Avatar

Simhadri Penke

About Author

3728

Articles Published
maxresdefault (7)
Viral

ఛలో విజయవాడకు అనుమతులు లేవు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాల ఆంధ్ర ప్రదేశ్ ఐక్య కార్యాచరణ సమితి ఏ.పీ. జే.ఏ.సి. విజయవాడ నందు ఈనెల 27వ తేదీన ఛలో విజయవాడ...
WhatsApp Image 2024-02-25 at 11.39.44 AM (1)
Viral

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపాల్సిన సమయం వచ్చింది… -సి.పి.ఐ.-

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని సి.పి.ఐ. జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. రాజమహేంద్రవరంలో స్థానిక సి.పి.ఐ....
WhatsApp Image 2024-02-25 at 4.39.44 PM
Viral

లక్ష బస్తాల ప్రభుత్వ వడ్ల కుంభకోణం…

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి పీ.ఏ. నిరంజన్ తన చేతి వాటం చూపించారు. వనపర్తి జిల్లాలో లక్ష బస్తాల సీ.ఎం.ఆర్‌. ధాన్యం కుంభకోణానికి...
WhatsApp Image 2024-02-25 at 4.29.46 PM
Crime

టీవీ యాంకర్ ప్రణవ్‌ను కిడ్నాప్ చేసిన యువతి…!

టీవీ యాంకర్ ప్రణవ్‌ను పెళ్లి చేసుకోవాలని ఒక యువతి కిడ్నాప్ చేసింది. మ్యాట్రిమొని వెబ్‌సైట్‌లో ప్రణవ్ అనే జెమిని టీవీ యాంకర్ ఫోటో చూసి త్రిష్ణ అనే...
1000023928
Viral

కాకినాడం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం… వ్యక్తి మృతి…

కాకినాడ జిల్లా కాకినాడలోని జగన్నాధపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు పై ఒక వ్యక్తిని జగన్నాధపురం ఐస్ ఫ్యాక్టరీ రోడ్డు వద్ద కారు ఢీకొట్టింది. దానితో...
Rahul-3-1
Political

వాయనాడ్‌పై దృష్టి పెట్టిన ఐ.యు.ఎం.ఎల్. …

మూడో లోక్‌సభ సీటు కోసం దాని డిమాండ్ ఎన్నికలకు ముందు యు.డి.ఎఫ్‌. ను కదిలించినప్పటికీ… ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఐ.యు.ఎం.ఎల్. చివరకు సంభావ్య ‘పరిష్కారం’పై తడపడ్డారు....
72445844
Political

జగన్ ప్రభుత్వంపై రఘు రామకృష్ణరాజు ఫైర్…

ఆంధ్ర ప్రదేశ రాష్ట్రంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. రెబల్‌ ఎం.పీ. రఘు రామకృష్ణరాజు కనుమూరు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా నరసాపురం ఎం.పీ. మాట్లాడుతూ… మనమందరం పబ్లిక్‌...
WhatsApp Image 2024-02-25 at 9.04.33 AM
Viral

యూపీ రాష్ట్రంలో ఘోర విషాదం…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కాస్గంజ్లో భక్తులతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ ట్రాలీ అదుపుతప్పి అక్కడే ఉన్న ఒక చెరువులోకి దూసుకెళ్లింది....
OIF (1)
Political

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి స్కోప్…

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం 118 మంది అభ్యర్థులతో కూడిన తొలి ఉమ్మడి జాబితాను టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్...
WhatsApp Image 2024-02-24 at 5.26.06 PM
Viral

త్వరలోనే ఈ భూమిని పేదలకు పంచుతాం… -సీ.పీ.ఐ.-

కాకినాడ జిల్లాలోని పిఠాపురం రూరల్ మండలం చిత్రాడ పంచాయితీ ఇ.బి.సి. కాలని వద్ద మూడు ఎకరాల చెరువు భూమిపై వై.సీ.పీ. నేతల కన్నుపడిందని దీన్ని ఆక్రమణకు కర్రలు...