కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో గిడజాం గ్రామానికి చెందిన పలువురు నాయకులు వై.సీ.పీ. పార్టీలోకి చేరారు. స్తానిక వై.సీ.పీ. కన్వీనర్లతో రౌతలపూడిలో మాజీ ఎం.ఎల్.ఏ. వరుపుల సుబ్బారావు...
అను నిత్యం పెరుగుతున్న ప్రయాణికుల అవసరార్థం సామర్లకోట రైల్వే స్టేషన్ ను రూ. 25 కోట్లతో ఆధునీకరించనున్నట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం. రమేష్ తెలిపారు. భవిష్యత్తు...
కాకినాడ జిల్లా జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రత్తిపాడు పాదాలమ్మ గుడి సమీపంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు పక్కగా ఆగి టైర్...
టీడీపీ 94 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల తొలి జాబితాను శనివారం ప్రకటించినప్పటికీ అందులో చోటు దక్కించుకోవడంలో పలువురు సీనియర్ నేతలు విఫలమయ్యారు. ప్రధానంగా టీ.డీ.పీ. సీనియర్లు కె....
కాకినాడలో ఈ.ఎస్.ఐ. హాస్పిటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పూర్తి కావడానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కి,...