విశాఖ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక గాజువాకలోని ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో భారీగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలుగు, బలహీన వర్గ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి, సంక్షేమమే ప్రాధన్యంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించలనే సంకల్పంతో వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం...
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురానికి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కండువాను...
భారత రాజ్యాంగమే నేడు భారత దేశానికి దిశ నిర్దేశం చేసే అమూల్యమైన వ్యవస్థ అని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతుల కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ...
కాకినాడ జిల్లా మండపేట నియోజకవర్గం లో తెలుగు జనతా పార్టీ ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించింది. ఈ ప్రజా యాత్ర కార్యక్రమానికి మండపేట ఎం.ఎల్.ఏ. అభ్యర్థి కోట...
మత్స్యకారుల మనసు గెలిచిన నాయకుడు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని, ఆయన పొరపాటున జారవిడిచిన మాటను కాపీ కట్ పేస్టులు ద్వారా అతికించి...
ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వై.ఎస్.ఆర్.సి.పి. మరియు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన...
కాకినాడ జిల్లా వ్యాప్తంగా అత్యధిక బీసీ సామాజిక వర్గం ఉన్న కాకినాడ రూరల్ టిక్కెట్టు బీసీ సామాజిక వర్గానికి కేటాయించడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని, బీసీ ఓట్లతో...
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల మత్స్యకారుల సామాజిక వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పుదుచ్చేరి మాజీ మంత్రి ఎమ్మెల్యే ద్వారంపూడి పై సంచలన...