వైయస్సార్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో హిందూ దేవత మూర్తుల మీద, దేవాలయాల మీద జరిగిన దాడులు హిందువులు ఎవరూ మర్చిపోరని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడింది. 16...
కాకినాడ జిల్లాలోని కాకినాడ రూరల్ కరప మండలం సిరిపురం గ్రామంలో శ్రీ గోగులమ్మ, మహాలక్ష్మి అమ్మవార్ల ఆలయాలను పున నిర్మాణం అనంతరం జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా...
కాకినాడ లో సుమారు 114 కోట్ల రూపాయల వ్యయంతో కార్మికుల ఆరోగ్య భద్రతకై నిర్మించిన ఈ.ఎస్.ఐ. ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానం లో ప్రారంభిస్తున్నట్లు...
జనసేన పార్టీ ఇంచార్జ్, రాష్ట్ర పి.ఎ.సి. సభ్యులు పంతం నానాజీ అధ్వర్యంలో స్ధానిక గంగరాజు నగర్ లో కాకినాడ గ్రామీణ నియోజకవర్గ జనసేన పార్టీ నూతన కార్యాలయాన్ని...
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిలా రెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకునేందుకు విజయవాడలోని తన పార్టీ కార్యాలయంలో రాత్రి...
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భీమవరం పర్యటనలో పలువురు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. హెలీకాప్టర్ ద్వారా భీమవరంలో అడుగు పెట్టిన...
లక్కబొమ్మలకు పేరొందిన ఏటికొప్పాకలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు గారికి ఘన స్వాగతం లభించింది. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆ గ్రామంలో ఆయన పర్యటించారు....
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ డీ.సీ.సీ.బీ. చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు, ఆయన భార్య ఉమాదేవి జనసేన పార్టీ అధ్యక్షులు...
ఆంధ్ర రాష్ట్రంలో వైయస్సార్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచి నిర్మాణరంగం కుదిలైందని నిర్మాణరంగ కార్మికులు రోడ్డున పడ్డారని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపించింది. కాకినాడలో ప్రారంభమయిన ప్రజా...