1000023928 Viral

కాకినాడం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి…

కాకినాడ జిల్లా కాకినాడలోని జగన్నాధపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు పై ఒక వ్యక్తిని జగన్నాధపురం ఐస్ ఫ్యాక్టరీ రోడ్డు వద్ద కారు ఢీకొట్టింది. దానితో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక ఒకటో పట్టణ పోలీసులు ఘటనా స్థాలానికి వెళ్లారు. మృతుడిని స్థానిక ఆసుపత్రి కి తరలించారు. పాత బస్టాండ్కు చెందిన కిలాడి పవన్ జగన్నాధపురం నుండి అన్నమ్మామట్టి సెంటర్ వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు గుద్దడంతో అక్కడికక్కడే […]

Rahul-3-1 Political

వాయనాడ్‌పై దృష్టి పెట్టిన ఐ.యు.ఎం.ఎల్. …

మూడో లోక్‌సభ సీటు కోసం దాని డిమాండ్ ఎన్నికలకు ముందు యు.డి.ఎఫ్‌. ను కదిలించినప్పటికీ… ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐ.యు.ఎం.ఎల్. చివరకు సంభావ్య ‘పరిష్కారం’పై తడపడ్డారు. కాంగ్రెస్ నాయకత్వంతో మరో రౌండ్ కీలక చర్చలు జరగనున్న తరుణంలో వాయనాడ్‌లో మూడో సీటును కైవసం చేసుకునే అవకాశాలపై ఐ.యు.ఎం.ఎల్. శిబిరం ఉత్కంఠగా ఉంది. రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేసి తమిళనాడు లేదా కర్ణాటక నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అదే సమయంలో ఐ.యు.ఎం.ఎల్. […]

72445844 Political

జగన్ ప్రభుత్వంపై రఘు రామకృష్ణరాజు ఫైర్…

ఆంధ్ర ప్రదేశ రాష్ట్రంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. రెబల్‌ ఎం.పీ. రఘు రామకృష్ణరాజు కనుమూరు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా నరసాపురం ఎం.పీ. మాట్లాడుతూ… మనమందరం పబ్లిక్‌ ప్రాబిటీస్‌, మ్యాండేట్‌ ను ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. ఈ అసాంఘిక సంఘం నుంచి మా ఇద్దరినీ ఒక్కసారే విముక్తి చేస్తామన్నారని ఆయన అన్నారు. నవంబర్ 2019 లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుండి రాజు మరియు పార్టీకి మధ్య దూరం పెరుగుతూ వచ్చిందన్నారు. మే 2021లో […]

WhatsApp Image 2024-02-25 at 9.04.33 AM Viral

యూపీ రాష్ట్రంలో ఘోర విషాదం…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాస్గంజ్లో భక్తులతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి అక్కడే ఉన్న ఒక చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ఘటణలో దాదాపు 15 మంది ధుర్మరణం చేందారు. స్థానికులు వెంటనే స్పందించి మృతులను బయటకు తీసారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటణా స్థలానికి చేరుకుని భాదితులను ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో 8మంది చిన్నారుగా గుర్తించారు. 40 మంది ఒకే సారి ప్రయాణించడంతో ట్రాక్టర్ అదుపు తప్పి ఈ ప్రమాదం […]

OIF (1) Political

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి స్కోప్…

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 118 మంది అభ్యర్థులతో కూడిన తొలి ఉమ్మడి జాబితాను టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే కాషాయ పార్టీ కూటమిలో చేరాలని నిర్ణయించుకున్నట్లు అయితే బీ.జే.పీ. ని సర్దుబాటు చేయాల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సీట్ల కేటాయింపు జరిగిందని ఇద్దరు నేతలు చెప్పారు. తొలి జాబితా ప్రకారం 94 స్థానాల్లో టీ.డీ.పీ. అభ్యర్థులు, 24 స్థానాల్లో జనసేన పోటీ చేయనుందని తెలిపారు. […]

