రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన అధికార వైకాపా ప్రభుత్వం చేస్తుందని దాని అంతం ఒక్క జనసేన పార్టీతోనే సాధ్యమని జనసేన నాయకులు మల్లాడి రాజేంద్రప్రసాద్ అన్నారు. కాకినాడ...
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల కమీషన్ నిర్థేశించిన అన్ని సదుపాయాలను సమగ్రంగా కల్పించామని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా తెలిపారు. స్థానిక కలెక్టరేట్ కోర్ట్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాది పౌల్ట్రీ పరిశ్రమలను వనికిస్తోంది. బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి చెందాయి. గత వారం నెల్లూరు జిల్లాలో బర్డ్...
సామాన్య కుటుంబంలో జన్మించి కష్టపడి సంపాదించిన యావదాస్తును విద్యకు, దేవాలయాలకు అందించిన మహనీయులు మల్లాడి సత్యలింగ నాయకర్ అని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు...
రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల కాలంలో వైయస్సార్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ… ప్రజలను చైతన్య పరచటం, రానున్న ఎన్నికల్లో బీ.జే.పీ. కి ఒక అవకాశం కల్పించాలని...
ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరగా… తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ప్రారంభమవుతున్న శుభ తరుణాన ప్రతి ఒక్కరికీ ఆ వన దేవత ఆశీస్సులు...
వచ్చే ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి తమ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ను పోటీకి దింపాలని జనసేన పార్టీ అధినేత...
గడిచిన 24 గంటల్లో భారతదేశంలో కొత్తగా 105 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్త ఇన్ఫెక్షన్ల కేసుల చేరికతో దేశం...