణించారు. 49 ఏళ్ల అతను అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ సమస్యల కారణంగా చాలా కాలంనుంచి భాదపడుతున్నాడు ఇటీవల చికిత్స పొందుతూ ఈనెల 24 వ తేదీన మరణించాడు. కెన్నెత్ కుటుంబం ఈ విషయాన్ని Xలో వెళ్లడించింది. అతను ఒలింపిక్ ఆశాజనకంగా, అపోకలిప్స్ నుండి బయటపడిన వ్యక్తిగా, వ్యోమగామిగా, ఒక సూపర్ హీరో తండ్రిగా […]

Will-Jana-Sena-split-anti-government-vote Political

జనసేన తెలుగుదేశం భారీ బహిరంగ సభకు కమిటీల నియామకం…

ఈ నెల 28వ తేదీన జనసేన తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం దగ్గర నిర్వహించే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతంగా నిర్వహించేందుకు ఆరు కమిటీలను నియమించారని జనసేన అధ్యక్షులకు రాజకీయకార్యదర్శి పి.హరిప్రసాద్ వెళ్లడించారు. 1) లాజిస్టిక్స్ కమిటీ: పంతం నానాజీ, షేక్ రియాజ్, వై.శ్రీనివాస్, చన్నమల్ల చంద్రశేఖర్, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్ లను నియమించారు. 2)రవాణా, పార్కింగ్ కమిటీ: తాతంశెట్టి నాగేంద్ర, వాసిరెడ్డి శివప్రసాద్, మైఫోర్స్ మహేశ్, అడ్డాల నాగేశ్వర రావు, గర్భాన […]

177853-ycp Political

వైసీపీలో పలువురు చేరిక…

కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో గిడజాం గ్రామానికి చెందిన పలువురు నాయకులు వై.సీ.పీ. పార్టీలోకి చేరారు. స్తానిక వై.సీ.పీ. కన్వీనర్లతో రౌతలపూడిలో మాజీ ఎం.ఎల్.ఏ. వరుపుల సుబ్బారావు సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారికి పార్టీ కండువా వేసి వారిని సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నకల్లో మళ్లి వై.ఎస్.ఆర్.సీ.పీ. ని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలని అందుకు తగ్గ కృషి మనమందరం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యుడు చిన్న, ఎం.పీ.పీ. […]

3788_job_fair Education / Career

రాజమండ్రిలో ఈనెల 28వ తేదీ మెగా జాబ్ మేళ…

తూర్పు గోదావరి జిల్లాలో లో రాజమండ్రి వీ.ఎల్. పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన జాబ్ మేళ నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి పి. లోకమాన్ తెళ్లడించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… దాదాపు వంద కంపెనీలలో పని చేసేందుకు నాలుగు వేల మంది ఇంటర్వూవ్స్ జరిపి వారిని ఎంపిక చేసుకోబడునని తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

istockphoto-488596704-612x612 Viral

జూ సింహల పేర్ల వివాదంపై త్రిపుర అధికారి సస్పెన్షన్‌…

జూ సింహానికి వరుసగా అక్బర్, సీత అని పేరు పెట్టడంపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో త్రిపుర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వన్యప్రాణి మరియు పర్యావరణ పర్యాటకం ప్రబిన్ లాల్ అగర్వాల్‌ను సస్పెండ్ చేసింది. ఈ పేర్లు మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని వీ.హెచ్‌.పీ. కలకత్తా హైకోర్టుకు ఫిర్యాదు చేయడంతో సస్పెన్షన్ వేటు పడింది. జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 12న త్రిపురలోని సెపాహిజలా జూ నుండి సింహం […]

f88ee5901f3cf151f74c6c66256a19da Trending News

రూ.25 కోట్లతో సామర్లకోట రైల్వేస్టేషన్ అభివృద్ధి…

అను నిత్యం పెరుగుతున్న ప్రయాణికుల అవసరార్థం సామర్లకోట రైల్వే స్టేషన్ ను రూ. 25 కోట్లతో ఆధునీకరించనున్నట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం. రమేష్ తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్లో పూర్తిస్థాయిలో ఆధునీకరించుటకు కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. రైల్వే స్టేషన్ ముందుభాగం ఆధునీకరణ, ప్లాట్ఫారాలు మార్చేందుకు, అదనపుకాలిబాట, వంతెన రెండు ఎస్క లేటర్లు, ప్రయాణికులు ఉపయోగించే ప్లాట్ఫారాలకు పూర్తిస్థాయిలో రేకుల షెడ్లు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిందన్నారు. అదనపు మరుగుదొడ్లు, దివ్యాంగులకు వెయిటింగ్ […]