సార్వత్రిక ఎన్నికల శంఖారావానికి కేంద్ర ఎన్నికల సంఘం నగరా మ్రోగించే సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ హీట్ తారాస్థాయికిచేరింది. తెలుగుదేశం వైకాపా...
మత్స్యకార జాతిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి బుద్ధి చెప్పాలని అలాగే నగరంలో ఉన్న అర్హులైన మత్స్యకారులకు సంక్షేమ పథకాలు...
ఏలూరు జిల్లాలో కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లాస్దాయి జగనన్నకు చెబుదాం… స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అందిన ధరఖాస్తులు ప్రజలకు సంతృప్తి కలిగే...
పదో తరగతి పరీక్షల నిర్వహణపై సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వీ. ప్రసన్న వెంకటేష్ సమావేశం నిర్వహించారు. ఏలూరు...
కాకినాడలో రెండు నెలలుగా ఎన్.ఎఫ్.సి.ఎల్. సంస్థలో జరుగుతున్న సంఘటనలపై వివిధ పత్రికల్లో వార్తలు వస్తున్నప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం, ఎన్.ఎఫ్.సి.ఎల్. సంస్థ, గ్రీన్-కో సంస్థ ఎందుకు నోరు మెదపడంలేదని...
తూర్పు గోదావరి జిల్లాను మాదకద్రవ్యాలు వినియోగ రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో సంబంధిత సమన్వయ శాఖ అధికారులు కృషి చేయాలని, ఎన్నికల నేపథ్యంలో మరింత నిఘా పెట్టాల్సిన అవసరం...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అని, రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పగల సత్తా జనసేన పార్టీకే ఉందని జనసేన అధ్యక్షులకు...
వై.సీ.పీ. పార్టీకి మరోక బిగ్ షాక్ ఎదురయ్యింది. ప్రకాశం జిల్లాలోని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీ.డీ.పీ. లో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండ్రోజుల్లో...