WhatsApp Image 2024-04-09 at 9.27.46 PM Kakinada

ఉగాది వేడుకను ఘనంగా నిర్వహించిన కాకినాడ జర్నలిస్టులు…

కాకినాడలో జర్నలిస్టులు ఉగాది వేడుకను ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని సూర్య కళామందిర్ లో ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేసిన ఉగాది ఉత్సవాల్లో కాకినాడ జిల్లా కలెక్టర్ జె. నివాస్, ఎస్.పీ. ఎస్. సతీష్ కుమార్, ఆర్డీవో కిషోర్, కమిషనర్ వెంకటరావు కు జర్నలిస్టులు మిఠాయిలు అందజేశారు. అనంతరం వారి చేతుల మీదుగా సీనియర్ జర్నలిస్టులు స్వీట్స్ అందుకున్నారు. దాని తర్వాత కాకినాడ సాంబమూర్తి నగర్ లో గల స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ లో ఉగాది వేడుకలను […]

58b9d941-02af-417b-8333-1f19755950b2 Exclusive

గ్రూప్-2 ఫలితాలు త్వరగా విడేదల చేయండి… -ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ.-

నాలుగు లక్షల పైబడి నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూప్-2 ఫలితాలు ఏప్రిల్ 6 వ తేదీన విడుదలవుతాయని చెప్పి ప్రకటించకపోవడం పై స్పష్టత ఇవ్వాలి ఏ.పీ. నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ డిమెండ్ చేసారు. 897 ఉద్యోగాలకు గాను 331 ఎగ్జిక్యూటివ్, 556 నాన్ ఎగ్జిక్యూటివ్ స్థానాలకు తక్షణమే గ్రూప్-2 ప్రాథమిక పరీక్ష ఫలితాలు 1:100గా విడుదల చేయాలి లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు నిరసనలకు దిగుతారని హేమంత కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 25న జరిగిన […]

BB1ljzUk Political

నా కొడుకు ఎన్నికల్లో ఓడిపోవాలి… -కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏ.కే. ఆంటోనీ-

కేరళలోని పతనంతిట్ట లోక్‌సభ స్థానంలో బీ.జే.పీ. అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన కుమారుడు అనిల్ కే. ఆంటోనీ ఎన్నికల్లో విజయం సాధించకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత ఏ.కే. ఆంటోనీ తన వైఖరిని వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో మాజీ రక్షణ మంత్రి మాట్లాడుతూ… లోక్‌సభ ఎన్నికల్లో తన కుమారుడి పార్టీ ఓడిపోవాలని, పాతానంతిట్ట నియోజకవర్గంలో తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఆంటో ఆంటోనీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ నేతల పిల్లలు బీ.జే.పీ. లో చేరడం తప్పు అని […]

WhatsApp Image 2024-04-09 at 4.11.13 PM Viral

గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి… కారణమిదే…

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. చదవు అర్థం కావటం లేదని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య విద్యార్థి చేసుకున్నాడు. నిజామాబాద్ నవీపేట మండలం నాగేపూర్ గ్రామానికి చెందిన సూర్య తేజ అనే విద్యార్థి ఇటీవల ఇంటర్ పూర్తి చేసుకున్నాడు. అయితే చదివించేందుకు తల్లితండ్రులు ఎం.సెట్. కోచింగ్ లో చేర్చారు. కాని తల్లిదండ్రుల ఎదుట తనకు ఎం.సెట్. కోచింగ్ అర్థం కావటం లేదని మొరపెట్టుకున్నాడు. దాంతో వారు నీకు నచ్చింది చదువు అంటూ నచ్చజెప్పారు. […]

1200-675-20352712-thumbnail-16x9-minister--sridhar-babu-singareni-election-campaign Telangana

