speach-photos-of-narendra-modi-ji Exclusive

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలను తక్షణమే పరిష్కరించాలి… -ప్రధాని మోదీ-

చైనాతో సంబంధాలు చాలా ముఖ్యమైనవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత దేశ సరిహద్దుల్లోని సుదీర్ఘమైన పరిస్థితిని తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉందని, తద్వారా ద్వైపాక్షిక పరస్పర చర్యలలో అసాధారణతను వెనుకకు నెట్టవచ్చని అన్నారు. సానుకూల, నిర్మాణాత్మక ద్వైపాక్షిక కలయిక ద్వారా సరిహద్దులలో శాంతి, ప్రశాంతత పునరుద్ధరించబడుతుందని ఆశిస్తున్నామని మోదీ అన్నారు. భారతదేశానికి, చైనాతో సంబంధం ముఖ్యమైనదని, ద్వైపాక్షిక పరస్పర చర్యలలో అసహజత ఏర్పడకుండా ఉండాలంటే సరిహద్దుల్లోని సుదీర్ఘమైన పరిస్థితిని తక్షణమే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని యుఎస్ […]

WhatsApp Image 2024-04-11 at 9.04.47 AM Political

పిఠాపురం జనసేనలో బారీగా చేరికలు…

పిఠాపురం నియోజకవర్గంలోని వై.సీ.పీ. ముఖ్య నాయకులు, కార్యకర్తలు వై.సీ.పీ. కి భారీ షాక్ ఇచ్చారు. వారందరూ ఆ పార్టీ ని వీడి జనసేన పార్టీలో చేరారు. పిఠాపురంలో వీరందరికీ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కే. నాగబాబు పార్టీ కండువ కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. పిఠాపురం నియోజకవర్గం ఇరవ గ్రామం వై.సీ.పీ. ప్రెసిడెంట్ ఎలుబండి లక్ష్మణ్ రావు, ఎస్సీ సెల్ నాయకులు నూతాటి హరిబాబు, యువజన నాయకులు దుర్గా ప్రశాంత్, వార్డు సభ్యులు గున్నాబత్తుల లక్ష్మణ్ రావు […]

WhatsApp Image 2024-04-11 at 8.56.27 AM Political

నెల్లూరులో జనసేనాకి భారీ షాక్…

నెల్లూరు జిల్లలో జనసేన పార్టీ కి భారీ షాక్ తగిలింది. వ్యక్తిగత కారణాల వల్ల జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, జనసేన పార్టీ సభ్యత్వంతో పాటు నాకు కేటాయించిన అన్ని పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెన్నరెడ్డి మనుక్రాంత్ రెడ్డి తెలిపారు. అందుకు సంబందించి లేఖను జనసేన పార్టీ కార్యలయానికి పంపించారు. నేను పార్టీలో ఉన్నంత కాలం నిస్సందేహంగా విధేయుడిగా ఉన్నానని, గత 6 సంవత్సరాలుగా పార్టీకి అండగా ఉంటూ జనసేన పార్టీ నిర్మాణానికి […]

R (2) Viral

భారత పర్యటనకు రానున్న టెస్లా సీ.ఈ.ఓ. …

టెస్లా సంస్థ సీ.ఈ.ఓ. ఎలోన్ మస్క్ తన రాబోయే భారత పర్యటనను, భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవాలనే ఉద్దేశాన్ని బహిరంగంగా ధృవీకరించారు. ఇటీవలి సోషల్ మీడియా అప్‌డేట్‌లో మస్క్ రెండెజౌస్ గురించి తన ఆత్రుతను వ్యక్తం చేస్తూ.. భారతదేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు. ఏప్రిల్ 22వ వారంలో కస్తూరి భారతదేశానికి రావడానికి అంచనా వేసిన సమయం. ఈ పర్యటనలో మస్క్ భారత మార్కెట్ కోసం టెస్లా యొక్క పెట్టుబడి […]

OIP (25) Political

జనసేన ప్రచారానికై స్టార్ క్యాంపెయినర్లు ఏర్పాటు…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థుల పక్షాన ఎన్నికల ప్రచారం చేయడానికి స్టార్ క్యాంపెయినర్లను ఏర్పాటుచేసినట్లు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబుతోపాటు, మాజీ క్రికేటర్ అంబటి రాయుడు, తెలుగు నృత్య దర్శకుడు జానీ, సినీ, టీవీ నటులు సాగర్, పృథ్వి, హైపర్ ఆది, గెటప్ శ్రీను స్టార్ క్యాంపెయినర్లుగా నియమించినట్లు తెలిపారు.

