ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో జనసేన తెలుగుదేశం తొలి జాబీతాన్ని విడుదలచేసింది. అందులో భాగంగా జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా లోకం మాధవిని...
భోపాల్కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎం.పీ. ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ ఏప్రిల్-మే లోక్సభ ఎన్నికల్లో తనను పోటీ చేయకూడదనే పార్టీ నిర్ణయంపై ఆదివారం స్పందించారు. గతంలో...
ఆయిల్ చమురు సహజ వాయువు నిక్షేపాల రిగ్గింగ్ కారణంగా సముద్ర భూభాగంలో వేటవృత్తి ద్వారా మత్స్యసంపద ఆదాయం కోల్పోయిన 55వేల మంది మత్స్యకారులకు గత 14ఏళ్ల నుండి...
కాకినాడ జిల్లాలో 40 సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని వారందరికీ ఎన్నికల లోపు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సి.పి.ఐ. రాష్ట్ర...
అయిపోయింది.. అనుకున్న అంతా అయిపోయింది.. చంద్రబాబు గారు కట్టిన సెక్రటేరియట్ను, రూ.370 కోట్లకు తాకట్టు పెట్టేసాడు. సెక్రటేరియట్ను తాకట్టు పెట్టటం అంటే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టటమే అని...
డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపు కిందకే వొస్తుందని కలకత్త హైకోర్ట్ కీలక ప్రకటన చేసింది. పరిచయం లేని అమ్మాయిలను డార్లింగ్ అని పిలవడం లైగింక వేధింపు...
పేదలకు అందాల్సిన విద్య దూరం అవుతోందని, అందువల్ల విద్యాహక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలని పౌరహక్కుల పోరాట నేత, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు అన్నారు. కాకినాడలోని ఓ ప్రైవేట్...
గ్రామ పంచాయితీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా సచివాలయ వ్యవస్థను...