రజక కమ్యూనిటి హాల్ ను ప్రరంభించిన ద్వారంపూడి…
కాకినాడ జిల్లాలో కాకినాడ 44వ డివిజన్ శారదాదేవి ఆలయ ప్రాంతంలో నగరపాలక సంస్థ సాధారణ నిధులయిన రూ. 99.60 లక్షల రూపాయిల వ్యయంతో నిర్మించిన రజక కమ్యూనిటి హాల్ ప్రరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రరంభోత్స కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎం.ఎల్.ఏ. ద్వారంపూడి చంద్రశేకర్ రెడ్డి ముఖ్య అతథిగా హాజరయ్యారు. ఆయన తొలత ప్రజ్వలన వెలిగించి రిబ్బన్ కత్తిరించి కమ్యూనిటి హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం రజక సామాజిక వర్గానికి […]