WhatsApp Image 2024-04-10 at 9.11.23 PM Political

బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయిన తెల్లం వెంకట్ రావు…

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమని, ఎవరిని భద్రాచలంలో అడుగుపెట్టనివ్వనివ్వమని రాజకీయా అనుభవం లేని తాతా మధుది నన్ను విమర్శించే స్థాయి కాదని ఎమ్మేల్యే తెల్లం వెంకట్ రావు అన్నారు. భద్రాచలం అభివృద్ధి కొరకే బీఆర్ఎస్ ను వొదిలి కాంగ్రెస్ పార్టీలో చేరానని నొక్కి చేప్పారు. దమ్ముంటే ఎమ్మెల్సీ తాతా మధు తన ఎమ్మెల్సీ నిధులతో భద్రాచలాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. నా రాజకీయ గురువు ఎప్పటికీ పొంగులేటినే అని వెంకట్ రావు అన్నారు.

maxresdefault (5) Viral

నాకు మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా…!!

బాపట్ల జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. చీరాల మండలం లో బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. అయితే తెలుగు సబ్జెక్టులో రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఒక విద్యార్థి తగిన సమాధానం రాయకుండా.. నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా అని రాసాడు. అది చూసిన టీచర్ భయంతో వెంటనే జవాబు పత్రాన్ని పై అధికారులకు చూపించారు.

BB1lmSb1 Telangana

మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బీ.జే.పీ. అభ్యర్థిగా బీ.ఆర్‌.ఎస్‌. మాజీ నేత…

తెలంగాణలోని మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి బీ.జే.పీ. అభ్యర్థిగా బీ.ఆర్‌.ఎస్‌. మాజీ నేత, మంత్రి ఈటల రాజేందర్‌ పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి ఓడిపోయినప్పటికీ.. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు అత్యంత సన్నిహితుడిగా మెలిగిన రాజేందర్‌కు రాష్ట్రంలోనే అత్యంత విశ్వవిఖ్యాత సీటు బాధ్యతలు అప్పగించారు. బీ.జే.పీ. నాయకుడు బిఆర్‌ఎస్ మాత్రమే కాదు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా శాసనసభ్యుల ఫోన్‌లను ట్యాప్ చేస్తోందని వాదించారు. అంతేకాకుండ మల్కాజిగిరి అభివృద్ధికి తన ప్రణాళికలను […]

WhatsApp Image 2024-04-10 at 4.37.14 PM (1) Political

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఆర్ఎస్ ప్రసన్న కుమార్…

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో లోక్ సభ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోదరుడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారని రాజకీయ వర్గాలలో గుసగుసలు వినపడుతున్నాయి. రెండు మూడు రోజుల్లో సీ.ఎం. రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. 

WhatsApp Image 2024-04-10 at 4.13.57 PM Political

పిఠాపురం నుంచే మార్పు మొదలు… -పవన్ కళ్యాన్-

ఈ ఏడాది అందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఆకంక్షించారు. సర్వ మతాల్లోని వారు, సర్వ ప్రాంతాల్లో ఉండే వారు అంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం స్థాపించబోతోందని చెప్పారు. పిఠాపురం నుంచే ఈ మార్పు మొదలు కాబోతోందన్నారు. శ్రీ పురూహుతికా అమ్మవారి ఆశీస్సులు, శ్రీ పాద శ్రీ వల్లభుడి దీవెనలు, బంగారు పాపమ్మ అండదండలతో […]