WhatsApp Image 2024-01-29 at 7.24.36 PM Trending News

జగ్గయ్య చేరువుపై కన్నేసిన అధికార పార్టీ నాయకులు… -కేశవరపు అప్పలరాజు-

పిఠాపురం మున్సిపాలిటీ లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వ స్థలం సర్వే నంబర్ 257 జగ్గయ్య చెరువు ఇళ్ళ స్థలాల కోసం గత 9 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని తాజాగా పారిశుధ్య కార్మికుల కోరుకుంటున్న జగ్గయ్య చేరువును ఆక్రమించేందుకు కొందరు అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని పారిశుధ్య కార్మికులు వాపోయారు. దానిపై కలెక్టర్ స్పందించి ఆక్రమణలను అడ్డుకొని పారిశుధ్య కార్మికులకు నీడ కల్పించాలనీ కోరుతూ… వ్యవసాయ కూలీ సంఘం […]

WhatsApp Image 2024-01-29 at 7.05.22 PM Political

కొండ బాబు పై ద్వారంపూడి గట్టి కౌంటర్… !!!

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… అర్థంలేని ఆరోపణలు, ఎదుట వ్యక్తిపై బురద చల్లడంలో మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ను మించిన వాళ్ళు లేరని విమర్శంచారు. కొండ బాబు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో కాకినాడ నగరానికి చిన్న అభివృద్ధి కూడా చేయలేదన్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు.తనపై ఆధారాలు లేని ఆరోపణలు […]

WhatsApp Image 2024-01-29 at 4.53.06 PM Viral

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ధర్నా…!!!

రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం అందించే పెన్షన్, రాయితీల చెల్లింపుల్లో ఎదురవుతున్న జాప్యం పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ను ఉద్దేశించి ఏ.పి. ఎన్జీఓ మాజీ నాయకులు ఆచంట రామారాయడు మాట్లాడుతూ… గత 5 సంవత్సరాల నుండి పెండిగ్ లో ఉన్న పి.ఆర్.సి పరిష్కారం చేయాలని కోరారు. హెల్త్ కార్డుల ద్వారా కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించాలని […]

WhatsApp Image 2024-01-29 at 4.01.35 PM Political

జనసేన, టీ.డీ.పీ. ఉమ్మడి ఎజెండాతో ముందుకువేళ్తున్నాం…

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం కరవాక గ్రామంలో జనసేన-టీ.డీ.పీ. ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ నేత బొంతు రాజేశ్వర రావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ది కోసం అహర్ణిషలు కష్టపడుతున్న జనసేన, టీడీపీ పార్టీల ఉమ్మడి ఎజెండాను జనాలకు తెలిసేలా ప్రజల్లోకి తీసుకోనివెళ్లాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి అధికారంలోకి రావడం […]

d0211b95-96ba-4370-ab42-81c8aae47a5c Trending News

వారికి ఇళ్ల రిజిస్ట్రేషన్స్ చేయాలి… -కమిషనర్ జి. సాయి ప్రసాద్-

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిరుపేదల సొంత ఇంటి కలను సాకారం చేయాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని ప్రారంభిం. అందులో భాగంగా ఇప్పటి వరకు అందించిన స్థలాలను రిజిస్ట్రేషన్స్ చేయడం కొరకు సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి. సాయి ప్రసాద్ అమరావతి నుండి 26 జిల్లాల కలెక్టర్లు, జే.సీ. లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు […]

WhatsApp Image 2024-01-29 at 3.31.20 PM Kakinada

కలెక్టర్ హామీ తో దూసర్లపూడిదీక్ష విరమణ…!!! -ఆర్.డి.ఓ., డి.ఎస్.పి.-

ధర్నాస్థలి అసౌకర్యా లపై సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు చేపట్టిన నిరాహారదీక్ష 4వరోజుకు చేరిన సందర్భంగా రాజకీయ పార్టీల ప్రజా సంఘాల అఖిలపక్ష బృందం కలెక్టరేట్ గ్రీవెన్స్ లో కలెక్టర్ కృతిక్ శుక్లాను కలిసి సంప్రదించారు. ధర్నాస్థలి దూరం చేసి రెండేళ్లు అయ్యిందని అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాల నుండి నూరు శాతం అభ్యంతరాలున్నాయని పేర్కొన్నారు. ఆర్.డి.ఓ. ఆధ్వర్యాన సమావేశం ఏర్పాటు చేసి ధర్నాస్థలి అభ్యంతరాలు స్వీకరించి నిర్ణయాలు తీసుకోవాలని వినతి లో కోరారు. తగిన […]

WhatsApp Image 2024-01-29 at 12.59.44 PM Viral

పెద్దాపురంలో క్షుద్రపూజల కలకలం…

కాకినాడ జిల్లాలో పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపాయి. ఓ ఇంటి ముందు ముగ్గువేసి పసుపు, కుంకుమ, ఎండుమిర్చిలతో పూజలు చేశారంటూ వదంతులు స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసాయి. దానితో పెద్దాపూరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ సమాచారం తెల్సుకున్న అధికారులు గ్రామానికి వెళ్ళి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులు గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదంతులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రులు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు […]

OIF Movies

గుజరాత్‌లో 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 కార్యక్రమం…

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024 అవార్డ్ ప్రదర్శన వేడుకలను నటీనటులు అపర్‌ శక్తి ఖురానా, కరిష్మా ఆధ్వర్యంలో గుజరాత్‌లో అద్భుతంగా నిర్వహించారు. ఈ అవార్డ్స్ కార్యక్రమంలో విక్కీ కౌశల్, మేఘనా గుల్జార్‌ల చిత్రం సామ్ బహదూర్ మూడు అవార్డులను కైవసం చేసుకోవడం ద్వారా 69వ ఎడిషన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విజేతల మొదటి బ్యాచ్ లో నిలిచారు. సామ్ బహదూర్ మూడు ముఖ్యమైన విభాగాల్లో విజయాలు సాధించి సాంకేతిక అవార్డులలో ఆధిపత్యం సాదించాడు. ఈ చిత్రం ఉత్తమ సౌండ్ డిజైన్, […]

WhatsApp Image 2024-01-29 at 11.26.01 AM (1) Viral

అనంతపురము జిల్లాలో ఘోర ప్రమాదం…. ఐదుగురు గాయాలు…

అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కుందుర్పి మండలం తెనగల్లులో గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ సిలిండర్ ప్రేలడంతో అక్కడున్న రెండు గృహాలు ప్రేలుడికి నేలమట్టం అయ్యాయి. ఆ ప్రమాదంలో ఇంటిలో ఉన్న 5 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన కుందుర్పి మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని తెనగల్లు గ్రామంలో సోమవారం ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు స్పందించి భాదితులను ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరికి పరిస్థితి విషమంగా […]

WhatsApp Image 2024-01-29 at 10.13.57 AM Political

అభివృద్ధి-సంక్షేమం నినాదంతో ఎన్నికలకు సిద్ధమవుదాం… -నాదెండ్ల మనోహర్-

ఆదివారం తెనాలిలో నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతో జనసేన పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరికీ దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… వై.సీ.పీ. విముక్త ఆంధ్రప్రదేశ్ అనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి-సంక్షేమం నినాదంతో పేదరిక నిర్మూలన అజెండాతో ముందుకు వెళ్లామని ఆయన తెలిపారు. రూ. 12 లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి […]