శ్రమనే నమ్ముకుని కష్టపడి పని చేసుకుని కడుపు నింపుకుంటున్న కష్టజీవులకు కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు మేరకు భూ పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం...
రాష్ట్రంలో జనసేన–తెలుగుదేశం సంయుక్తంగా తాడేపల్లిగూడెం లో ఈ నెల 28వ తేదీన నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన సమాయత్తం అయ్యి సభను...
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు రెవెన్యూ కార్యాలయం వద్ద కానేడు బ్లూ క్రాఫ్ట్ పరిశ్రమ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చెపట్టారు. జనసేన పార్టీ నాయకులు...
తెలుగుదేశ్-జనసేన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 11.40 గంటలకు ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు-పవన్ కళ్యాణ్ జాబితాను విడుదల చేయనున్నారు....
కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న టీ.డీ.పీ. నేతలతో టీ.డీ.పీ. పరిశీలకులు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికలు దగ్గర...
విద్యా వ్యాప్తి కై నాడు నేడు కార్యక్రమాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు దీటుగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతూ… పిల్లలు బడికి ఆకర్షితులయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో గంజాయి విక్రయించేవారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. 6.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అక్రమ గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు...
జర్నలిస్టుల పై దాడులను ఖండించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. సి.పి.ఎం. జిల్లా కన్వీనర్ ఎం. రాజశేఖర్, జిల్లా...