WhatsApp Image 2024-02-24 at 5.26.06 PM Viral

త్వరలోనే ఈ భూమిని పేదలకు పంచుతాం… -సీ.పీ.ఐ.-

కాకినాడ జిల్లాలోని పిఠాపురం రూరల్ మండలం చిత్రాడ పంచాయితీ ఇ.బి.సి. కాలని వద్ద మూడు ఎకరాల చెరువు భూమిపై వై.సీ.పీ. నేతల కన్నుపడిందని దీన్ని ఆక్రమణకు కర్రలు వేసి కబ్జా చేస్తే సీ.పీ.ఐ., వ్యవసాయ కార్మిక సంగాలు చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని సీ.పీ.ఐ. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు హెచ్చరించారు. వ్యవసాయ కార్మిక సంఘము , సీ.పీ.ఐ. నాయకత్వంలో చిత్రడ చెరువు భూమును పరిశీలంచారు. ఇల్లు లేని పేదలు అక్కడ కబ్జా చేసిన కర్రలను […]

WhatsApp Image 2024-02-24 at 5.56.35 PM Exclusive

పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన పినిపే విశ్వరూప్…

పరిపాలన వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ముఖ్య మంత్రి స్థాపించాలని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ అన్నారు. ఉప్పలగుప్తం మండల పరిధిలో భీమనపల్లి గ్రామంలో నరేగా నిధులైన రూ. 23.94 లక్షల వ్యయంతో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆధ్వ ర్యంలో నిర్మించిన భీమనపల్లి రైతు భరోసా కేంద్రం-1 ను మంత్రి ప్రారంభించారు. అదేవిధంగా 15 ఆర్థిక సంఘం నిధులైన రూ. 50 లక్షల వ్యయంతో అదే గ్రామంలో […]

WhatsApp Image 2024-02-24 at 5.56.56 PM Exclusive

విజయవంతంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ వాకిన్ ఇంటర్వ్యూలు…

సాఫ్ట్ వేర్ రంగంలో ఫ్రెషర్లకు ఉద్యోగాలను కల్పించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వాకిన్ ఇంటర్వ్యూలు విజయవంతంగా జరిగాయి. కాకినాడలో ఉన్న శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో ప్రోక్సెలెరా సంస్థ భాగస్వామ్యంతో రెండు రోజుల పాటు జరిగిన ఇంటర్వ్యూలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్బంగా ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ… బీ.టెక్, ఎం.ఎస్., ఎ.ఈ., ఎం.టెక్ 2023, 2024 పాసవుట్ల కోసం ప్రత్యేక ఇంటర్వ్యూలు జరిపామన్నారు. వీ.ఎల్.ఎస్.ఐ. డిజైన్స్, ఎంబెడ్డెడ్ సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రోక్సెలెరా సంస్థ […]

bjp-flag Viral

ఆరోగ్యశ్రీ పథకాన్ని చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం…

రాష్ట్రంలో 2019లో కార్పొరేట్ హాస్పిటల్స్ లో వెయ్యి రూపాయలు దాటిన ప్రతి వైద్య ఖర్చును ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం భరిస్తుందని అధికారానికి ముందు వాగ్దానం చేసిన వైయస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాగ్దానాన్ని దాదాపు విస్మరించిందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ప్రజా పోరు యాత్ర ఐదో రోజు కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ రథం 50 బిల్డింగ్స్ ప్రాంతంలోని వినాయక కేఫ్, రేచర్ల పేట ,ఆనంద్ భారతి గ్రౌండ్స్ ప్రాంతాలలో పర్యటించింది […]

1327569-citu Viral

ఎన్నో పోరాటాల ఫలితమే కాకినాడలో ఈ.ఎస్.ఐ. హాస్పిటల్…

కాకినాడ నగరంలో ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ ఏర్పాటు చేయాలని కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ఎన్నో పోరాటాలు చేశాయని ఆ పోరాటాల ఫలితమే కాకినాడలో ఈ.ఎస్.ఐ. ఆసుపత్రి నిర్మాణం జరిగిందని సి.ఐ.టి.యు. జిల్లా కోశాధికారి మలకా వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణలు అన్నారు. రేపు ప్రారంభం కాబోతున్న ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిని వీరు సందర్శించి హాస్పటల్లో సౌకర్యాలు, సిబ్బంది, డాక్టర్లు వంటి వాటిని పరిశీలించడం జరిగింది. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ… గత 30 ఏళ్ల నుంచి […]