కే.సీ.ఆర్. పై మండిపడ్డ మంత్రి శ్రీధర్…

అసెంబ్లీ ఎన్నికల్లో బీ.ఆర్‌.ఎస్‌. ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నదని పరిశ్రమల శాఖ మంత్రి డీ. శ్రీధర్‌ బాబు గులాబీ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపైనా, నేతలపైనా అభ్యంతరకర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి గోదావరిఖనిలో జరిగిన ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో కాంట్రాక్టు కార్మికులు లేరని మాజీ సీ.ఎం. చెప్పారని, అయితే వారి సమస్యల పరిష్కారంపై […]

p-chidambaram Viral

కచ్చతీవుపై అంత మక్కువ ఉంటే గత 9 ఏళ్లుగా మోదీ ఏం చేశారు… -చిదంబరం-

కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారని నిజంగా నమ్మితే దాదాపు దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ బీ.జే.పీ. సమస్య పరిష్కారానికి ఏం చేశాయని కాంగ్రెస్ నేత పి. చిదంబరం ప్రశ్నించారు. బీ.జే.పీ., ప్రధాని మోదీ ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పాలనుకోవడంలేదని, 2015లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన ఆర్టీఐ ప్రత్యుత్తరాన్ని హైలైట్ చేశామని చిదంబరం తెలిపారు. ఈ ద్వీపం అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు శ్రీలంక వైపున […]

WhatsApp Image 2024-04-09 at 12.50.38 PM Exclusive

కర్నూల్ జిల్లాలో కలకలలం రేపుతున్న ప్రేమజంట ఆత్మహత్య…

కర్నూల్ జిల్లో లో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్థానిక మంత్రాలయానికి చెందిన టీస్టాల్ నిర్వాహకుడు ఆంజనేయులు, జయమ్మ దంపతుల పెద్ద కుమార్తె మేకల నందిని కర్నూలులో బీ.టెక్. మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ఉగాది ఉండటంతో రెండు రోజుల ముందే స్వగ్రామానికి వచ్చారు. కాగా.. మంత్రాలయం మండలం రచ్చుమర్రికి చెందిన చిన్నగోవిందు కుమారుడు చిన్నవెంకటేశులు ఇంటర్మీడియట్ వరకు చదువుకుని పొలం పనులు చేసుకుంటున్నారు. చిన్నవెంకటేశు, నందినిలు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఈ క్రమంలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. నందిని […]

WhatsApp Image 2024-04-09 at 11.18.56 AM Viral

మాజీ ఎమ్మెల్యే కుమారుడును తప్పించబోయి 15 మంది బలి…

ప్రజాభవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో బి.ఆర్‌.ఎస్‌. పార్టీ కు చేందిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ అలియాస్ సాహిల్‌ను శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్‌ను కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన 15 మంది జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఎవరు తీసుకున్న గోతులో వారే పడినట్టు రహీల్ ను కాపాడబోయి పదిహేను మంది వెళ్లాల్సిన పరిస్తితి […]

VBK-ARVIND-KEJRIWAL Exclusive

ఢిల్లీ సీఎం అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు నేడు తీర్పు…

మద్యం పాలసీ స్కాంతో ముడిపడి ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తన తీర్పును వెలువరించనుంది. హైకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన కారణాల జాబితా ప్రకారం.. జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. అతని అరెస్టుతో పాటు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో అతని తదుపరి రిమాండ్‌ను […]

BB1lh39v Political

సివిల్‌ అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం సరికారు… -మంత్రి బొత్స-

సివిల్‌ సర్వీసెస్‌ అధికారులపై ప్రశాంత్‌ కిషోర్‌ బృందం నిరాధారమైన ఆరోపణలు చేసిందని విద్యాశాఖ మంత్రి, చీపురుపల్లి వై.ఎస్‌.ఆర్‌.సీ.పీ. అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఐ.ఏ.ఎస్‌., ఐ.పీ.ఎస్‌. అధికారులతో సహా సివిల్‌ సర్వెంట్లు ఎన్నో ఏళ్లుగా వివిధ ముఖ్యమంత్రుల హయాంలో వివిధ ప్రభుత్వాల్లో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఒకరిద్దరు తప్పులు చేస్తే అధికారులందరిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మీడియా ప్రతినిధులతో బొత్స మాట్లాడుతూ… వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, […]